Vijayawada
-
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Date : 24-02-2025 - 11:42 IST -
#Andhra Pradesh
YSRCP: వైసీపీకి మరో షాక్.. మరో నేత అరెస్ట్
YSRCP: తెనాలిలో వైకాపా కార్పొరేటర్ అహ్మద్ బేగ్ , అతనికి సహకరించిన రహమాన్ను పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Date : 23-02-2025 - 11:06 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : దర్యాఫ్తు చేయకుండానే అరెస్టు చేశారా..? అంటూ ప్రశ్నించిన వంశీ
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం అరెస్టైన సంగతి తెలిసిందే. వంశీ, పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అరెస్టు చేసినదాన్ని ప్రశ్నించారు. ఆయన విచారణ సమయంలో పోలీసుల చర్యలపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కస్టడీకి అప్పగించడం అనవసరమని అన్నారు. ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ, తనకు అవసరమైన మెరుగైన శారీరక , ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన సమీక్ష కోరుతున్నారు.
Date : 20-02-2025 - 11:32 IST -
#Andhra Pradesh
Kesineni Nani : మళ్లీ రాజకీయాల్లో కేశినేని నాని బిజీ..?
Kesineni Nani : 2024 ఎన్నికల ముందు వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నప్పటికీ, ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, మళ్లీ రాజకీయాల్లో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది
Date : 16-02-2025 - 8:45 IST -
#Andhra Pradesh
Balakrishna : గన్నవరం విమానాశ్రయ నుంచి 70 కార్లతో ఒక భారీ ర్యాలీ
Balakrishna : ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున జరిగే "థమన్ మ్యూజికల్ నైట్" లో టాలీవుడ్ సెన్సేషన్ థమన్ ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమం థాలసేమియా బాధితుల కోసం అంకితం చేయబడింది. ఈ సందర్భంగా, టాలీవుడ్ నటుడు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అభిమానులతో కలిసి భారీ స్వాగతం పొందారు.
Date : 15-02-2025 - 2:42 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్
వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు.
Date : 13-02-2025 - 10:54 IST -
#Telangana
Siricilla Railway Bridge : సిరిసిల్ల సమీపంలో రూ.332 కోట్లతో భారీ రైలు వంతెన.. విశేషాలివీ
మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు అనేది కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో(Siricilla Railway Bridge) నేరుగా అనుసంధానిస్తుంది.
Date : 30-01-2025 - 8:36 IST -
#Andhra Pradesh
Nandigam Suresh : 145 రోజుల తర్వాత నందిగం సురేష్ బెయిల్
Nandigam Suresh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
Date : 29-01-2025 - 12:18 IST -
#Andhra Pradesh
Land registration Value Increase : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు..
గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపారు. అయితే అమరావతి రాజధాని 29 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచన లేదన్నారు.
Date : 27-01-2025 - 3:37 IST -
#Telangana
Hyderabad To Vijayawada : విజయవాడ మార్గంలో వాహన రద్దీ.. ఈ దారుల్లో వెళ్తే సాఫీగా జర్నీ
హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపునకు(Hyderabad To Vijayawada) వెళ్లేవారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరొచ్చు.
Date : 11-01-2025 - 10:12 IST -
#Telangana
ACB Raids : ఫార్ములా-ఈ రేస్ కేసు.. గ్రీన్ కో ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్.. కేటీఆర్ అరెస్ట్ ఆ తర్వాతే ?
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ ఏసీబీ(ACB Raids) దూకుడు పెంచింది.
Date : 07-01-2025 - 11:37 IST -
#Andhra Pradesh
Haindava Sankharavam : భద్రతా వలయంలో విజయవాడ.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Haindava Sankharavam : గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. హిందూ సమాజం ఆకాంక్షలపై దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఇందులో మాట్లాడతారని వీహెచ్పీ ఏపీ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Date : 05-01-2025 - 11:13 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు ఒక కర్మయోగి – సచ్చిదానందస్వామి
Chandrababu : విజయవాడలో స్వామీజీ చేపట్టిన "ఆంధ్రప్రదేశ్ 42 ఊర్ల దత్తక్షేత్ర నాద యాత్ర-2025"ను ముఖ్యమంత్రి ప్రారంభించారు
Date : 03-01-2025 - 5:15 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఆ విషయంలో నాకు కక్కుర్తి.. రూ. 2 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాను: పవన్
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారన్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవాలని సూచించారు.
Date : 02-01-2025 - 11:51 IST -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 30-12-2024 - 12:28 IST