Team India
-
#Sports
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా మ్యాచ్లు చూడొచ్చు.. ఎక్కడంటే..?
టీ-20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది.
Date : 05-03-2024 - 4:53 IST -
#Sports
WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లిన టీమిండియా..!
WTC 2025 పాయింట్ల పట్టిక (WTC Points Table)లో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా 172 పరుగులతో న్యూజిలాండ్ను ఓడించింది.
Date : 04-03-2024 - 2:44 IST -
#Sports
Team India Future: కోహ్లీ, రోహిత్ తర్వాత కుర్రాళ్ళదే టీమిండియా
టీమిండియాని దశాబ్దకాలం పాటు మహేంద్ర సింగ్ ధోనీ ముందుకు నడిపించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు టీమిండియా మరో వెస్టిండీస్ అవుతుందనుకున్నారు. కానీ విరాట్ ధోనీ స్థానాన్ని తీసుకుని సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ప్రస్తుతం జట్టులో రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్
Date : 29-02-2024 - 8:50 IST -
#Sports
Shreyas Iyer: కేకేఆర్ జట్టుకు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న అయ్యర్..!
వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు.
Date : 28-02-2024 - 7:29 IST -
#Sports
Mohammed Shami: షమీ కాలికి శస్త్ర చికిత్స విజయవంతం.. సోషల్ మీడియాలో ఫోటోలు..!
భారత క్రికెట్ జట్టు వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) చాలా కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు. 2023 ప్రపంచకప్ తర్వాత అతను టీమ్ ఇండియాలో కనిపించలేదు.
Date : 27-02-2024 - 8:39 IST -
#Sports
Shreyas Iyer And Ishan Kishan: శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు భారీ ఊరట
భారత స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (Shreyas Iyer And Ishan Kishan)లకు పెద్ద ఊరట లభించింది.
Date : 23-02-2024 - 7:46 IST -
#Sports
Akash Deep : నాలుగో టెస్టులో ఆ పేసర్ అరంగేట్రం
ఇంగ్లాండ్(England)తో నాలుగో టెస్టు (Fourth Test)కు టీమిండియా (Team India) రెడీ అవుతోంది. ఇప్పటికే రాంఛీ (Ranchi) చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన రోహిత్సేన రాజ్కోట్ (Rajkot) టెస్టులో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. అటు బజ్బాస్ కాన్సెప్ట్తో అడుగుపెట్టి బోల్తా పడిన ఇంగ్లీష్ టీమ్కు వరుసగా రెండు ఓటములు మింగుడుపడడం లేదు. బజ్బాల్ ఆటపై విమర్శలు వస్తున్నా ఇదే కొనసాగిస్తామని ఇంగ్లాండ్ కోచ్ మెక్కల్లమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో […]
Date : 21-02-2024 - 7:47 IST -
#Sports
Warning To Players: రంగంలోకి జై షా.. ఇకనైనా టీమిండియా ఆటగాళ్ల వైఖరి మారుతుందా?
భారత బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలకు గట్టి ఎదురుదెబ్బ (Warning To Players) తగిలిన బీసీసీఐ పెద్ద ప్రకటన చేసింది.
Date : 18-02-2024 - 8:26 IST -
#Sports
IND vs ENG 3rd Test: శతక్కొట్టిన రోహిత్, జడేజా.. రాజ్ కోట్ లో తొలిరోజు భారత్ హవా ..!
IND vs ENG 3rd Test భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్ట్ రసవత్తరంగా ఆరంభమైంది. తొలి సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లు పై చేయి సాధించినా.. తర్వాత రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ , సర్ఫ్ రాజ్ ఖాన్
Date : 15-02-2024 - 6:20 IST -
#Sports
Team India Players: బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. ఐపీఎల్ మధ్యలో అమెరికా వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లు!
ఐపీఎల్ మధ్యలో సన్నద్ధత కోసం బోర్డు ఆటగాళ్ల (Team India Players)ను న్యూయార్క్ (అమెరికా)కు పంపనున్నట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ప్రపంచకప్లో ఆడాల్సిన ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరి వెళతారు.
Date : 14-02-2024 - 8:23 IST -
#Sports
Dhruv Jurel: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ..!?
రాజ్కోట్ టెస్టు కోసం ప్లేయింగ్ ఎలెవన్లో టీమ్ ఇండియా చాలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్లో ధృవ్ జురెల్ (Dhruv Jurel) ప్లేయింగ్ ఎలెవన్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Date : 13-02-2024 - 2:05 IST -
#Sports
IND vs ENG: రాజ్కోట్లోనే 10 రోజులు ఉండనున్న టీమిండియా.. భారత జట్టు ఫుడ్ మెనూ ఇదే..!
మూడో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు రాజ్కోట్కు చేరుకుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
Date : 13-02-2024 - 11:35 IST -
#Sports
Akashdeep singh: టీమిండియా టెస్టు జట్టులోకి కొత్త బౌలర్.. ఎవరీ ఆకాశ్ దీప్..?
బీహార్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ (Akashdeep singh)ను సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్నాడు.
Date : 10-02-2024 - 2:15 IST -
#Sports
BCCI Announces Squad: ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!
ఇంగ్లండ్తో జరిగే చివరి మూడు టెస్టుల కోసం టీమిండియాను బీసీసీఐ (BCCI Announces Squad) ప్రకటించింది. ఓ కొత్త ప్లేయర్కి కూడా జట్టులో అవకాశం దక్కింది.
Date : 10-02-2024 - 11:22 IST -
#Sports
Team India Middle Order: టీమిండియాకు సమస్యగా మారిన మిడిలార్డర్..?
టీమ్ ఇండియా మిడిలార్డర్ (Team India Middle Order) ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఆటగాళ్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు.
Date : 09-02-2024 - 9:36 IST