Tdp
-
#Andhra Pradesh
AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు.
Date : 29-08-2025 - 10:06 IST -
#Andhra Pradesh
TDP Leaders’ Atrocities : రాష్ట్రంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంటూ బొత్స ఆవేదన
TDP Leaders' Atrocities : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు
Date : 23-08-2025 - 4:30 IST -
#Andhra Pradesh
Roja : ఈవీఎంల ట్యాంపరింగ్తోనే కూటమికి గెలుపు : రోజా ఆరోపణలు
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది అనివార్యం. ప్రజలు మమ్మల్ని మళ్లీ నమ్ముతారు. అప్పుడే ‘జగన్ 2.0’ పరిపాలన ఎలా ఉంటుందో ఈ కూటమి నాయకులకు తెలుస్తుంది. ప్రజల కోసం పని చేయని వారికి ప్రజలే తగిన శిక్ష విధిస్తారు.
Date : 22-08-2025 - 11:52 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెనకు కీలక పదవి
సత్యనారాయణ రాజు రాజకీయంగా దాదాపు రెండు దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలంగా సేవలందిస్తున్నారు. 2017 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించిన ఆయన, రాజకీయ జీవన ప్రయాణంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.
Date : 19-08-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Election of the Vice President : ఒకే తాటిపై టీడీపీ , వైసీపీ !!
Election of the Vice President : తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మాత్రం టీడీపీ, వైసీపీ ఒకే నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది
Date : 18-08-2025 - 8:30 IST -
#Andhra Pradesh
Jr NTR Fans: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను టీడీపీ నుండి సస్పెండ్ చేయాలి – ఫ్యాన్స్ డిమాండ్
Jr NTR Fans: తమ అభిమాన నటుడిని లక్ష్యంగా చేసుకుని దగ్గుపాటి ప్రసాద్ బూతులు తిట్టారంటూ ఆడియో క్లిప్ వైరల్ అయిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది
Date : 18-08-2025 - 8:00 IST -
#Andhra Pradesh
NTR : ఎన్టీఆర్ ను చూసి భయపడుతున్నారా ? – అంబటి
NTR : యువ కథానాయకుడు ఎన్టీఆర్ (NTR) పేరు మరోసారి చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి
Date : 18-08-2025 - 6:10 IST -
#Andhra Pradesh
Jr.NTR : ఎన్టీఆర్ సినిమాల్ని ఎవరూ ఆపలేరు – రోజా
Jr.NTR : ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ఆడియోలు తనవి కావని, తనపై కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Date : 17-08-2025 - 4:46 IST -
#Andhra Pradesh
Pulivendula Results : ప్రజాస్వామ్యం గెలిచింది – అచ్చెన్నాయుడు
Pulivendula Results : ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అవకాశం కల్పించినప్పుడే, నిజమైన ఫలితాలు వెలువడతాయని ఈ ఎన్నికలు నిరూపించాయని ఆయన పేర్కొన్నారు
Date : 15-08-2025 - 7:09 IST -
#Andhra Pradesh
Vontimitta-Pulivendula ZPTC Election Results : పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల విజయంపై టీడీపీ నేతల సంబరాలు
Vontimitta-Pulivendula ZPTC Election Results : వైఎస్సార్సీపీకి కంచుకోటగా భావించే పులివెందులలో 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరవేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది
Date : 14-08-2025 - 7:59 IST -
#Andhra Pradesh
Pulivendula ZPTC Results : డిపాజిట్ గల్లంతు అవుతుందని వైసీపీకి ముందే తెలుసా..?
Pulivendula ZPTC Results : టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి 5,794 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి
Date : 14-08-2025 - 7:40 IST -
#Andhra Pradesh
Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
Date : 14-08-2025 - 4:08 IST -
#Andhra Pradesh
Vontimitta-Pulivendula ZPTC Election Results : రిగ్గింగ్ అంటూ అంబటి సెటైర్
Vontimitta-Pulivendula ZPTC Election Results : వైఎస్ జగన్ అడ్డాలో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ ఈ ఫలితాలు తలెత్తుకోకుండా చేసాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపొందారు. అటు ఒంటిమిట్టలో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు
Date : 14-08-2025 - 4:08 IST -
#Andhra Pradesh
Pulivendula : ఎన్నికల కౌంటింగ్లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్ బాక్స్లో ఓటరు మెసేజ్..!
ఆ స్లిప్లో ఓటింగ్లో పాల్గొన్న ఓ గోప్యమైన వ్యక్తి చేతితో రాసిన సందేశం ఉంది. "30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను. చాలా ఆనందంగా ఉంది. ఇన్ని ఏళ్లుగా ఇక్కడ స్వేచ్ఛగా ఓటేయలేకపోయాం" అని ఆ ఓటరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో గతంలో ఏవిధంగా ప్రజలపై ఒత్తిడి ఉండేదో, ఇప్పుడు పరిస్థితి మారిందని తెలిపే ఉదాహరణగా మారింది.
Date : 14-08-2025 - 2:38 IST -
#Andhra Pradesh
Pulivendula : 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశాం: సీఎం చంద్రబాబు
ఈ విజయం పులివెందుల ప్రాంత రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అతి పటిష్ట కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీకి వచ్చిన ఈ అద్భుత ఫలితం, అక్కడి ప్రజల మూడ్ ఎలా మారిందో స్పష్టంగా చూపుతోంది.
Date : 14-08-2025 - 2:17 IST