Tdp
-
#Telangana
Maganti Gopinath: ఎవరీ మాగంటి గోపినాథ్.. ఆయన రాజకీయ ప్రయాణం ఇదే!
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 2014, 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Published Date - 08:41 AM, Sun - 8 June 25 -
#Speed News
Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
Maganti Gopinath : గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన మరణించారు.
Published Date - 07:12 AM, Sun - 8 June 25 -
#Andhra Pradesh
TDP : టీడీపీ కీలక ప్రకటన: ఇతర పార్టీ నేతల జాయినింగ్కు కొత్త మార్గదర్శకాలు
TDP : తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను చేర్చే విషయంలో ఇకపై కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పార్టీలోకి చేరే ప్రతి నేత గురించి ముందుగా కేంద్ర కార్యాలయానికి పూర్తి సమాచారం అందించాలి అని టీడీపీ అధికారికంగా స్పష్టం చేసింది.
Published Date - 03:28 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
Sugavasi Balasubramanyam : టీడీపీకి గుడ్ బై చెప్పిన సుగవాసి బాలసుబ్రమణ్యం
Sugavasi Balasubramanyam : సామాజికంగా ఆర్థికంగా బలమైన నేత కావడంతో వైసిపి ఆయనతో చర్చల ప్రారంభించినట్లు సమాచారం.
Published Date - 01:20 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
Published Date - 09:20 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
Nara Lokesh : అభివృద్ధి, ప్రజాస్వామ్యం విజయానికి ప్రతీకగా కూటమి పాలనకి ఏడాది
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తైన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
Published Date - 01:27 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
Praja Tirpu Dinam : విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ కావాలనుకున్న రోజు
AP Results Day : అధికారం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మునుపటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, తాము ఇచ్చిన తీర్పు ప్రజల బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 10:57 AM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
AP News : పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకల దాడి..
AP News : కర్నూలు జిల్లా కోసిగిలో వైసీపీ రౌడీలు పెళ్లి బృందంపై ఘోరంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సానుభూతి కలిగిన పెళ్లి ఊరేగింపులో, వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర దాడి చేపట్టారు.
Published Date - 12:13 PM, Tue - 3 June 25 -
#Andhra Pradesh
MP Lavu Sri Krishna : FCI కమిటీ ఏపీ ఛైర్మన్ గా ఎంపీ లావు
MP Lavu Sri Krishna : ఈ నియామకంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడికి ఇలాంటి కీలక పదవి లభించడం గర్వకారణమని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు
Published Date - 08:01 AM, Mon - 2 June 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
Published Date - 02:15 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.
Published Date - 12:54 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
Video Viral : పందెం ఓడి అరగుండు గీయించుకున్న వైసీపీ వీరాభిమాని..
Video Viral : తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన శివరామకృష్ణ అలియాస్ శివ అనే యువకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. తాను జగన్ గెలుస్తారని నమ్మి స్నేహితులతో చేసిన ఓ పందెం ఇప్పుడు ఆయనను అరగుండు వరకు తీసుకెళ్లింది. అదే విషయం సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.
Published Date - 12:02 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
Revaluation : టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసిపి అనవసర రాద్ధాంతం
Revaluation : 2022 నుంచి 2025 వరకు వచ్చిన రీకౌంటింగ్ దరఖాస్తులు, వాటిలో మార్పులు జరిగిన స్క్రిప్టులు శాతాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 66,363 పేపర్లకు 34,709 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోరగా
Published Date - 10:22 PM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!
భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది.
Published Date - 08:59 PM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
Pithapuram : నాగబాబు కు టీడీపీ నేతలు కౌంటర్
Pithapuram : పిఠాపురంలో పవన్ గెలుపు అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని, వేరే ఎటువంటి సహకారం లేదని నాగబాబు వ్యాఖ్యానించడం టీడీపీ నేతల్లో అసహనం రేపింది.
Published Date - 05:01 PM, Fri - 30 May 25