Tdp
-
#Andhra Pradesh
Basavatarakam : రేపే అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
తుళ్లూరు - అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.
Date : 12-08-2025 - 4:58 IST -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో ZPTC ఉపఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు
Pulivendula : సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
Date : 12-08-2025 - 11:19 IST -
#Andhra Pradesh
MP Avinash Reddy Arrest : MP అవినాశ్ రెడ్డి అరెస్ట్
MP Avinash Reddy Arrest : పోలింగ్ మొదలవడానికి కొన్ని గంటల ముందు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది
Date : 12-08-2025 - 6:31 IST -
#Andhra Pradesh
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం.. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్
AP Liquor Case: మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 11-08-2025 - 3:46 IST -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ప్రజలు ఏమంటున్నారంటే !!
Pulivendula : టీడీపీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుకున్నాయని, అందుకే ఈసారి తప్పకుండా టీడీపీకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారు
Date : 11-08-2025 - 1:27 IST -
#Andhra Pradesh
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..
AP News : పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణం నెలకొంది.
Date : 10-08-2025 - 5:03 IST -
#Andhra Pradesh
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.
Date : 07-08-2025 - 12:43 IST -
#Andhra Pradesh
MLAs : ఎమ్మెల్యేల పనితీరుపై త్వరలో చంద్రబాబు రివ్యూ
MLAs : ప్రభుత్వ పాలనలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు మరింత చురుకుగా పాల్గొనేలా ఈ సమీక్షలు ప్రోత్సహించనున్నాయి
Date : 05-08-2025 - 9:20 IST -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై మరో కేసు..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.
Date : 02-08-2025 - 11:19 IST -
#Andhra Pradesh
Minister Narayana : మరోసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ‘నారాయణ’
Minister Narayana : సింగపూర్ కంపెనీలకు ఇప్పటికే 1450 ఎకరాల భూములు కేటాయించామనీ, అయినా వారు ఎలాంటి కృతజ్ఞత చూపడం లేదని పేర్కొన్నారు
Date : 26-07-2025 - 1:30 IST -
#Andhra Pradesh
TDP : లోకేష్ పర్యవేక్షణలో 18 రోజుల్లో 50 లక్షలకు పైగా ‘తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం
TDP : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి చేరుకుని, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించడం జరుగుతోంది
Date : 19-07-2025 - 7:19 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: జనసేనాని కీలక నిర్ణయం.. కూటమిలో టీడీపీ ఆధిపత్యానికి చెక్?!
రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రభావాన్ని పెంచేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు.. కూటమిలో టీడీపీ ఆధిపత్యాన్ని సమతూకం చేయడంతో పాటు, జనసేనను స్వతంత్ర శక్తిగా నిలబెట్టే దిశగా ముందడుగు వేస్తున్నాయి.
Date : 18-07-2025 - 5:04 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ తరఫున సీఈసీకి 7 ముఖ్య సూచనలు..ఎస్ఐఆర్పై ఆందోళనలపై స్పష్టత కోరిన నేతలు
ఈ సమావేశంలో పాల్గొన్న నేతల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నేత కూన రవికుమార్ తదితరులు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, ఓటర్ల హక్కులు హరించబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సీఈసీకి విజ్ఞప్తి చేశారు.
Date : 15-07-2025 - 3:07 IST -
#Andhra Pradesh
Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవి..సీఎం చంద్రబాబు సహా పలువురు శుభాకాంక్షలు
గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజకీయ, పరిపాలనా అనుభవం అశోక్గారికి వాస్తవికంగా ఉన్నదని, ఆయన రాజ్యాంగ బాధ్యతలను అత్యుత్తమంగా నిర్వర్తిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Date : 14-07-2025 - 5:43 IST -
#Andhra Pradesh
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు!
అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, విజయనగరం రాజవంశీకుడు. మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఆయన 1978 నుండి రాజకీయాల్లో ఉన్నారు.
Date : 14-07-2025 - 2:39 IST