Telugu News
-
#Telangana
CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
ఆదివాసీల పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా చెక్ డ్యామ్లు నిర్మించాలని సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
Date : 23-09-2025 - 2:11 IST -
#Andhra Pradesh
Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!
అన్ని సదుపాయాలతో కూడిన మంచి వాతావరణంలో జెస్సీ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుకోవాలనే ఆశ ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా వెనుకబడిపోకూడదని, అలాంటి వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Date : 23-09-2025 - 1:46 IST -
#Telangana
Harish Rao: రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. 2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200 ఉన్న కమీషన్ను రూ. 1,400కి పెంచామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడినా డీలర్ల సంక్షేమం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Date : 23-09-2025 - 12:52 IST -
#Andhra Pradesh
Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?
మంత్రి పొంగూరు నారాయణ ఇటీవల మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టణ స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్నికల కమిషన్తో చర్చించి త్వరలో షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపారు.
Date : 22-09-2025 - 5:30 IST -
#Andhra Pradesh
YCP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంతరం!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే 18% అదనంగా వసూలు చేస్తున్నారని దీనిపై జీఎస్టీ కౌన్సిల్లో మాట్లాడమని తాము ప్రభుత్వాన్ని కోరామని బొత్స అన్నారు.
Date : 22-09-2025 - 4:59 IST -
#Andhra Pradesh
Jagan: కొత్త జీఎస్టీపై జగన్ కీలక ట్వీట్.. ఏమన్నారంటే!
జీఎస్టీలో కొన్ని లోపాలు, అభ్యంతరాలు ఉండవచ్చని అంగీకరించినప్పటికీ ఈ సవరణల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి వినియోగదారుడికి చేరుతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
Date : 22-09-2025 - 2:25 IST -
#Telangana
Heavy Rains: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!
ఈ వాతావరణ మార్పుల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Date : 21-09-2025 - 8:30 IST -
#India
Prime Minister Modi: రేపు అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన!
మోదీ పర్యటన కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో చాటి చెప్పడం కూడా. ఈ రెండు రాష్ట్రాల ప్రజలతో ఆయన మమేకమై, వారి సమస్యలను ఆలకించి, వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని భావిస్తున్నారు.
Date : 21-09-2025 - 4:59 IST -
#Telangana
Land Scam: ఆదిలాబాద్లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి!
ఈ కేసులో మావల పోలీసులు తీవ్రంగా స్పందించారు. అరెస్టైన ముగ్గురు నిందితులపై IPC సెక్షన్లు 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు నమోదు చేశారు.
Date : 21-09-2025 - 4:30 IST -
#Telangana
Harish Rao: సీఎం రేవంత్ వారికి సాయం చేయలేదు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు అన్నారు. పండుగ పూట చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు.
Date : 21-09-2025 - 3:30 IST -
#Telangana
Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!
నియోజకవర్గ అభివృద్ధి కోసం గత 21 నెలల్లో రూ. 1,025 కోట్ల నిధులు తీసుకొచ్చానని కడియం శ్రీహరి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో మరో రూ. 2,000 కోట్ల నిధులు తీసుకొచ్చి స్టేషన్ ఘనపూర్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Date : 20-09-2025 - 9:30 IST -
#Telangana
CM Revanth Reddy: తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
బతుకమ్మ పండుగ తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగలలో ఒకటి. ఇది తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. మహిళలు తమ కుటుంబాల శ్రేయస్సు, సంతోషం కోసం గౌరమ్మను పూజిస్తారు.
Date : 20-09-2025 - 5:55 IST -
#Telangana
Hyderabad Pearls: హైదరాబాద్ ముత్యాలకు జీఐ ట్యాగ్ గుర్తింపు కోసం ప్రయత్నాలు!
నగరానికి 'భారత ముత్యాల నగరం'గా గుర్తింపు తెచ్చిన వాటిలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. జీఐ ట్యాగ్ లభిస్తే నగరంలోని శతాబ్దాల నాటి ముత్యాల వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా, దాని నగల వారసత్వానికి ప్రపంచ గుర్తింపు లభిస్తుంది.
Date : 20-09-2025 - 4:26 IST -
#Telangana
Indiramma Sarees: మహిళా సంఘాల సభ్యులకే ఇందిరమ్మ చీరల పంపిణీ?
ప్రభుత్వం ఈ పథకంతో పాటు నేత కార్మికులకు ఉన్న రూ. 500 కోట్ల పాత బకాయిలను కూడా క్లియర్ చేసింది. అంతేకాకుండా గత సంవత్సరంలో 65 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లతో సహా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని ఆర్డర్లను సిరిసిల్లకే కేటాయించింది.
Date : 19-09-2025 - 2:20 IST -
#Telangana
Indian Techie Dead: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి!
శాంటా క్లారా పోలీసులు సెప్టెంబర్ 3న తమకు ఒక ఇంట్లో కత్తిపోటు ఘటనపై 911 కాల్ వచ్చిందని తెలిపారు. అక్కడ నిజాముద్దీన్ ఒక కత్తితో కనిపించాడని, తన రూమ్మేట్పై దాడి చేశాడని పోలీసులు చెప్పారు.
Date : 19-09-2025 - 1:42 IST