YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Minister Sandhyarani : జగన్ కు మంత్రి సంధ్యారాణి సవాల్
Minister Sandhyarani : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈసారి జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు.
Date : 09-09-2025 - 3:26 IST -
#Andhra Pradesh
Viveka murder case : వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తి..కోర్టుకు వెల్లడించిన సీబీఐ
సుప్రీంకోర్టు బెంచ్ ముందు తమ దర్యాప్తు పూర్తయిందని ప్రకటించిన సీబీఐ, తదుపరి విచారణకు కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ కేసును జస్టిస్ ఎంఎం సందేరేష్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలిస్తోంది. ఇప్పటికే గతంలో పలుమార్లు విచారణ చేసిన ఈ బంచ్, ఇప్పుడు సీబీఐకు తదుపరి దిశనిర్దేశం ఇవ్వనుంది.
Date : 05-08-2025 - 12:00 IST -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మరో కేసు..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.
Date : 02-08-2025 - 11:19 IST -
#Andhra Pradesh
YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
YS Sharmila: తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Date : 18-06-2025 - 3:04 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana : విద్యావ్యవస్థపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను బాధల్లో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 01-06-2025 - 2:29 IST -
#Andhra Pradesh
Mahanadu : మరో 40 ఏళ్లపాటు అధికారంలో మనమే – నారా లోకేష్
Mahanadu : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజకీయ వ్యూహాలు రూపొందించాలి. మంత్రి లోకేష్ చెప్పినట్లు, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఆశాజనక భావనలు ఏర్పడడం ఎంతో అవసరం
Date : 28-05-2025 - 8:54 IST -
#Andhra Pradesh
YS Sharmila: ఈ జన్మకు మారరు.. పచ్చకామెర్ల రోగం ఇంకా తగ్గలేదా..? జగన్పై షర్మిల ఫైర్
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు.
Date : 07-04-2025 - 10:59 IST -
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నేటికి యువగళానికి రెండేళ్లు.. అలుపెరగని యోధుడు నారా లోకేష్
Yuva Galam Padayatra : నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వ పునాదులను ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని లేకుండా, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగింది టీడీపీనే అని ప్రజలు నమ్మినప్పటికీ, 2019 ఎన్నికల్లో వైసీపీ చేసిన ఆకర్షణీయ ప్రచార నినాదాలతో ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు.
Date : 27-01-2025 - 2:08 IST -
#Andhra Pradesh
RK Roja : చంద్రబాబు నాయుడు నిజానికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు..!
RK Roja : ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలల్లోనే ప్రజలను దారుణమైన బాధలకు గురి చేసిందని ఆర్కే రోజా ఆరోపించారు. నగరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థులు, యువతను మోసం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 26-12-2024 - 6:49 IST -
#Andhra Pradesh
Happy Birthday YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, గవర్నర్
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు భారీగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Date : 21-12-2024 - 11:56 IST -
#Andhra Pradesh
YSRCP: కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వైసీపీ నయా స్ట్రాటజీ..
వైసీపీ తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో, వైసీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించి, తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు న్యాయపరమైన సహాయం అందించేందుకు అన్నిరకాలుగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.
Date : 06-11-2024 - 12:52 IST -
#Andhra Pradesh
MLC Bharath : శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోసం డబ్బులు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
MLC Bharath : YSRCP నామినీ, MLC అయిన భరత్ తిరుమల శ్రీవారి తోమాల సేవ టిక్కెట్ మోసం ఆరోపణలతో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
Date : 20-10-2024 - 1:01 IST -
#Andhra Pradesh
YS Jagan : వైసీపీ వర్క్షాప్లో జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan : గురువారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్లో వైఎస్ జగన్ పాల్గొని, పార్టీ బలాన్ని పెంచుకునే అంశాలను వివరించారు. 15 సంవత్సరాలలో పార్టీ యొక్క ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. “మనం పార్టీగా ఎంతటి సమర్థతతో ముందుకు సాగుతున్నామనేది ఎంతో ముఖ్యమైంది. అర్ధవంతమైన ఫలితాలను సాధించాలంటే, ఆర్గనైజ్గా పనిచేయాలన్నారు.
Date : 17-10-2024 - 4:20 IST -
#Andhra Pradesh
YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, అధికార దుర్వినియోగం ద్వారా కార్యకర్తలకు నష్టం జరిగే సమయంలో వారికి భరోసా ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆయన వెల్లడించారు. “నేను చేయొద్దని చెప్పినా…” రెడ్బుక్ అనేది […]
Date : 09-10-2024 - 5:25 IST -
#Andhra Pradesh
Balineni Srinivasa Reddy: జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నాను.. అన్ని విషయాలు వెల్లడిస్తా: బాలినేని
ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో నా నిర్ణయం చెప్పాను. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. పార్టీలో నాకు జరిగినటువంటి అన్ని విషయాలు రేపు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
Date : 18-09-2024 - 7:01 IST