Tdp
-
#Andhra Pradesh
Pulivendula : 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశాం: సీఎం చంద్రబాబు
ఈ విజయం పులివెందుల ప్రాంత రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అతి పటిష్ట కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీకి వచ్చిన ఈ అద్భుత ఫలితం, అక్కడి ప్రజల మూడ్ ఎలా మారిందో స్పష్టంగా చూపుతోంది.
Published Date - 02:17 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
TDP : వైసీపీకి మరో షాక్.. ఒంటిమిట్టలో టీడీపీ విజయం
ఇక, పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,050 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ ఓటమితో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఇది మరింత ఉత్సాహాన్ని అందించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Published Date - 01:08 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో సంచలనం..నాలుగు దశాబ్దాల వైఎస్ కంచుకోట పై టీడీపీ జెండా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం రాజకీయంగా అపూర్వ ఘటనగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 11:16 AM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
By-elections : పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ భరిత వాతావరణం
పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్ను ఒకే రౌండ్లో 10 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం మొత్తం 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు సహా దాదాపు 100 మంది అధికారుల బృందం కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Published Date - 12:37 PM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Basavatarakam : రేపే అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
తుళ్లూరు - అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.
Published Date - 04:58 PM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో ZPTC ఉపఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు
Pulivendula : సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
Published Date - 11:19 AM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
MP Avinash Reddy Arrest : MP అవినాశ్ రెడ్డి అరెస్ట్
MP Avinash Reddy Arrest : పోలింగ్ మొదలవడానికి కొన్ని గంటల ముందు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది
Published Date - 06:31 AM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం.. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్
AP Liquor Case: మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Published Date - 03:46 PM, Mon - 11 August 25 -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ప్రజలు ఏమంటున్నారంటే !!
Pulivendula : టీడీపీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుకున్నాయని, అందుకే ఈసారి తప్పకుండా టీడీపీకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారు
Published Date - 01:27 PM, Mon - 11 August 25 -
#Andhra Pradesh
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..
AP News : పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణం నెలకొంది.
Published Date - 05:03 PM, Sun - 10 August 25 -
#Andhra Pradesh
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Published Date - 12:43 PM, Thu - 7 August 25 -
#Andhra Pradesh
MLAs : ఎమ్మెల్యేల పనితీరుపై త్వరలో చంద్రబాబు రివ్యూ
MLAs : ప్రభుత్వ పాలనలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు మరింత చురుకుగా పాల్గొనేలా ఈ సమీక్షలు ప్రోత్సహించనున్నాయి
Published Date - 09:20 PM, Tue - 5 August 25 -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మరో కేసు..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.
Published Date - 11:19 AM, Sat - 2 August 25 -
#Andhra Pradesh
Minister Narayana : మరోసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ‘నారాయణ’
Minister Narayana : సింగపూర్ కంపెనీలకు ఇప్పటికే 1450 ఎకరాల భూములు కేటాయించామనీ, అయినా వారు ఎలాంటి కృతజ్ఞత చూపడం లేదని పేర్కొన్నారు
Published Date - 01:30 PM, Sat - 26 July 25