YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Land Registrations : జగన్ విప్లవాత్మక పాలనా సంస్కరణ- గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
గ్రామ , వార్డు సచివాలయాల్లోనే అక్టోబర్ 2వ తేదీ నుంచి రిజిస్టేషన్లు జరిగేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Date : 11-06-2022 - 4:10 IST -
#Andhra Pradesh
Chandrababu : ఎన్నికలకు చంద్రబాబు బ్లూ ప్రింట్!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నిద్రపోడు ఎవర్నీ నిద్రపోనివ్వడని ఆయనతో పనిచేసే అధికారులు, సహచరులు చెబుతుంటారు.
Date : 10-06-2022 - 12:39 IST -
#Speed News
YS Jagan : కాంట్రాక్టు లెక్చరర్లకు తీపికబురందించిన ఏపీ సర్కార్..!!
ఏపీ సర్కార్ కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలను పెంచుతున్నట్లు జగన్ ప్రభుత్వం వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైం స్కేల్ ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు సొసైటీ కార్యదర్శి ఆర్ . నరసింహారావు తెలిపారు. మరోవైపు గ్రాంట్ ఇన్ పెయిడ్ కింద జీతాలను […]
Date : 03-06-2022 - 1:52 IST -
#Andhra Pradesh
YCP Rowdyism : సర్కార్ వారి రౌడీయిజం!
వైసీపీ గుండాయిజం ఒక్కొక్కటిగా వెలుగుచూడడం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది.
Date : 02-06-2022 - 4:30 IST -
#Speed News
Atmakur ByElections : ఆత్మకూరు బరిలో బీజేపీ, వైసీపీ
ఆత్మకూరు ఉప ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే, వచ్చే ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలనే విధానం ఆ పార్టీ ఎప్పటి నుంచో అనుసరిస్తోంది. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికలకు దూరంగా ఉంది. ఇదే విధానాన్ని జనసేన కూడా అనుసరిస్తోంది. కానీ, ఆ పార్టీతో భాగస్వామిగా ఉన్న బీజేపీ మాత్రం నామినేషన్ వేయడానికి సిద్ధం అయింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి […]
Date : 02-06-2022 - 4:15 IST -
#Andhra Pradesh
#2YearsToByeByeJagan :2 ఇయర్స్ టూ బైబై జగన్ ట్రెండింగ్
గ్రీన్ ఛాలెంజ్ , వైట్ ఛాలెంజ్ , రైస్ బకెట్, ఐస్ బకెట్ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ సామాజిక అంశాలపై ఛాలెంజ్ చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం.
Date : 31-05-2022 - 5:09 IST -
#Andhra Pradesh
YS Jagan Davos : ఏపీకి 1.25లక్షల కోట్ల `దావోస్` పెట్టుబడులు
దావోస్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. ఆయన దావోస్ పర్యటన సందర్భంగా 1.25లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు జరిగాయని అధికారికంగా వెల్లడించారు.
Date : 31-05-2022 - 3:41 IST -
#Andhra Pradesh
3 Years Of YSRCP : మూడేళ్ల పాలనపై లోకేష్ మూడు మాటల్లో…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన తీరును లోకేష్ మూడు మాటల్లో చెప్పేశారు.
Date : 30-05-2022 - 2:19 IST -
#Andhra Pradesh
Y S Jagan : మూడేళ్ల జగన్ పాలన!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టని రోజు ఇది.
Date : 30-05-2022 - 2:17 IST -
#Andhra Pradesh
Parimal Nathwani : జగన్ డైనమిక్, విజనరీ: పరిమళ నత్వానీ
మూడేళ్ల పాలన సందర్భంగా జగన్ కు అభినందనలు తెలుపుతూ మిగిలిన వాళ్లు ట్వీట్ చేయడం ఒక ఎత్తు .
Date : 30-05-2022 - 1:00 IST -
#Andhra Pradesh
Tammineni Sitaram : మళ్లీ జగనే సీఎం: స్పీకర్ తమ్మినేని
సామాజిక న్యాయభేరి యాత్ర సందర్భంగా రెండో రోజు జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం మళ్లీ కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ జోస్యం చెప్పారు.
Date : 27-05-2022 - 2:55 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ పాలనకు అరుదైన అవార్డు
గ్రామీణాభివృద్ధి కోసం జగన్ అనుసరిస్తోన్న విధానాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
Date : 27-05-2022 - 2:39 IST -
#Andhra Pradesh
Chintamaneni : చింతమనేని సంచలన కేసు
ఏపీ సీఎం జగన్, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, సజ్జల రామక్రిష్ణారెడ్డిపై ప్రైవేటు కేసు పెట్టారు. ఏలూరు కోర్టు ద్వారా ప్రైవేటు కేసు నమోదు చేయడానికి సిద్దం అయ్యారు. ఆ మేరకు కోర్టును చింతమనేని ప్రభాకర్ ఆశ్రయించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే తనై ఏకంగా 25 కేసులు నమోదు చేశారని చింతమనేని ఆవేదన చెందారు. ఆ విషయాన్ని ఏలూరు కోర్టుకు తెలియచేశారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టడం, టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే నేరమన్నట్లుగా కేసులు నమోదు చేస్తున్నారని […]
Date : 26-05-2022 - 5:00 IST -
#Andhra Pradesh
YSRCP Navarathnalu : నవరత్నాలతో `ఎస్సీ, ఎస్టీ` పథకాల కట్
ఏపీ సీఎం జగన్ నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఆ కారణంగా ఏపీ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని సర్వత్రా భావిస్తున్నారు.
Date : 26-05-2022 - 12:31 IST -
#Speed News
YS Jagan : ప్రవాసాంధ్రులతో జగన్ భేటీ
పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం దావోస్లో ఆయనను పలువురు యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, ప్రవాసాంధ్రులు కలిశారు. వీరంతా కలిసి జగన్తో గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను వారు అభినందించినట్టు సమాచారం. జగన్ను కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ […]
Date : 25-05-2022 - 5:30 IST