Srisailam
-
#Devotional
Srisailam: శ్రీశైలం ఆలయ హుండీల లెక్కింపు, ఎంత నగదు వచ్చిందంటే
Srisailam: భక్తుల కోరికలు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, పొరుగు రాష్ట్రాల ప్రజలు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. అయితే భారీస్థాయిలో తరలివచ్చే భక్తులు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తుంటారు. అయితే గురువారం రోజున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,81,13,485/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 18 రోజులలో (12.03.2024 నుండి 27.03.2024 వరకు) సమర్పించడం జరిగింది. […]
Published Date - 11:36 PM, Thu - 28 March 24 -
#Devotional
Srisailam: భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం, భక్తుల మొక్కులు
చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున (ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 26 న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుంది. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు […]
Published Date - 10:25 PM, Tue - 26 March 24 -
##Speed News
Srisailam : శ్రీశైలంకు వంతెన మార్గం.. పులుల సంరక్షణ కేంద్రం పైనుంచి..
Srisailam : శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం. దీనికి దక్షిణ కాశీగానూ పేరుంది.
Published Date - 11:17 AM, Tue - 5 March 24 -
#Devotional
Srisailam: శ్రీశైలం భక్తులపై అటవీ శాఖ అధికారుల ఆంక్షలు..
Srisailam: యేటా మహాశివరాత్రి, ఊగాధి పర్వధినాల్లో స్వామి అమ్మవార్ల ధర్శనం కోసం దట్టమైన అడవిలో భక్తులు కాలినడకన వెళ్తుంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక నుంచి లక్షలాధి మంధి భక్తులు భ్రమర సమెత మల్లికార్జున స్వామి వార్లను ధర్శనం చేసుకుంటారు. మహాశివారాత్రి పురష్కరించుకుని ఈ యేడాధి ఐధు లక్షల మంధి భక్తులు కాలినడకన వెళ్ళే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.10 వసూలు చేయాలని ఆటవీశాఖ నిర్ణయించింధి. ఆత్మకూరు నుంచి […]
Published Date - 11:43 PM, Mon - 26 February 24 -
#Devotional
Srisailam: టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి
Srisailam: శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈసమావేశంay మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామని చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈఓ పెద్దిరాజు తెలిపారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించమన్నారు. శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం […]
Published Date - 07:17 PM, Fri - 23 February 24 -
#Devotional
Srisailam: శ్రీశైలంలో ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం, భక్తుల సందడి
Srisailam: ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం మహోత్సవం ఈ బుధవారం రోజుతో ముగిసింది. బుధవారం రోజు జరిగి మహాకుంబాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, కాశీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామివారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమములో గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ, […]
Published Date - 11:07 PM, Wed - 21 February 24 -
#Devotional
Srisailam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, వేదమంత్రాల మధ్య ప్రారంభ పూజలు
Srisailam: శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన మహాకుమాభిషేకం నేటి నుంచి ఈనెల 21 వరకు ఆరు రోజులపాటు ఆలయంలో మహాకుంభాభిషేక నిర్వహించనున్న దేవస్థానం అధికారులు మొదటి రోజులో భాగంగా నేడు ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ప్రధాన ఆలయంలోని గర్భాలయం చుట్టూ ప్రదక్షణ చేసి అనంతరం వేదమంత్రాలు మధ్య స్వామివారి యాగశాల ప్రవేశం చేసి మహాగణపతి పూజతో మహా కుంభాభిషేకానికి మంత్రి దంపతులు శ్రీకారం చుట్టారు. అనంతరం రుత్వికులు లోక కళ్యాణం కాంక్షిస్తూ సంకల్పాన్ని […]
Published Date - 11:15 PM, Fri - 16 February 24 -
#Devotional
Srisailam: మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్న శ్రీశైలం, భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
Srisailam: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్న విస్తృత ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా […]
Published Date - 11:30 PM, Fri - 9 February 24 -
#Devotional
Srisailam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు సిద్ధం
Srisailam: మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని… ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు.. సంక్రాంతికి,శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 12 న ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల […]
Published Date - 01:10 PM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
Srisailam : డాక్టర్స్ నిర్లక్ష్యం భక్తుడు మృతి..
శ్రీశైలం (Srisailam ) లో డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా ఓ భక్తుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు. అనారోగ్యంతో ఉన్న భక్తుడిని వైద్యశాలలో ఎందుకు చేర్చుకోరు […]
Published Date - 02:58 PM, Tue - 2 January 24 -
#Telangana
Nallamala: నల్లమలను కమ్మేసిన పొగమంచు, శ్రీశైలం రహదారిపై జరభద్రం!
Nallamala: రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాలమూరు వ్యాప్తంగా విపరీతమైన పొగమంచు ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు దృష్టి మసకబారుతోంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున 12 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. చలికాలం గరిష్టంగా ఉండటంతో నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ ప్రాంతాలు, ముఖ్యంగా శ్రీశైలం హైవే వెంబడి ఉన్న అచ్చంపేట, నల్లమల్ల అటవీ ప్రాంతాలు, తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు స్పష్టంగా చూడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట నివాసి రవీందర్ ప్రకారం “ఉదయం 5 నుండి 7 […]
Published Date - 01:31 PM, Tue - 26 December 23 -
#Devotional
Srisailam: కార్తీక మాసం ఎఫెక్ట్, శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ
Srisailam: కార్తీక మాసం ముగియనున్న నేపథ్యంలో శ్రీశైలం శ్రీ బ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఆదివారం భారీ రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు, ప్రత్యేక పూజల అనంతరం 3 గంటలకు భక్తులను ఆలయంలోకి అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. […]
Published Date - 10:26 AM, Mon - 4 December 23 -
#Devotional
Srisailam Sikharam : శ్రీశైలంలో శిఖర దర్శనం జరిగితే.. మరో జన్మ ఉండదా ? ఆ కథేంటి ?
కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్లేందుకు ఎలాంటి దారి లేదు. అటువైపు కర్ణాటక నుంచి, ఇటు త్రిపురాంతం నుంచి వచ్చే భక్తులు.. తమకు తోచిన బాటను పట్టుకుని..
Published Date - 08:13 PM, Thu - 19 October 23 -
#Andhra Pradesh
Srisailam: అక్టోబరు 15 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు షురూ!
అక్టోబరు 15 నుంచి శ్రీశైలం దేవస్థానం దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.
Published Date - 11:57 AM, Wed - 27 September 23 -
##Speed News
Srisailam-Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్, శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి ధ్వంసం
Srisailam-Hyderabad: తాజాగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై బండరాళ్లు కనిపించాయి, అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నందున ఎటువంటి నష్టం జరగలేదు. భారీ వర్షాల కారణంగానే బండరాళ్లు పడిపోవడానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తూ, అధికారులు ఇలాంటి సంఘటనలను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నంద్యాల జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్ గేట్ల నుంచి నీరు రావడంతో బండరాళ్లు ఊడిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణికుల భద్రతకు తగిన […]
Published Date - 12:05 PM, Thu - 7 September 23