Telangana
-
#Telangana
CM Revanth: తెలంగాణకు నూతన పారిశ్రామిక కారిడార్స్ ప్లీజ్, పీయూష్ కు రేవంత్ విజ్ఞప్తి
CM Revanth: హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ఆయన కార్యాలయంలో ఈరోజు […]
Published Date - 09:00 PM, Sat - 13 January 24 -
#Telangana
TSSPDCL: వేసవి సీజన్ కోసం విద్యుత్ డిమాండ్పై కీలక ఆదేశాలు
రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్లో కరెంట్ అధిక డిమాండ్ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.
Published Date - 05:08 PM, Sat - 13 January 24 -
#Telangana
Priyanka Gandhi: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసేదీ ఇక్కడ్నుంచే
Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. AICC – స్థానిక కాంగ్రెస్ యూనిట్కు సమాచారం ఇవ్వకుండా ఇప్పటికే కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించిందని, తెలంగాణలోని మరో స్థానం నుండి ప్రియాంక గాంధీని పోటీకి దింపాలని కూడా ఆలోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కర్నాటకలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో కొప్పల్ ఒకటి మరియు 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్తో […]
Published Date - 04:52 PM, Sat - 13 January 24 -
#Special
Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ
Published Date - 03:45 PM, Sat - 13 January 24 -
#Speed News
Sunil Kanugolu : సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు.. లోక్సభ పోల్స్ టీమ్కు దూరం ?
Sunil Kanugolu : కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు.
Published Date - 01:47 PM, Fri - 12 January 24 -
#Telangana
Telangana: ధరణి పోర్టల్ పై కీలక చర్చ, 40-50 ప్రధాన సమస్యలు గుర్తింపు
Telangana: తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ధరణి పోర్టల్, ఇతర భూపరిపాలన విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో పని చేస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ మరియు పరిపాలన సజావుగా జరగడానికి పరిష్కరించాల్సిన 40 నుండి 50 ప్రధాన సమస్యలను గుర్తించింది. కమిటీ తన తుది నివేదికను విడుదల చేయడానికి నిర్దిష్ట కాలక్రమం నిర్దేశించనప్పటికీ, సభ్యులు క్రమ వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలను సమర్పించడానికి కట్టుబడి ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కమిటీ […]
Published Date - 12:51 PM, Fri - 12 January 24 -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్ తో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ
CM Revanth: ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్స్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన శ్రీ సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రి […]
Published Date - 10:56 AM, Fri - 12 January 24 -
#Speed News
Free Electricity : తెలంగాణలో వారికి ఉచిత విద్యుత్ లేనట్టే.. ఎవరికి.. ఎందుకు ?
Free Electricity : ప్రతీ ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం కోసం తెలంగాణ ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
Published Date - 10:22 AM, Fri - 12 January 24 -
#Telangana
BRS Legal Cell: పార్టీ కార్యకర్తల కోసం ‘లీగల్ సెల్’ ఏర్పాటు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ 'లీగల్ సెల్'ను ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు
Published Date - 11:04 PM, Thu - 11 January 24 -
#Telangana
CAG Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఖర్చుపై కాగ్ నివేదిక
తెలంగాణలో కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన కీలక కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో అజలడి మొదలైంది.
Published Date - 07:31 PM, Thu - 11 January 24 -
#Speed News
Telangana: తెలంగాణలో 31 కొత్త కరోనా కేసులు నమోదు!
Telangana: తెలంగాణలో కోవిడ్ ఇన్ఫెక్షన్ల పరీక్షలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కేసులు తక్కువగా ఉన్నాయి. SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) క్రింద ఉన్న జన్యు పరీక్ష ప్రయోగశాలల నుండి తాజా నివేదికలు JN.1.1, JN అని స్పష్టమైన సూచనలను అందించాయి. డిసెంబర్ 2023 మరియు జనవరి 5, 2023 మధ్య ప్రయోగశాల పరీక్ష ఫలితాల ఆధారంగా తెలంగాణకు చెందిన మొత్తం 31 మంది వ్యక్తులు, హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు చెందిన వారిని […]
Published Date - 03:56 PM, Thu - 11 January 24 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన గూగుల్ వీపీ
గూగుల్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నది. అందులో భాగంగా ఈ రోజు జనవరి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వీపీ సమావేశమయ్యారు.
Published Date - 02:45 PM, Thu - 11 January 24 -
#Telangana
Free Bus Travel: అలాంటి మహిళలు ఫ్రీ జర్నీ చేస్తే బిచ్చగాళ్లతో సమానం
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పేరు సంచలనంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఓడగొట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ గా నిలిచాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి
Published Date - 02:19 PM, Thu - 11 January 24 -
#Telangana
Telangana : జాగ్రత్త..ప్రజాపాలన పేరుతో ఫోన్ కాల్స్..క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం
ఇటీవల సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఫోన్ కాల్స్ చేసి ఓటీపీ (OTP)చెప్పమని చెప్పి క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రజా పాలన (Praja Palana) పేరు చెప్పి ఫోన్లు చేయడం..ఓటీపీ లు అడిగి డబ్బులు కొట్టేయడం చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party).. […]
Published Date - 12:05 PM, Thu - 11 January 24 -
#Telangana
Power Policy Soon: తెలంగాణలో సమగ్ర విద్యుత్ విధానం: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను విశ్లేషించి, క్షేత్రస్థాయి నిపుణులతో చర్చించి
Published Date - 08:05 PM, Wed - 10 January 24