Telugu News
-
#Telangana
Bathukamma Kunta: బతుకమ్మ కుంటలో ఆపరేషన్ క్లీనింగ్ చేపట్టిన హైడ్రా!
ప్రాంతం రూపురేఖలు మారడంతో ఇంటింటికీ తిరిగి చెత్త కలెక్షన్ చేసిన ఆటోలను గతంలో మాదిరిగానే కుంట ప్రధాన ద్వారం వద్ద పార్క్ చేయడం సందర్శకులకు ఇబ్బందిగా మారింది.
Date : 05-10-2025 - 8:45 IST -
#Telangana
HYDRAA: రూ. 3,600 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా!
ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమణదారుల చెర నుంచి 'హైడ్రా' స్వాధీనం చేసుకుంది.
Date : 05-10-2025 - 8:03 IST -
#Telangana
MP Chamala Kirankumar Reddy: డల్లాస్లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతిపై ఎంపీ సంతాపం!
"అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా, అక్కడి స్థానిక ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో పనిచేయాలి" అని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Date : 05-10-2025 - 2:31 IST -
#Telangana
BC Reservations: తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్!
ఈ కీలకమైన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుందా లేక రిజర్వేషన్ల అమలుపై స్టే విధించే అవకాశం ఉందా అనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Date : 04-10-2025 - 6:00 IST -
#Andhra Pradesh
Lokesh: తన పెళ్లికి రావాలని లోకేష్కు ఓ మహిళా అభిమాని ఆహ్వానం.. కట్ చేస్తే!
యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య.. తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానపత్రిక పంపించారు. శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది.
Date : 04-10-2025 - 5:10 IST -
#Telangana
Harish Rao: కాల్పుల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు
చంద్రశేఖర్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 04-10-2025 - 3:58 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఏకంగా రూ.436 కోట్ల భారాన్ని ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని, వారి జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
Date : 04-10-2025 - 2:55 IST -
#Andhra Pradesh
Police Power War: కడప వన్ టౌన్లో పోలీస్ పవర్ వార్.. సీఐ వర్సెస్ ఎస్పీ!
ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజా అరెస్టు కూడా వివాదాస్పదమైంది. శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా పోస్టుల కేసులో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 02-10-2025 - 7:48 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు!
వర్షాల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చూడాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
Date : 02-10-2025 - 6:52 IST -
#Andhra Pradesh
Social Media: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై మంత్రులతో కమిటీ!
ఈ కొత్త కమిటీకి ఇప్పటికే ఉన్న చట్టాలు, అంతర్జాతీయ పద్ధతులు, ప్లాట్ఫారమ్ల జవాబుదారీతనాన్ని సమీక్షించే బాధ్యతను అప్పగించారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనడానికి సోషల్ మీడియాపై పర్యవేక్షణ, నియంత్రణ చాలా అవసరం.
Date : 02-10-2025 - 5:15 IST -
#Telangana
Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయన రాజకీయ జీవితమిదే!
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి (శనివారం) సూర్యాపేట జిల్లాలోని స్వగ్రామం తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Date : 02-10-2025 - 1:00 IST -
#Telangana
Dussehra: రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్!
విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పవిత్రమైన సందర్భంగా ఆయన బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Date : 01-10-2025 - 7:55 IST -
#Andhra Pradesh
Onion Prices: ఉల్లి ధరలు ఢమాల్.. కిలో ధర ఎంతంటే?
కర్నూలు ఉల్లికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని ఉల్లి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Date : 01-10-2025 - 2:58 IST -
#Andhra Pradesh
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!
టీటీడీ (TTD) నిధులతో టీటీడీనే గుడులు కడితే ఎవరికీ అభ్యంతరం ఉండదని షర్మిల స్పష్టం చేశారు. అయితే, టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.
Date : 01-10-2025 - 1:55 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: భారత్లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
2026 జనవరి నాటికి ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పని చేయడం ప్రారంభిస్తుందని, ఆ తర్వాత రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని సీఎం తెలిపారు.
Date : 30-09-2025 - 10:05 IST