Vijayawada
-
#Speed News
Durgamma Trust Board: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు!
దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 01:14 PM, Tue - 7 February 23 -
#Speed News
Chandrababu : టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని పరామర్శించిన చంద్రబాబు
ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని టీడీపీ అధినేత
Published Date - 08:06 AM, Wed - 1 February 23 -
#Andhra Pradesh
Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ
తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (Bachula Arjunudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
Published Date - 09:14 AM, Sun - 29 January 23 -
#Andhra Pradesh
Republic Day 2023: ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
Published Date - 11:19 AM, Thu - 26 January 23 -
#Andhra Pradesh
YCP : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట.. కారణం ఇదేనట..!
ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ
Published Date - 09:05 AM, Wed - 25 January 23 -
#Andhra Pradesh
TDP Krishna : బోండా, దేవినేని, వర్లకు డౌట్ ? కృష్ణాలో బాబు గెలుపు గుర్రాలివే!
ఉమ్మడి కృష్ణా రాజకీయం వినూత్నం, విభిన్నం. అక్కడ రాజకీయాలను నెరపడం కత్తిమీద సాము.
Published Date - 02:22 PM, Fri - 13 January 23 -
#Telangana
Hyderabad Highway: సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా నిలిచినపోయిన వాహనాలు!
యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.
Published Date - 12:59 PM, Fri - 13 January 23 -
#Andhra Pradesh
TDP : ఆసక్తిగా మారిన కృష్ణాజిల్లా రాజకీయం.. టీడీపీ ఎంపీతో భేటి అయిన వైసీపీ ఎమ్మెల్యే తండ్రి
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలిశారు.
Published Date - 06:21 AM, Tue - 10 January 23 -
#Andhra Pradesh
Kesineni Nani : ఎంపీ నిధులిస్తా.. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయండి – టీడీపీ ఎంపీ కేశినేని నాని
ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు కిడ్నీ వ్యాధితో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కిడ్నీ సమస్య పరిష్కరించడానికి
Published Date - 05:48 AM, Tue - 10 January 23 -
#Andhra Pradesh
Sankranti Holidays: సంక్రాంతి సెలవుల్లో మార్పు.. ఈనెల 12 నుంచి 18 వరకు సెలవులు..!
ఏపీలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రారంభంకానున్నాయి. కనుమ రోజుతో కలిపి మొత్తం ఏడు రోజులు సెలవులుంటాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు.
Published Date - 10:50 AM, Sun - 8 January 23 -
#Andhra Pradesh
Vijayawada : బెజవాడ నగర వాసులకు అందుబాటులోకి వచ్చిన రాజీవ్ గాంధీ పార్క్
విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ని వీఎంసీ సుందరీకణ సనులు చేపట్టింది. గతంలో పాడుబడినట్లు
Published Date - 08:35 AM, Fri - 6 January 23 -
#Andhra Pradesh
TDP vs YCP : టీడీపీ నేత బొండా ఉమాపై దేవినేని అవినాష్ ఫైర్.. చిల్లర వ్యక్తంటూ కామెంట్స్
టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావుపై విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఫైర్ అయ్యారు. బొండా ఉమా ఓ
Published Date - 10:40 PM, Fri - 30 December 22 -
#Speed News
Vijayawada : దుర్గగుడిలో భక్తురాలి ఉంగరం కోట్టేసిన ఉద్యోగి
విజయవాడ దుర్గగుడిలో భక్తురాలి బంగారం చోరీ జరిగింది. ఉయ్యూరు నుంచి దుర్గ గుడి కి వచ్చిన ఓ భక్తురాలు కొబ్బరికాయ
Published Date - 07:16 AM, Sat - 24 December 22 -
#Andhra Pradesh
Gang Raped: విజయవాడలో దారుణం.. మహిళపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం
విజయవాడలో దారుణం జరిగింది. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారాని (Gang Raped)కి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. అత్యాచారాని(Gang Raped)కి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
Published Date - 10:53 AM, Tue - 20 December 22 -
#Andhra Pradesh
YSRCP MLAs: బాలినేని, కొడాలి గ్రాఫ్ ఫినిష్.. 25శాతం MLAలకు నో టికెట్!
వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి, సన్నిహితుడు కొడాలి నానితో సహా 25 శాతం మంది ఎమ్యెల్యేల గ్రాఫ్ పడిపోయింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ ఉందని జగన్ (Jagan Mohan Reddy) పరోక్ష సంకేతాలు ఇవ్వటం వైసీపీ శ్రేణుల్లో కలకలం బయలుదేరింది.
Published Date - 11:50 AM, Sun - 18 December 22