Telugu News
-
#Andhra Pradesh
CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!
సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Date : 25-10-2025 - 7:58 IST -
#Telangana
Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా!
మొత్తం రూ. 2,780 కోట్లను 138 పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Date : 25-10-2025 - 9:50 IST -
#Telangana
Liquor Shop: తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగింపు!
గడువు పొడిగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇస్తే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని మద్యం వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Date : 24-10-2025 - 11:25 IST -
#Andhra Pradesh
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఈ ఘోర ప్రమాదానికి కారణమైన 'వేమూరి కావేరీ' ట్రావెల్స్ బస్సుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Date : 24-10-2025 - 9:36 IST -
#Andhra Pradesh
AI Curriculum: ఇకపై హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: మంత్రి లోకేష్
పాలనలో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Date : 22-10-2025 - 4:28 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకారం అందించండి: మంత్రి లోకేష్
ఎంపిక చేసిన బ్రీడ్ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు CSTFA అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అందించాలని కోరారు.
Date : 22-10-2025 - 1:58 IST -
#Telangana
Mega Job Mela: హుజూర్నగర్లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్!
ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ని కోరారు.
Date : 21-10-2025 - 3:11 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Date : 21-10-2025 - 8:17 IST -
#Telangana
Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!
సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Date : 19-10-2025 - 1:50 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు.
Date : 19-10-2025 - 1:20 IST -
#Andhra Pradesh
TTD Chairman: ఈ నెంబర్కు కాల్ చేయండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!
ఎవరైనా దళారులపై అనుమానం వస్తే తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులకు 0877-2263828 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Date : 19-10-2025 - 12:45 IST -
#Telangana
Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Date : 17-10-2025 - 8:44 IST -
#Telangana
Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!
ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ మద్యం దుకాణాల లైసెన్సుల కోసం పెట్టుబడిదారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు తీవ్ర పోటీ పడుతున్నట్లు దరఖాస్తుల సంఖ్యను బట్టి స్పష్టమవుతోంది. దరఖాస్తుల తుది గడువు ముగిసిన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్య, తదుపరి ప్రక్రియపై పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
Date : 17-10-2025 - 6:35 IST -
#Andhra Pradesh
PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!
షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు.
Date : 13-10-2025 - 1:30 IST -
#Andhra Pradesh
MBBS Seats: ఏపీకి గుడ్న్యూస్.. అదనంగా 300 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు!
నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ప్రైవేట్ కళాశాల తన సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు NMC నుంచి అదనంగా 100 సీట్లు అనుమతి పొందింది.
Date : 13-10-2025 - 11:43 IST