Tdp
-
#Andhra Pradesh
Pawan Kalyan : సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకు ఈ పరిస్థితి వచ్చింది : పవన్
2029లో మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో చూస్తాం అంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. మీరే మొదట అధికారంలోకి రావాలి కదా? మీకు మళ్లీ ప్రజలు అవకాశం ఇస్తారేమో చూడాలి అని ఎదురు ప్రశ్నించారు. ప్రజలను భయపెట్టి పాలించాలన్న ధోరణి ఇక పనిచేయదని పవన్ స్పష్టం చేశారు.
Published Date - 02:26 PM, Fri - 4 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : అనుకూలించని వాతావరణం.. తిరిగొచ్చిన సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్
CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయాణానికి వాతావరణం అడ్డంగా నిలిచింది.
Published Date - 12:32 PM, Tue - 1 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
CM Chandrababu : ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా "సుపరిపాలనలో తొలిఅడుగు" కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 06:31 PM, Sun - 29 June 25 -
#Andhra Pradesh
Nara Lokesh : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా పనిచేయాలి
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారంలో ఉన్నారనే అహంకారంలో కాకుండా, ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Published Date - 04:36 PM, Sun - 29 June 25 -
#Andhra Pradesh
Nara Lokesh : రెడ్బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు
రెడ్బుక్ పేరు వినగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల గుండెల్లో దడ మొదలవుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
Published Date - 01:12 PM, Wed - 25 June 25 -
#Andhra Pradesh
TDP : నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ కీలక నేత
ఇప్పటికే బాలసుబ్రమణ్యం రాయచోటి నుంచి విజయవాడ బయలుదేరినట్లు సమాచారం. బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చ చలికాలంగా మారింది. ఇటీవల జరిగిన పరిణామాలు, టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం ఆయన వైసీపీలోకి చేరడానికి ప్రధాన కారణాలిగా తెలుస్తున్నాయి.
Published Date - 11:26 AM, Wed - 25 June 25 -
#Andhra Pradesh
MLA Ganta Srinivasa Rao: జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడు: ఎమ్మెల్యే గంటా
జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు చక్రాల కిందపడి మృతి చెందిన సంఘటనపై జగన్ కనీసం స్పందించలేదని, ఈ ఘటనను ప్రమాదం కాకుండా హత్యగా అభివర్ణించారు.
Published Date - 06:41 PM, Tue - 24 June 25 -
#Andhra Pradesh
Nara Lokesh : ఇంకొల్లులో డీవీఆర్ సైనిక్ స్కూల్ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
పర్యటనలో భాగంగా, ఇంకొల్లు మండలంలోని గంగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
Published Date - 01:51 PM, Mon - 23 June 25 -
#Andhra Pradesh
Chandrababu : జూన్ 23 నుండి “ఇంటింటికి తొలి అడుగు ” కార్యక్రమం
Chandrababu : ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తిరిగేలా ' "ఇంటింటికి తొలి అడుగు "' (Intintiki Tholi Adugu) పేరుతో విజయయాత్ర నిర్వహించాలని సూచించారు
Published Date - 11:41 AM, Sat - 14 June 25 -
#Andhra Pradesh
Thalliki Vandanam : విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ: టీడీపీ
ఇందులో భాగంగా ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారుడి ఖాతాలో రూ.26,000 జమైనట్టు తెలిపింది. దీనిని ఆధారంగా తీసుకొని వచ్చిన బ్యాంక్ మెసేజ్ స్క్రీన్షాట్ను కూడా టీడీపీ షేర్ చేసింది. అదేవిధంగా మరో రూ.4,000 పాఠశాల అభివృద్ధి ఖాతాలో జమ అయినట్లు పేర్కొంది.
Published Date - 11:19 AM, Fri - 13 June 25 -
#Andhra Pradesh
Minister Lokesh: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి.
Published Date - 02:11 PM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
Kutami Govt : కూటమి సర్కార్ కు ఏడాది..ప్లస్ లు, మైనస్ లు ఇవే…!!
Kutami Govt : మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బుధవారం ఈ సంకీర్ణ పాలనకు ఏడాది పూర్తి కాగా, గురువారం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది
Published Date - 10:58 AM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
Super Six promises : తల్లికి వందనం నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
ఈ పథకం ద్వారా 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. ఈ "తల్లికి వందనం" పథకం ప్రధానంగా విద్యార్థుల తల్లులకే , తల్లితనానికి గౌరవంగా, వారు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే ప్రయత్నాన్ని ప్రోత్సహించేందుకే తీసుకొచ్చారు.
Published Date - 05:03 PM, Wed - 11 June 25 -
#Andhra Pradesh
YS Jagan : ‘సాక్షి’ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
YS Jagan : రాష్ట్రవ్యాప్తంగా 'సాక్షి' మీడియా కార్యాలయాలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.
Published Date - 06:30 PM, Tue - 10 June 25 -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు..మరో రెండు నమోదు
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నానాటికీ చిక్కులు పెరుగుతున్నాయి.
Published Date - 02:29 PM, Tue - 10 June 25