YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
#2YearsToByeByeJagan :2 ఇయర్స్ టూ బైబై జగన్ ట్రెండింగ్
గ్రీన్ ఛాలెంజ్ , వైట్ ఛాలెంజ్ , రైస్ బకెట్, ఐస్ బకెట్ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ సామాజిక అంశాలపై ఛాలెంజ్ చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం.
Published Date - 05:09 PM, Tue - 31 May 22 -
#Andhra Pradesh
YS Jagan Davos : ఏపీకి 1.25లక్షల కోట్ల `దావోస్` పెట్టుబడులు
దావోస్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. ఆయన దావోస్ పర్యటన సందర్భంగా 1.25లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు జరిగాయని అధికారికంగా వెల్లడించారు.
Published Date - 03:41 PM, Tue - 31 May 22 -
#Andhra Pradesh
3 Years Of YSRCP : మూడేళ్ల పాలనపై లోకేష్ మూడు మాటల్లో…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన తీరును లోకేష్ మూడు మాటల్లో చెప్పేశారు.
Published Date - 02:19 PM, Mon - 30 May 22 -
#Andhra Pradesh
Y S Jagan : మూడేళ్ల జగన్ పాలన!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టని రోజు ఇది.
Published Date - 02:17 PM, Mon - 30 May 22 -
#Andhra Pradesh
Parimal Nathwani : జగన్ డైనమిక్, విజనరీ: పరిమళ నత్వానీ
మూడేళ్ల పాలన సందర్భంగా జగన్ కు అభినందనలు తెలుపుతూ మిగిలిన వాళ్లు ట్వీట్ చేయడం ఒక ఎత్తు .
Published Date - 01:00 PM, Mon - 30 May 22 -
#Andhra Pradesh
Tammineni Sitaram : మళ్లీ జగనే సీఎం: స్పీకర్ తమ్మినేని
సామాజిక న్యాయభేరి యాత్ర సందర్భంగా రెండో రోజు జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం మళ్లీ కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ జోస్యం చెప్పారు.
Published Date - 02:55 PM, Fri - 27 May 22 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ పాలనకు అరుదైన అవార్డు
గ్రామీణాభివృద్ధి కోసం జగన్ అనుసరిస్తోన్న విధానాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
Published Date - 02:39 PM, Fri - 27 May 22 -
#Andhra Pradesh
Chintamaneni : చింతమనేని సంచలన కేసు
ఏపీ సీఎం జగన్, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, సజ్జల రామక్రిష్ణారెడ్డిపై ప్రైవేటు కేసు పెట్టారు. ఏలూరు కోర్టు ద్వారా ప్రైవేటు కేసు నమోదు చేయడానికి సిద్దం అయ్యారు. ఆ మేరకు కోర్టును చింతమనేని ప్రభాకర్ ఆశ్రయించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే తనై ఏకంగా 25 కేసులు నమోదు చేశారని చింతమనేని ఆవేదన చెందారు. ఆ విషయాన్ని ఏలూరు కోర్టుకు తెలియచేశారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టడం, టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే నేరమన్నట్లుగా కేసులు నమోదు చేస్తున్నారని […]
Published Date - 05:00 PM, Thu - 26 May 22 -
#Andhra Pradesh
YSRCP Navarathnalu : నవరత్నాలతో `ఎస్సీ, ఎస్టీ` పథకాల కట్
ఏపీ సీఎం జగన్ నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఆ కారణంగా ఏపీ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని సర్వత్రా భావిస్తున్నారు.
Published Date - 12:31 PM, Thu - 26 May 22 -
#Speed News
YS Jagan : ప్రవాసాంధ్రులతో జగన్ భేటీ
పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం దావోస్లో ఆయనను పలువురు యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, ప్రవాసాంధ్రులు కలిశారు. వీరంతా కలిసి జగన్తో గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను వారు అభినందించినట్టు సమాచారం. జగన్ను కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ […]
Published Date - 05:30 PM, Wed - 25 May 22 -
#Andhra Pradesh
Konaseema : అమలాపురం విధ్వంసంలో రాజకీయం
ఒక సంఘటన రాజకీయ పరిణామాలను మార్చేస్తుంది. అందుకే, ఆయా పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు.
Published Date - 01:02 PM, Wed - 25 May 22 -
#Andhra Pradesh
Davos Summit : దోవోస్ లో హలో బ్రదర్స్
దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
Published Date - 05:02 PM, Tue - 24 May 22 -
#Andhra Pradesh
R Krishniah : వైసీపీ కండువాకు ఆర్ కృష్ణయ్య దూరం!
వెనుకబడిన వర్గాలకు చెందిన ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం వైసీపీలో ఉన్నట్టా? పార్టీలకు అతీతంగా ఆయన రాజ్యసభ పదవిని పొందారా?
Published Date - 01:10 PM, Tue - 24 May 22 -
#Andhra Pradesh
AP Pensions : ఏపీలో ఫించన్ కు ఏఐ టెక్నాలజీ
సంక్షేమ ప్రయోజనాల పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన మరో చర్యలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత బయోమెట్రిక్ సిస్టమ్కు బదులుగా "ఫేషియల్ అథెంటిఫికేషన్" పద్ధతిని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
Published Date - 08:00 PM, Mon - 23 May 22 -
#Andhra Pradesh
YS Jagan in Davos : `గ్రీన్ మొబిలిటీ` దిశగా జగన్ స్పీచ్
పర్యావరణ పరిరక్షణ ఇచ్చే `గ్రీన్ మొబిలిటీ` తరహా పరిశ్రమల ఆవశ్యకతను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఏపీ సీఎం జగన్ నొక్కి చెప్పారు.
Published Date - 06:00 PM, Mon - 23 May 22