Tdp
-
#Andhra Pradesh
Mudragada : పవన్ కల్యాణ్కు నేనేందుకు సపోర్ట్ చేయాలి?: ముద్రగడ
Mudragada Padmanabham: జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై కాపు నేత, వైపీసీ(ycp) నాయకుడు ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తూ, సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులతో తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి తన గురించి నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు కాపు ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేశారు. We’re […]
Published Date - 04:23 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
YS Jagan: జగన్ హుద్హుద్ తుఫాన్ కంటే డేంజర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి నిడదవోలులో పర్యటించింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేత పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఒక్కొక్కరు విడివిడిగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 12:15 AM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
Chandrababu: తండ్రి లేని బిడ్డగా వచ్చి, తండ్రిని చంపి గెలిచిన జగన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి కూటమి రోడ్ షో నిర్వహించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన రోడ్షోలు, బహిరంగ సభలకు జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ రోడ్ షోకి భారీగా జనం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు
Published Date - 11:45 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Vemireddy Prabhakar Reddy : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రావడం ఖాయం..!
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Published Date - 09:53 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh : బీజేపీ కోసం తమిళనాడు వెళ్తున్న నారా లోకేష్..!
2024 లోక్సభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు మే 13న అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఓటింగ్ జరగనుంది.
Published Date - 09:25 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Perni Nani : పేర్ని నానిఫై కేసు నమోదు
ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. టీడీపీ సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్లపై 50వ డివిజన్కు చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు
Published Date - 05:03 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
MLC Iqbal Joins TDP : టీడీపీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ
మాజీ ఐపీఎస్ అధికారి అయినా మహ్మద్ ఇక్బాల్.. గతంలో చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు
Published Date - 04:50 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
TDP Leaders Protest at Undi : ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్..
ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్ తగిలింది. ఒకరిద్దరు కాదు ఏకంగా 400 మంది పార్టీకి రాజీనామా చేసి..ఆ లేఖ ను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అందజేశారు
Published Date - 04:06 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Kurnool Politics: వైసీపీతో టచ్ లోకి కీలక నేత.. కర్నూల్ టీడీపీకి షాక్
టీడీపీ తనకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. వాస్తవానికి జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్కు మంచి పట్టు ఉంది. అయితే కేఈ ప్రభాకర్ రాజీనామా కర్నూల్ టీడీపీని కుదిపేసింది.
Published Date - 02:55 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Ramesh Kumar Reddy : వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వచ్చి టీడీపీ లో చేరగా..ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నుండి నేతలు బయటకు వస్తూ వైసీపీ లో చేరుతున్నారు
Published Date - 12:44 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Raju: ఉండి నుంచి పోటీ చేస్తా..48 గంటల్లో టికెట్ పై స్పష్టత వస్తుంది..రఘురాజు
Raghu Rama Krishna Raju: ఉండి(undi) అసెంబ్లీ టీడీపీ(tdp) టికెట్ తనదేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తన టికెట్ విషయంలో 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఅమిరంలో ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. తద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. We’re now on WhatsApp. Click to Join. ఉండి టీడీపీ టికెట్ ను చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ […]
Published Date - 12:41 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Dokka Manikya Varaprasad : టీడీపీలోకి డొక్కా మాణిక్య వరప్రసాద్..?
తాడికొండ సీటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. త్వరలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి
Published Date - 05:49 PM, Tue - 9 April 24 -
#Andhra Pradesh
Prashant Kishor : ప్రశాంత్ కిషోర్కి జెడ్ కేటగిరీ భద్రత కావాల్సిందే..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఈ లోక్ సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది.
Published Date - 06:46 PM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
AP : వైసీపీలో మీము ఉండలేమంటూ టీడీపీ లో చేరుతున్న నేతలు
మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కొడుకు అశోక్ లు వైసీపీకి రాజీనామా చేశారు
Published Date - 03:15 PM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
6 Thousand Pension : దివ్యాంగులకు రూ.6 వేల పింఛను – చంద్రబాబు ప్రకటన
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు
Published Date - 03:02 PM, Mon - 8 April 24