Telugu News
-
#Telangana
KTR Arrested: కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్? ఆయన ప్లాన్ ఏంటి?
ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 19-12-2024 - 11:58 IST -
#Life Style
Vastu Tips: ఉదయం లేచిన వెంటనే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన నీడను చూడకూడదు. ఇది అశుభం. ఇది వ్యక్తిలో భయం, ఒత్తిడి, గందరగోళ స్థితిని సృష్టిస్తుంది. జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Date : 19-12-2024 - 6:30 IST -
#Telangana
Bandi Sanjay: కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి
ముఖ్యంగా సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను ఆయన ముందుంచారు.
Date : 18-12-2024 - 8:21 IST -
#Telangana
Telangana Assembly: బీఆర్ఎస్కు స్పీకర్ పట్ల గౌరవం లేదు.. భట్టి ఫైర్!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిమితులు లేకుండా భారీగా లోనులు తీసుకుని ఖజానాపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం (FRBM) పరిధిలోనే లోనులు తీసుకుంటుందని స్పష్టతనిచ్చారు.
Date : 17-12-2024 - 3:48 IST -
#Cinema
Manchu Family: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న గొడవలు!
మంచు ఫ్యామిలీ పై యూట్యూబ్లో ప్రొడ్యూసర్ చిట్టిబాబు తప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటూ మంచు ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జల్పల్లి నివాసంలో ఎవరు లేరు అని పోలీసులు అంటున్నారు.
Date : 17-12-2024 - 10:37 IST -
#Telangana
Minister Seethakka: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తాం: మంత్రి సీతక్క
లక్నాపూర్ చెరువు రోడ్డు పనులకు శంకు స్థాపన చేసిన అనంతరం బంజరా భవన్, మున్సిపల్ బవన ఫౌండేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరరం పరిగి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హజరయ్యారు.
Date : 16-12-2024 - 12:07 IST -
#Cinema
Mohan Babu: మోహన్ బాబు ఎపిసోడ్లో కీలక ట్విస్ట్!
మంచు మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మనోజ్- మోహన్ బాబు వివాదంలో మీడియా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు.
Date : 15-12-2024 - 11:20 IST -
#Telangana
TPCC President Mahesh Kumar: కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ!
నూతన తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలతో అధికారం చేపట్టిన మీరు మొదటి రోజు నుండే ఇచ్చిన మాటలు తప్పుతూ అడుగడునా వంచనకు పాల్పడ్డారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన మీరు, మీ అనుచరులను ఉసిగొల్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు.
Date : 15-12-2024 - 10:06 IST -
#Telangana
CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్.. విద్యార్థులతో కలిసి భోజనం!
పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
Date : 14-12-2024 - 10:07 IST -
#Telangana
1.63 Lakh Crores: రూ.1.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి.. రేవంత్ కీలక విజ్ఞప్తి
ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Date : 12-12-2024 - 11:51 IST -
#Telangana
Hyderabad-Srisailam: హైదరాబాద్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి: సీఎం రేవంత్
అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Date : 12-12-2024 - 11:37 IST -
#Telangana
Warangal City: వరంగల్ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి!
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు.
Date : 12-12-2024 - 12:03 IST -
#Cinema
Warning To Manchu Vishnu: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ!
నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాద సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇవ్వడం జరిగింది.
Date : 11-12-2024 - 11:44 IST -
#Telangana
Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీలను ఒక్కసారి కూడా పెంచలేదు. తమ ప్రభుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 11-12-2024 - 11:31 IST -
#Andhra Pradesh
Manchu Manoj Apologies: జర్నలిస్టులకు మంచు మనోజ్ మద్దతు.. తండ్రి తరుపున క్షమాపణలు
మోహన్ బాబు జల్పల్లిలోని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి కోసం గొడవపడటంలేదని మనోజ్ మరోసారి స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన మనోజ్ కాస్త ఎమోషనల్ అయ్యారు.
Date : 11-12-2024 - 11:33 IST