Telugu News
-
#Andhra Pradesh
Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది.
Date : 10-12-2024 - 11:40 IST -
#Cinema
Manchu Vishnu: వివాదంపై తొలిసారి స్పందించిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?
సినీ నటుడు మోహన్బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కిన విషయం మనకు తెలిసిందే. మోహన్బాబు ఫిర్యాదుల మేరకు పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విష్ణు సన్నిహితులు విజయ్ రెడ్డి, కిరణ్తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది.
Date : 10-12-2024 - 10:59 IST -
#Telangana
Vani Enugu: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం కొత్త అధ్యక్షురాలిగా వాణి ఏనుగు ఎంపిక!
నైటా అధ్యక్షురాలిగా సమర్థవంతంగా పనిచేస్తానని, కార్యవర్గం మొత్తం తెలుగు కమ్యూనిటీని కలుపుకుని కార్యక్రమాల నిర్వహణ చేపడతామని వాణి ఏనుగు తెలిపారు.
Date : 10-12-2024 - 9:24 IST -
#Andhra Pradesh
Who Is Vinay: మంచు ఫ్యామిలీ రచ్చలో వినయ్ ఎవరు?
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న మంచి ఫ్యామిలీ గొడవలో వినయ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది. అసలు ఎవరు ఈ వినయ్ అని ఆరా తీయగా.. అతను మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్గా వ్యవహరిస్తున్నారు. వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి.
Date : 10-12-2024 - 8:49 IST -
#Cinema
Manchu Manoj: ముదురుతున్న మంచు వివాదం.. సంచలన ఆరోపణలు చేసిన మనోజ్
తన పరువుకు నష్టం జరిగిందని మంచు మనోజ్ తెలిపారు. నా తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉంటారు. నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు.
Date : 10-12-2024 - 8:32 IST -
#Telangana
Minister Sridhar Babu: అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో సమీక్షించిన మంత్రి శ్రీధర్ బాబు
సోమవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్బంగా స్పీకర్ ప్రసాద్ కుమార్, కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి ఆయన పోలీసు, పౌర అధికారులతో ఏర్పాట్ల గురించి సమీక్ష జరిపారు.
Date : 09-12-2024 - 12:02 IST -
#Trending
Bashar al-Assar: ఎవరీ బషర్ అల్-అస్సార్.. వైద్య వృత్తి నుంచి అధ్యక్షుడు ఎలా అయ్యారు?
2000 నుండి సిరియా అధ్యక్షుడిగా కొనసాగుతున్న బషర్ అల్-అస్సాద్ 11 సెప్టెంబర్ 1965న సిరియా రాజధాని డమాస్కస్లో జన్మించారు. అతను ఆ దేశ మాజీ అధ్యక్షుడు హఫీజ్ అల్-అస్సాద్ కుమారుడు.
Date : 08-12-2024 - 11:44 IST -
#Telangana
TGRSA: రెవెన్యూ శాఖ పునరుద్ధరణలో భాగమవుతాం: టీజీఆర్ఎస్ఏ
తెలంగాణ ఉద్యమ సమయంలో రెవెన్యూ ఉద్యోగులను భాగం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ)ను ఏర్పాటు చేశామని లచ్చిరెడ్డి తెలిపారు.
Date : 08-12-2024 - 11:31 IST -
#Cinema
Mohan Babu Attack On Manoj: మంచు మనోజ్పై మోహన్ బాబు దాడి.. నిజం ఏంటంటే?
నటుడు మోహన్ కుటుంబంలో వివాదం చెలరేగింది. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 08-12-2024 - 12:01 IST -
#Speed News
Syrian Rebels: సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు?
సిరియా నియంత బషర్ అల్-అషాద్ శనివారం సాయంత్రమే దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. అతను తన కుటుంబంతో కలిసి రష్యాలోని రోస్టోవ్లో ఉన్నాడు. అక్కడ నివసించడానికి ఒక ఇల్లు కూడా కొన్నాడు.
Date : 08-12-2024 - 9:11 IST -
#Telangana
Speaker Gaddam Prasad Kumar: నెక్లెస్ రోడ్డులో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
పలు పసందైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో మెరుస్తాన్నాయి.
Date : 07-12-2024 - 9:00 IST -
#Telangana
CM Revanth: నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగడ్డ: సీఎం రేవంత్
జూన్ 2, 2014 కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7, 2024కు అంతే ప్రాధాన్యత ఉందని అన్నారు. నల్లగొండ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం పదవీ త్యాగం చేశారు.
Date : 07-12-2024 - 8:49 IST -
#South
South Central Railway: రైల్వేలో కీలకమైన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న మహిళా అధికారులు!
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ జోన్కు చెందిన చైతన్యవంతమైన మహిళా అధికారులే తొలిసారిగా నాలుగు విభాగాలకు నేతృత్వం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Date : 07-12-2024 - 5:35 IST -
#Telangana
Telangana Thalli Statue: ముదురుతున్న తెలంగాణ తల్లి విగ్రహ వివాదం.. హైకోర్టులో పిల్!
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టులో పిల్ వేశారు.
Date : 07-12-2024 - 5:11 IST -
#Telangana
CS Instructions: ప్రజాపాలన- ప్రజా విజావిజయోత్సవాల ముగింపు వేడుకలు.. సీఎస్ కీలక ఆదేశాలు
ప్రముఖ సంగీత కళాకారులు వందేమాతరం శ్రీనివాస్, రాహుల్ సిప్లీగంజ్, ప్రముఖ సినీ సంఘీత దర్శకులు థమన్ ల సంగీత కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వేదికల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
Date : 06-12-2024 - 10:03 IST