HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telugu-news News

Telugu News

  • Pm Modi Mann Ki Baat

    #India

    Modi Mann Ki Baat: ప్రధాన మోదీ మన్ కీ బాత్ 113వ ఎపిసోడ్‌

    ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. ఈరోజు ప్రధాని మోదీ కార్యక్రమంలో 113వ ఎపిసోడ్ సందర్భంగా పలు విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో అంతరిక్ష ప్రపంచంతో సంబంధం ఉన్న యువతతో ప్రధాని మోదీ సంభాషించారు.

    Date : 25-08-2024 - 12:26 IST
  • Israel Nationwide Emergency

    #World

    Israel Nationwide Emergency: 48 గంటల దేశవ్యాప్త ఎమర్జెన్సీని ప్రకటించిన ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ 48 గంటల దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ ఉదయం 6:00 (ఇజ్రాయెల్ సమయం) నుండి అమలులోకి వస్తుంది,

    Date : 25-08-2024 - 11:57 IST
  • Mayawati Slams Congress

    #India

    Mayawati Slams Congress: కాంగ్రెస్‌ పార్టీని అంబేద్కర్‌ అనుచరులు ఎప్పటికీ క్షమించరు: మాయావతి

    కాంగ్రెస్ పార్టీని బాబా సాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అతని జీవితకాలంలో, అతను మరణించిన తర్వాత కూడా అతనికి భారతరత్న బిరుదు ఇవ్వలేదని గుర్తు చేశారు.

    Date : 25-08-2024 - 11:34 IST
  • Brahmotsavam 2024

    #Andhra Pradesh

    Brahmotsavam 2024: అక్టోబరు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

    అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ మినహా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయం వాహనసేవలు జరుగుతాయని తెలిపారు

    Date : 24-08-2024 - 10:05 IST
  • Unified Pension Scheme

    #Speed News

    Unified Pension Scheme: ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్, 25 సంవత్సరాల సర్వీస్‌పై 50% పెన్షన్

    ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద, ఒక ఉద్యోగి 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే, అతను పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో గత 12 నెలల సగటు జీతంలో 50 శాతం పెన్షన్‌

    Date : 24-08-2024 - 9:32 IST
  • Thammineni Veerabhadram

    #Telangana

    Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు

    బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్‌ అనుసరిస్తోందని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

    Date : 24-08-2024 - 9:16 IST
  • Helicopter Crash

    #Speed News

    Helicopter Crash: పూణేలో కుప్పకూలిన హైదరాబాద్ కు వస్తున్న హెలికాప్టర్

    పూణె జిల్లా పౌడ్ గ్రామ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    Date : 24-08-2024 - 4:28 IST
  • KTR On Valmiki Scam

    #Telangana

    KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్‌పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??

    వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్‌ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?

    Date : 24-08-2024 - 4:00 IST
  • Harish Rao on BAS scheme

    #Telangana

    BAS Scheme: రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి, ఆ పధకానికి నిధులు విడుదల చేయండని రిక్వెస్ట్

    బిఎఎస్ పథకానికి నిధులు వెంటనే విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25,000 మంది పేద విద్యార్థుల చదువుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన వారు 18,000 మంది, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 7,000 మంది ఉన్నారు. ఈ విద్యార్థులలో చాలా మంది రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాల నుండి వచ్చారు.

    Date : 24-08-2024 - 3:21 IST
  • Zelensky

    #World

    Modi Meets Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీవ్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు.యుద్ధంలో మృతి చెందిన చిన్నారులకు ప్రధాని నివాళులర్పించారు. ఇద్దరు నేతల భేటీకి సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై ప్రధాని మోదీ చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకుంటుంది

    Date : 23-08-2024 - 4:37 IST
  • Air India

    #India

    Air India Fined: ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా

    ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్‌పై రూ.6 లక్షలు, డైరెక్టర్ ట్రైనింగ్‌పై రూ.3 లక్షలు జరిమానా విధించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని సంబంధిత పైలట్‌ను హెచ్చరించారు.

    Date : 23-08-2024 - 4:12 IST
  • Dinesh Karthik Apology

    #Sports

    Dinesh Karthik Apology: ధోనీ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన దినేష్ కార్తీక్ , డీకే తప్పేంటి?

    ధోనీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఎట్టకేలకు దిగొచ్చాడు. ధోనీ సైన్స్ కు సారీ చెప్పాడు. నిజానికి డీకే బెస్ట్ ఎలివేన్ జట్టులో ధోనీకి చోటు కల్పించలేదు.

    Date : 23-08-2024 - 4:00 IST
  • Paul Valthaty

    #Sports

    Paul Valthaty: చెన్నైపై భారీ సెంచరీ చేసి కనుమరుగైన స్టార్ బ్యాటర్ కోచ్ గా రీ ఎంట్రీ

    2011 ఐపీఎల్ సీజన్లో పాల్ వలతి పేరు మారుమ్రోగింది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న పాల్ వలతి చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 63 బంతుల్లో 19 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    Date : 23-08-2024 - 3:52 IST
  • VIjayawada Corporation

    #Andhra Pradesh

    VIjayawada Corporation: వైసీపీలో మారుతున్న లెక్కలు, చేజారుతున్న విజయవాడ కార్పొరేషన్

    ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కనిపించింది. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో నేతలు పార్టీని వీడేందుకు అడుగులు వేస్తున్నారు.

    Date : 23-08-2024 - 1:29 IST
  • Ys Jagan

    #Andhra Pradesh

    YS Jagan: అచ్యుతాపురానికి వైఎస్ జగన్…బాధితులకు పరామర్శ

    ఈ రోజు అచ్యుతాపురానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది బాధితులను కలిసి పరిమర్శించారు బాధితులకు అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్.

    Date : 23-08-2024 - 11:32 IST
  • ← 1 … 27 28 29 30 31 … 40 →

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

Latest News

  • ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

  • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

  • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

  • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd