Srisailam
-
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత.. నిండుకుండలా నాగార్జునసాగర్
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కారణంగా అధికారులు ఆరు స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. వీటి ద్వారా ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు (1,62,942) క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్ఫ్లో ప్రస్తుతం రెండు లక్షల నలబై ఎనిమిదివందల తొమ్మిది (2,48,900) క్యూసెక్కులుగా నమోదైంది.
Published Date - 12:25 PM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Srisailam : కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి వరద
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 818.20 అడుగులకు చేరుకుంది.
Published Date - 05:36 PM, Sat - 31 May 25 -
#Telangana
SLBC Tunnel Accident : కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ‘సర్కస్’ – KTR
SLBC Tunnel : ఇప్పటికే ఘటన జరిగి ఏడు రోజులు గడిచినప్పటికీ, అధికారికంగా స్పష్టమైన ప్రకటన లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు
Published Date - 10:21 PM, Sat - 1 March 25 -
#Speed News
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
Published Date - 07:44 PM, Fri - 28 February 25 -
#Telangana
SLBC Tunnel : మళ్లీ కూలే ప్రమాదం..చిక్కుకున్న కార్మిలకులపై ఆశలు వదులుకోవాల్సిందే
SLBC Tunnel : NDRF, SDRF, నేవీ, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్ సహా అనేక ప్రత్యేక బృందాలు కార్మికుల ఆచూకీ కోసం శ్రమిస్తున్నాయి
Published Date - 01:33 PM, Wed - 26 February 25 -
#Telangana
SLBC Tunnel: ఏమిటీ ఎస్ఎల్బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Published Date - 08:32 AM, Mon - 24 February 25 -
#Telangana
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Published Date - 04:34 PM, Sat - 22 February 25 -
#Speed News
Minister Uttam Kumar Reddy: ప్రమాద స్థలానికి మంత్రులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తమ్, జూపల్లి
ప్రమాదంలోని గాయపడిన క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు.
Published Date - 04:22 PM, Sat - 22 February 25 -
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలంలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Published Date - 11:36 AM, Wed - 19 February 25 -
#Andhra Pradesh
Srisailam : పూజారి ఇంట్లోకి చిరుత
Srisailam : పూజారిగా పనిచేస్తున్న సత్యనారాయణ (Satyanarayana) ఇంటి ఆవరణలో చిరుత పులి ప్రవేశించింది
Published Date - 03:27 PM, Mon - 6 January 25 -
#Telangana
Hyderabad-Srisailam: హైదరాబాద్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి: సీఎం రేవంత్
అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Published Date - 11:37 PM, Thu - 12 December 24 -
#Telangana
Iconic Bridge : తెలంగాణ-ఏపీ బార్డర్లో కృష్ణా నదిపై నాలుగు లేన్ల భారీ వంతెన
శ్రీశైలం డ్యాం దిగువన నదిని దాటే చోట నాలుగు లేన్లలో ఐకానిక్ బ్రిడ్జి(Iconic Bridge) నిర్మాణానికి డిజైన్ను రెడీ చేశారు.
Published Date - 09:43 AM, Sat - 23 November 24 -
#Speed News
Elevated Corridor : తెలంగాణ, ఏపీ నడుమ ఎలివేటెడ్ కారిడార్.. హైట్ 30 అడుగులు
అందుకే వాటి మీదుగా ఎలివేటెడ్ కారిడార్(Elevated Corridor)ను నిర్మించనున్నారు.
Published Date - 09:28 AM, Sun - 10 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఇవాళ సీ ప్లేన్ ట్రయల్ రన్.. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu : విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సీప్లేన్ సర్వీసును నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం జలాశయంలోకి చేరుకుంటారని ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.
Published Date - 09:51 AM, Sat - 9 November 24 -
#Andhra Pradesh
Srisailam : ఈ నెల 9న శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
Srisailam : పాతాళగంగ వద్ద సీప్లేన్ ల్యాండ్ కానున్న ప్రదేశం, రోప్ వే, ఆలయాన్ని వారు పరిశీలించారు. ఈనెల 9న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీప్లేన్లో ప్రయాణించి శ్రీశైలం జలాశయం చేరుకొని రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయానికి చేరుకోనున్నారు.
Published Date - 04:34 PM, Tue - 5 November 24