HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Advocate Srinivas Filed A Petition In The High Court Claiming That The Sit Investigation Was Not Conducted Impartially

MLA Purchasing Case : బండి సంజయ్ పేరు చెప్పాలంటూ నాపై ఒత్తిడి తెస్తున్నారు..!!

  • By hashtagu Published Date - 09:12 AM, Tue - 29 November 22
  • daily-hunt
Mla
Mla

ఎమ్మెల్యేల ఎర కేసు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలంటూ సిట్ తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తుందంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్దమన్న శ్రీనివాస్ …ఆ జీవోను రద్దు చేయాలంటూ కోరారు. సీఆర్ సీపీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో తాను విచారణకు హాజరైనట్లు చెప్పారు. మూడురోజుల పాటు బండి సంజయ్ పేరును చెప్పాలంటూ మానసికంగా ఒత్తిడికి గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సిట్ దర్యాప్తు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉందంటూ మండిపడ్డారు. సిట్ దర్యాప్తును ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పోలీసు అధికారులతోపాటు, ఎమ్మెల్యే పైలేట్ రోహిత్ రెడ్డి, రామచంద్రాభారతి, సింహయాజీ, నందకుమార్ సీవీ ఆనంద్ తోపాటు ఇద్దరు సిట్ సభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. ఈనెల 21,22 తేదీల్లో సిట్ ఎదుట హాజరైన నన్ను బండిసంజయ్ పేరుతోపాటుగా బీజేపీ ముఖ్యనేతల పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • advocate
  • Bandi Sanjay
  • MLA Purchasing Case
  • TS High Court

Related News

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd