Uttar Pradesh
-
#India
Shariat Vs Yogi : ముస్లింలు, షరియత్పై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు
Shariat Vs Yogi : ‘‘ముస్లింలు దేశంలోని అన్ని సంక్షేమ పథకాలను అందరితో సమానంగా వాడుకుంటున్నారు.
Date : 24-03-2024 - 10:51 IST -
#Speed News
Uttar Pradesh: యూపీలో దారుణం.. ఇద్దరు చిన్నారులపై గొడ్డలితో దాడి
Uttar Pradesh: యూపీలోని బదౌన్ లో ఘోరం జరిగింది. ఓ సెలూన్ షాపు యజమాని సాజిద్ .. ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా గొడ్డలితో నరికిచంపాడు. అనంతరం ఆ బార్బర్ ను పోలీసులు కాల్చి చంపారు. సాజిద్ ఇటీవలే స్థానికంగా సెలూన్ షాపు ప్రారంభించినట్లు తెలిసింది. షాపు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లిన సాజిద్ .. ఆయుష్ , అహాన్ , యువ్ రాజ్ అనే ముగ్గురు 12 ఏళ్ల లోపు పిల్లలపై దాడి చేశాడు. వారిని భవనం […]
Date : 20-03-2024 - 6:32 IST -
#Speed News
Brother Weds Sister : అన్నాచెల్లెళ్ల పెళ్లి.. గవర్నమెంట్ డబ్బుల కోసం కక్కుర్తి
Brother Weds Sister : సీఎం సామూహిక వివాహ పథకం నుంచి వచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. వావీ వరుస మర్చిపోయి ఏకంగా అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు.
Date : 19-03-2024 - 7:50 IST -
#India
Uttar Pradesh: అత్యాధునిక ఆయుధాల కొనుగోలకు సీఎం యోగి నిధులు మంజూరు
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (UPSSF)కి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు సిద్ధమైంది.
Date : 18-03-2024 - 10:27 IST -
#India
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సమాజ్వాది పార్టీ టికెట్ ఇస్తుందా..? క్లారిటీ వచ్చేసింది..!
భారతీయ జనతా పార్టీ (BJP) లోక్సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. కైసర్గంజ్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Singh) పేరును బీజేపీ తొలి జాబితాలో చేర్చలేదు.
Date : 12-03-2024 - 11:45 IST -
#India
Ghazipur Bus Accident: హై టెన్షన్ వైర్ తగిలి బస్సుకు మంటలు, ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్లోని మర్దా ప్రాంతంలోని మహాహర్ధమ్ టెంపుల్ సమీపంలో ఓ పెళ్లి బస్సుకి హైటెన్షన్ వైరు తగలడంతో మంటలు చెలరేగాయి.దీంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 11-03-2024 - 5:32 IST -
#Covid
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మే నెల తర్వాత అక్కడ అత్యధిక సంఖ్యలో ఆ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్(Rajasthan),ఉత్తరప్రదేశ్(Uttar Pradesh),బీహార్ (Bihar)రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీలో కొత్తగా 459 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. We’re now […]
Date : 07-03-2024 - 12:43 IST -
#Speed News
Lightning in UP: యూపీలో పిడుగుపాటుకు నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో వేర్వేరు చోట్ల నలుగురు మరణించారు.
Date : 03-03-2024 - 10:39 IST -
#India
Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్కు సీబీఐ సమన్లు
Akhilesh Yadav : అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో రేపు విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav)కు సీబీఐ సమన్లు జారీ(CBI summons issued) చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్పూర్లో […]
Date : 28-02-2024 - 4:09 IST -
#India
Zero-Tolerance Policy: ప్రశ్నాపత్రం లీక్ చేస్తే జీరో టాలరెన్స్ విధానం: సీఎం యోగి
పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలతో యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దని సీఎం యోగి సంబంధిత అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
Date : 25-02-2024 - 5:06 IST -
#India
Kaushambi Blast: బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కాన్పూర్ హైవేపై కోఖ్రాజ్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
Date : 25-02-2024 - 4:00 IST -
#India
Lok Sabha Polls 2024: మాయావతికి షాకిస్తూ బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఎస్పీ లోక్సభ ఎంపీ రితేష్ పాండే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు ఆదివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్
Date : 25-02-2024 - 3:09 IST -
#India
Kasganj Accident: యూపీలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: 19 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. గంగాస్నానానికి వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై దరియావ్గంజ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 19 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్టర్పై వెళ్తున్న వ్యక్తులు జలసమాధి అయ్యారు.
Date : 24-02-2024 - 1:22 IST -
#India
PM Modi: రాహుల్ గాంధీపై మోడీ ఫైర్, కారణమిదే
PM Modi: వారణాసిలో యువకులు తాగుబోతులుగా మారారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ “ రాహుల్ గాంధీ యుపిలోని యువత మాదకద్రవ్యాలకు బానిసలు అని అన్నారు. మోడీని తిట్టి ఇప్పుడు యూపీ యువతపై విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ యూపీ యువతకు చేసిన ఈ అవమానాన్ని యూపీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. “మూడోసారి ఉత్తరప్రదేశ్ ప్రజలు మోడీకి అన్ని సీట్లను ఇవ్వాలో ముందే నిర్ణయించుకున్నారు. […]
Date : 23-02-2024 - 8:06 IST -
#Devotional
Kalki Dham Temple: కల్కి ధామ్ ఆలయానికి మోడీ శంకుస్థాపన.. ఎవరీ కల్కి భగవానుడు?
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆలయాన్ని ఆచార్య ప్రమోద్ కృష్ణం అధ్యక్షుడు శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ నిర్మిస్తోంది.
Date : 19-02-2024 - 8:45 IST