TS High Court
-
#Telangana
Nizam’s properties : నిజాం ఆస్తులపై కోర్టు సంచలన నిర్ణయం
ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన రాజమహళ్ల పంపకాల వివాదంలో ఆయన వారసులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆస్తుల పంపకాలపై దాఖలైన దావాను కొట్టివేయాలని కోరుతూ ఎనిమిదో నిజాంగా గుర్తింపు పొందిన ముఖరం జా కుమారుడు అజ్మత్ జా, కుమార్తె షెకర్ జా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో అసలు కేసులో పూర్తిస్థాయి విచారణకు మార్గం […]
Date : 24-10-2025 - 12:18 IST -
#Speed News
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Date : 21-08-2025 - 3:50 IST -
#Speed News
Formula E Car Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
అందులో కేసుకు సంబంధించి పలు అంశాలు పేర్కొన్న ఏసీబీ, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది.
Date : 31-12-2024 - 5:54 IST -
#Telangana
High Court Jobs : తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ జాబ్స్.. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక
అభ్యర్థులు నవంబరు 23వ తేదీన సాయంత్రం 5 గంటల్లోగా ఆఫ్లైన్లో అప్లై(High Court Jobs) చేయాలి.
Date : 30-10-2024 - 4:24 IST -
#Telangana
HYDRA : హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్…
HYDRA : తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) (HYDRA) జీవో 99ను రద్దు చేయాలంటూ లక్ష్మి అనే మహిళ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది.
Date : 13-09-2024 - 11:23 IST -
#Telangana
Hydra : హైడ్రా కూల్చివేతలు..సీఎస్ శాంతి కుమారి కీలక సమావేశం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు.
Date : 29-08-2024 - 1:44 IST -
#Cinema
Krish: డ్రగ్స్ కేసు.. తెలంగాణ హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్
Director Krish: హైదరాబాద్(hyderabad) లోని హోటల్ రాడిసన్(Hotel Radisson)లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. అయితే పార్టీ జరుగుతున్న సమయంలో ఇదే హోటల్ కు టాలీవుడ్ దర్శకుడు క్రిష్(Director Krish) వెళ్లినట్టు, పార్టీ నిర్వాహకుడు గజ్జల వివేకానంద్ తో క్రిష్ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. డ్రగ్స్ వ్యవహారంలో క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో గచ్చిబౌలి పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. క్రిష్ ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి […]
Date : 01-03-2024 - 3:47 IST -
#Speed News
TS High Court: ఆలేరు ఎమ్మెల్యే కు హైకోర్టు షాక్, 10 వేల జరిమానా!
ఎన్నికల ముగింట అధికార పార్టీకి గట్టి దెబ్బలే తగలుతున్నాయి.
Date : 26-09-2023 - 12:06 IST -
#Telangana
TS High Court: బీఆర్ఎస్ కు మరో షాక్.. హైకోర్టు అనర్హత వేటు, గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణ
ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గద్వాల్ ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడింది.
Date : 24-08-2023 - 4:00 IST -
#Cinema
Tollywood Stars: ఆక్వా మెరైన్ కు వ్యతిరేకంగా గళం విప్పిన టాలీవుడ్ ప్రముఖులు.. హైకోర్టులో విచారణ..!
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ పోరాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్చందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు టాలీవుడ్ సినీప్రముఖులు (Tollywood Stars).
Date : 03-08-2023 - 1:13 IST -
#Telangana
TS High Court: హైకోర్టు సంచలన తీర్పు, కొత్తగూడెం ఎమ్మెల్యే పై అనర్హత వేటు
ఎన్నికల ముందు అధికార పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.
Date : 25-07-2023 - 12:21 IST -
#Cinema
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి షాక్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో కొనుగోలు చేసిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 15-03-2023 - 7:26 IST -
#Telangana
MLA Purchasing Case : బండి సంజయ్ పేరు చెప్పాలంటూ నాపై ఒత్తిడి తెస్తున్నారు..!!
ఎమ్మెల్యేల ఎర కేసు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలంటూ సిట్ తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తుందంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్దమన్న శ్రీనివాస్ …ఆ జీవోను రద్దు చేయాలంటూ కోరారు. సీఆర్ సీపీ 41ఏ కింద నోటీసులు […]
Date : 29-11-2022 - 9:12 IST -
#Telangana
TS : ఎంతకాలం ఇలా కాలక్షేపం చేస్తారు..తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం..!!
తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలంతోపాటు మూడు మున్సిపాలిటీలను గ్రామపంచాయతీలుగా కొనసాగిస్తామని చెప్పి…ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఇంకా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించింది కోర్టు. భద్రాచలంతోపాటు మరో మూడు పంచాయితీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాలు చేస్తే 2020లో వీరయ్య అనే వ్యక్తం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఏజేన్సీ ప్రాంతాల్లోని గ్రామాలను మున్సిపాలిటీగా మార్చే వీల్లేదంటూ జోవోను అప్పట్లో నిలిపివేసింది కోర్టు. అయితే ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు […]
Date : 04-11-2022 - 8:05 IST -
#Speed News
High Court Orders : చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించండి…!!
క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ పోలీసులకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
Date : 11-08-2022 - 7:56 IST