Telugu News
-
#Cinema
Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. 750కి పైగా చిత్రాల్లో నటన!
కోట శ్రీనివాసరావు 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా 750కి పైగా చిత్రాల్లో నటించి, తన విశిష్ట నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
Published Date - 06:59 AM, Sun - 13 July 25 -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.. ఏ విషయంలో అంటే!
కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే, ఆయన నిర్ణయించిన తేదీన ఎర్రవల్లి ఫామ్హౌస్కు మంత్రుల బృందాన్ని పంపి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, అవసరమైతే తాను స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు.
Published Date - 09:52 PM, Wed - 9 July 25 -
#Telangana
Vanamahotsava Program: నేడు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఈ పార్క్ రాష్ట్రంలో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలకు తలమానికంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
Published Date - 07:45 AM, Mon - 7 July 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 12:11 PM, Tue - 1 July 25 -
#Telangana
Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
Published Date - 11:46 AM, Thu - 26 June 25 -
#Telangana
Maoist Party Letter: ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల!
జీవో 49 పులుల రక్షణ పేరుతో కొమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Published Date - 10:38 AM, Thu - 26 June 25 -
#Telangana
Ration Cards: తెలంగాణలో వారి రేషన్ కార్డుల రద్దు!
గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించగా, రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.
Published Date - 10:06 AM, Mon - 23 June 25 -
#Cinema
ఈ బాలనటిని గుర్తు పట్టారా.. ఎంతగా మారిపోయింది..!
సినీ ప్రపంచంలో చిన్న వయసులోనే అడుగుపెట్టి, బాలనటిగా జాతీయ పురస్కారం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త అవతారంతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Published Date - 06:59 PM, Sat - 14 June 25 -
#Andhra Pradesh
AP News : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పేర్ని నాని, కిట్టు..
AP News : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మాజి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు పంపిణీ చేసిన 10 వేల భూ పట్టాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వేడి రేపుతోంది.
Published Date - 06:09 PM, Wed - 11 June 25 -
#Cinema
Nandamuri Balakrishna : నాకు చాలా పొగరు అనుకుంటారు.. ఎస్ నన్ను చూసుకుని నాకు పొగరు…
Nandamuri Balakrishna : తన 64వ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తన జీవిత ప్రయాణం, సేవా అభిముఖత, వ్యక్తిత్వ విశేషాలను ఎంతో హృదయంగా వ్యక్తపరిచారు.
Published Date - 12:42 PM, Tue - 10 June 25 -
#Andhra Pradesh
AP News : రేపటి నుంచి ఏపీలో రేషన్ కొత్త విధానం.. 29,796 దుకాణాల ద్వారా సేవలు
AP News : ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి, అంటే జూన్ 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది.
Published Date - 02:46 PM, Sat - 31 May 25 -
#Telangana
Integrated Residential Schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే?
వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ స్కూళ్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించడానికి బదులుగా ప్రతిపక్షం తప్పుడు కథనాను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Published Date - 07:55 PM, Fri - 30 May 25 -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అలర్ట్!
భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు.
Published Date - 08:27 PM, Tue - 27 May 25 -
#Telangana
Saraswati Pushkara Mahotsav: సరస్వతి పుష్కర మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న భట్టి!
కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో సరస్వతి పుష్కర మహోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద జరిగిన పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
Published Date - 10:46 PM, Fri - 16 May 25 -
#Telangana
Rajiv Yuva Vikasam 2025: రాజీవ్ యువ వికాసం పథకానికి రేపు ఒక్కరోజే ఛాన్స్?
రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 14 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇది అపూర్వ స్పందనను సూచిస్తుంది. అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, సర్వర్ లోపాలు, నెమ్మదిగా లోడింగ్, దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నాయి.
Published Date - 01:13 PM, Sun - 13 April 25