Telangana
-
#Telangana
TSPSC Chairman: టీఎస్పీఎస్పీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోదం
టీఎస్పీఎస్పీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి
Date : 25-01-2024 - 2:22 IST -
#Speed News
6 IAS Transferred in Telangana : తెలంగాణలో పలువురు IASల బదిలీ
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..వరుసగా IASలను బదిలీ చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వం బిఆర్ఎస్ (BRS) లో పలు శాఖల్లో విధులు నిర్వహించిన అధికారులను బదిలీ చేయడం..శాఖల మార్పులు చేయడం చేస్తూ వస్తుంది కొత్త ప్రభుత్వం. ఈ తరుణంలో ఈరోజు ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. ఎస్సీ […]
Date : 24-01-2024 - 10:33 IST -
#Telangana
Telangana: రిటైర్డ్ ఐఏఎస్ మురళి, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్లను సంప్రదించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి తెలంగాణ మాజీ డిజిపిని నియమించడానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, మాజీ ఏడీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కలిసింది.
Date : 24-01-2024 - 8:16 IST -
#Speed News
Telangana: పవర్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడిన జగదీశ్ రెడ్డి జైలుకే: కోమటిరెడ్డి
భదాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల అమలు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి జగదీశ్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
Date : 24-01-2024 - 7:59 IST -
#Telangana
BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ను కలిస్తే తప్పేంటి..? – మంత్రి దామోదర రాజనర్సింహ
మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు (BRS MLAS) భేటీ కావడం రాజకీయాల్లో చర్చ గా మారింది. వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరతారా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు లు సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ […]
Date : 24-01-2024 - 1:02 IST -
#Telangana
Aadhar Centers : కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఏమోకానీ ఆధార్ సెంటర్లకు కాసుల వర్షం కురుస్తుంది
ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డే (Adhar Card) ముఖ్యం. తినే అన్నం దగ్గరి నుండే వాడే ఫోన్ వరకు ఇలా ప్రతిదీ ఆధార్ కార్డు తోనే ముడిపడింది. ముఖ్యంగా ప్రభుత్వం అందించే స్కిం లు అందుకోవాలంటే ఆధార్ అనేది తప్పనిసరి.. ఈ ఆధార్ కు సంబంధించింది ఏంచేయాలన్న ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే. అక్కాడితేనే ఆధార్ పని అవుతుంది. దీంతో ఆధార్ సెంటర్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన దగ్గరి […]
Date : 24-01-2024 - 11:33 IST -
#Speed News
New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే..
New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 24-01-2024 - 10:34 IST -
#Speed News
Crime : మహిళా ఉద్యోగిపై హన్మకొండ ఎస్ఐ వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
హన్మకొండ ఎస్ఐపై లైంగింక వేధింపుల కేసు నమోదైంది. హన్మకొండలోని కాకతీయ యూనివర్శిటీ పోలీస్స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్
Date : 24-01-2024 - 8:49 IST -
#Speed News
First Govt Engineering College : తొలి గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీ.. ఎక్కడ ఏర్పాటవుతుందో తెలుసా?
First Govt Engineering College : తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కాబోతోంది.
Date : 23-01-2024 - 12:25 IST -
#Telangana
Metro Rail Phase Two Plan: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు.. కొత్తగా 70 కిలోమీటర్లు, కొత్త మెట్రో రూట్ మ్యాప్ ఇదే..!
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 (Metro Rail Phase Two Plan)విస్తరణ కోసం కొత్త రూట్లు ఖరారు చేయబడ్డాయి.
Date : 23-01-2024 - 9:08 IST -
#Speed News
Telangana: మాసాయిపేట ప్రభుత్వ బడికి ఎన్ఆర్ఐ కపూల్ రూ.60 లక్షలు అందజేత
Telangana: తను పుట్టి పెరిగిన సమాజానికి సాయం అందించడానికి డాక్టర్ మాధవి రెడ్డి, ఆమె భర్త డాక్టర్ శ్రీకాంత్ మందుమాల ముందుకొచ్చారు. మెదక్ లోని మాసాయిపేట మండలంలోని ఉన్నత పాఠశాలకు తమవంతు సాయం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ పౌరులు ఇద్దరూ జిల్లా పరిషత్ ఆవరణలో అత్యాధునిక సైన్స్ బ్లాక్ మరియు లైబ్రరీ భవనాన్ని నిర్మించారు. డాక్టర్ మాధవి గ్రామానికి చెందిన రైతు దంపతులు అంతిరెడ్డిగారి కేశవ రెడ్డి, రామలక్ష్మి దంపతుల కుమార్తె. వివిధ సంస్థల సహకారంతో వెనుకబడిన వర్గాల కోసం […]
Date : 22-01-2024 - 9:54 IST -
#Telangana
Lok Sabha Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు
రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల కీలక నేతలు జనంలోకి చేరుతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు
Date : 22-01-2024 - 11:31 IST -
#Telangana
Hyderabad : అయోధ్య రామమందిరం కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత
నేడు (సోమవారం) అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
Date : 22-01-2024 - 8:41 IST -
#Speed News
TSRTC: సంక్రాంతికి 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం
తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీమ్ మహాలక్ష్మి. ఇందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు.
Date : 21-01-2024 - 1:36 IST -
#Telangana
Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
Date : 20-01-2024 - 8:24 IST