Telugu News
-
#Telangana
CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలపై స్పందించిన తీరు, సమయానుసారం చేపట్టిన సహాయక చర్యలను ప్రశంసించారు.
Published Date - 06:15 PM, Thu - 4 September 25 -
#Telangana
Minister Seethakka: సకల సౌకర్యాలతో మహా మేడారం జాతర: మంత్రి సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారుల అభిప్రాయం మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచించారు.
Published Date - 04:30 PM, Wed - 3 September 25 -
#Andhra Pradesh
Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్మోడల్!
కేవలం పారిశ్రామిక రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లోనూ కుప్పం వేగంగా అభివృద్ధి చెందుతోంది. బెంగళూరు, చెన్నై లాంటి రాజధానులకు సమీపంలో ఉండడం కుప్పంకు కలిసివచ్చే అంశం.
Published Date - 02:35 PM, Wed - 3 September 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఫలించిన చంద్రబాబు కృషి.. 738 కిమీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ!
215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది.
Published Date - 05:59 PM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu: బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. అంతకంతకూ పెరుగుతున్న గ్రాఫ్!
సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి.
Published Date - 03:00 PM, Fri - 29 August 25 -
#Telangana
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
Published Date - 07:40 PM, Wed - 27 August 25 -
#Telangana
Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు
ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.
Published Date - 02:43 PM, Mon - 25 August 25 -
#Telangana
Free Electricity: శుభవార్త.. రాష్ట్రంలో వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్!
విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, మండపం చుట్టూ జంక్షన్ బాక్సులు మరియు వైర్లు బహిర్గతంగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Published Date - 08:06 PM, Sun - 24 August 25 -
#Telangana
Bandi Sanjay: జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తాం: బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగా చర్చించి జర్నలిస్టులందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Published Date - 09:39 PM, Thu - 21 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు.
Published Date - 04:50 PM, Thu - 21 August 25 -
#Telangana
Sada Bainama Lands: సాదా బైనామాలకు లైన్ క్లియర్.. తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులకు పరిష్కారం?!
సాదాబైనామాలపై హైకోర్టు స్టే ఎత్తివేయడం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనతో రైతులు తమ భూములకు చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని ఆశిస్తున్నారు.
Published Date - 05:02 PM, Wed - 20 August 25 -
#Telangana
KCR: మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికలో అన్ని వాస్తవాలు ఉన్నాయని, ఇది కేవలం అవినీతిని వెలికితీయడానికే ఉద్దేశించినదని చెబుతోంది. కమిషన్ నివేదిక ఆధారంగా దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
Published Date - 06:45 PM, Tue - 19 August 25 -
#Telangana
Deputy CM Bhatti: సామాజిక విప్లవానికి తెలంగాణ ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి
ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి పని చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వారికి గట్టిగా సమాధానం చెప్పాలంటే ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడాలని ఆయన కోరారు.
Published Date - 02:59 PM, Mon - 18 August 25 -
#Telangana
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Published Date - 04:51 PM, Tue - 5 August 25 -
#Speed News
Telangana : రాష్ట్రవ్యాప్తంగా 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు.. మార్గదర్శకాలు విడుదల
Telangana : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Published Date - 12:03 PM, Sun - 27 July 25