Team India
-
#Sports
Akash Deep : నాలుగో టెస్టులో ఆ పేసర్ అరంగేట్రం
ఇంగ్లాండ్(England)తో నాలుగో టెస్టు (Fourth Test)కు టీమిండియా (Team India) రెడీ అవుతోంది. ఇప్పటికే రాంఛీ (Ranchi) చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన రోహిత్సేన రాజ్కోట్ (Rajkot) టెస్టులో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. అటు బజ్బాస్ కాన్సెప్ట్తో అడుగుపెట్టి బోల్తా పడిన ఇంగ్లీష్ టీమ్కు వరుసగా రెండు ఓటములు మింగుడుపడడం లేదు. బజ్బాల్ ఆటపై విమర్శలు వస్తున్నా ఇదే కొనసాగిస్తామని ఇంగ్లాండ్ కోచ్ మెక్కల్లమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో […]
Published Date - 07:47 PM, Wed - 21 February 24 -
#Sports
Warning To Players: రంగంలోకి జై షా.. ఇకనైనా టీమిండియా ఆటగాళ్ల వైఖరి మారుతుందా?
భారత బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలకు గట్టి ఎదురుదెబ్బ (Warning To Players) తగిలిన బీసీసీఐ పెద్ద ప్రకటన చేసింది.
Published Date - 08:26 AM, Sun - 18 February 24 -
#Sports
IND vs ENG 3rd Test: శతక్కొట్టిన రోహిత్, జడేజా.. రాజ్ కోట్ లో తొలిరోజు భారత్ హవా ..!
IND vs ENG 3rd Test భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్ట్ రసవత్తరంగా ఆరంభమైంది. తొలి సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లు పై చేయి సాధించినా.. తర్వాత రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ , సర్ఫ్ రాజ్ ఖాన్
Published Date - 06:20 PM, Thu - 15 February 24 -
#Sports
Team India Players: బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. ఐపీఎల్ మధ్యలో అమెరికా వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లు!
ఐపీఎల్ మధ్యలో సన్నద్ధత కోసం బోర్డు ఆటగాళ్ల (Team India Players)ను న్యూయార్క్ (అమెరికా)కు పంపనున్నట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ప్రపంచకప్లో ఆడాల్సిన ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరి వెళతారు.
Published Date - 08:23 AM, Wed - 14 February 24 -
#Sports
Dhruv Jurel: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ..!?
రాజ్కోట్ టెస్టు కోసం ప్లేయింగ్ ఎలెవన్లో టీమ్ ఇండియా చాలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్లో ధృవ్ జురెల్ (Dhruv Jurel) ప్లేయింగ్ ఎలెవన్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Published Date - 02:05 PM, Tue - 13 February 24 -
#Sports
IND vs ENG: రాజ్కోట్లోనే 10 రోజులు ఉండనున్న టీమిండియా.. భారత జట్టు ఫుడ్ మెనూ ఇదే..!
మూడో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు రాజ్కోట్కు చేరుకుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
Published Date - 11:35 AM, Tue - 13 February 24 -
#Sports
Akashdeep singh: టీమిండియా టెస్టు జట్టులోకి కొత్త బౌలర్.. ఎవరీ ఆకాశ్ దీప్..?
బీహార్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ (Akashdeep singh)ను సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్నాడు.
Published Date - 02:15 PM, Sat - 10 February 24 -
#Sports
BCCI Announces Squad: ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ..!
ఇంగ్లండ్తో జరిగే చివరి మూడు టెస్టుల కోసం టీమిండియాను బీసీసీఐ (BCCI Announces Squad) ప్రకటించింది. ఓ కొత్త ప్లేయర్కి కూడా జట్టులో అవకాశం దక్కింది.
Published Date - 11:22 AM, Sat - 10 February 24 -
#Sports
Team India Middle Order: టీమిండియాకు సమస్యగా మారిన మిడిలార్డర్..?
టీమ్ ఇండియా మిడిలార్డర్ (Team India Middle Order) ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఆటగాళ్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు.
Published Date - 09:36 AM, Fri - 9 February 24 -
#Sports
3rd Test: ఇంగ్లండ్తో జరిగే మూడో టెస్టు మ్యాచ్కు భారత్ జట్టు ఇదేనా..? ఈ ఆటగాళ్ల ఎంట్రీ ఖాయమా..?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో మూడో మ్యాచ్ (3rd Test) ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లో జరగనుంది.
Published Date - 12:15 PM, Thu - 8 February 24 -
##Speed News
Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తాచాటిన జస్పీత్ బుమ్రా.. నంబర్ వన్ స్థానం కైవసం..!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్లో పెద్ద మార్పు కనిపించింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్టుల్లో కొత్త నంబర్-1 బౌలర్గా నిలిచాడు.
Published Date - 02:21 PM, Wed - 7 February 24 -
#Sports
Anil Kumble: భారత క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒక్కడే 10 వికెట్లు తీశాడు..!
భారత క్రికెట్ చరిత్రలో చాలా మంది స్పిన్ బౌలర్లు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అనిల్ కుంబ్లే (Anil Kumble) వంటి అద్భుతాలు ఎవరూ చేయలేకపోయారు.
Published Date - 10:31 AM, Wed - 7 February 24 -
#Sports
Pakistan And Sri Lanka: శ్రీలంక, పాకిస్థాన్ల మధ్య వివాదం.. ఆసియా కప్ కారణమా..?
ఆసియా కప్ 2023కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వకపోవడానికి అతిపెద్ద కారణం పాకిస్థాన్- శ్రీలంక (Pakistan And Sri Lanka) క్రికెట్ బోర్డు మధ్య జరిగిన అదనపు ఖర్చులు.
Published Date - 06:55 AM, Wed - 7 February 24 -
#Sports
Ishan Kishan: ఇషాన్ కిషన్ నిరూపించుకోవాల్సిందే.. డైరక్ట్గా టీమిండియాలోకి ఎంట్రీ కుదరదని చెప్పిన ద్రవిడ్..!
ఇంగ్లండ్తో భారత జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ టెస్టు సిరీస్కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) దూరంగా ఉన్నాడు.
Published Date - 09:08 AM, Tue - 6 February 24 -
##Speed News
India vs England: తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా ఆలౌట్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా (India vs England) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.
Published Date - 11:22 AM, Sat - 3 February 24