Social Media
-
#Andhra Pradesh
వెబ్సిరీస్లో ఛాన్స్ పేరిట యువతితో అసభ్య వీడియోలు
Kakinada Girl సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే… ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్కు వచ్చి, యూసుఫ్గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ […]
Date : 07-03-2026 - 2:54 IST -
#India
Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్
సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. 2026 ఫిబ్రవరి నాటికి ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు (100 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచ నాయకుడిగా మోదీ చరిత్రకెక్కారు
Date : 26-02-2026 - 8:38 IST -
#Andhra Pradesh
ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం
NTR Bharosa Pension ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు […]
Date : 23-02-2026 - 10:25 IST -
#Trending
వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
Elon Musk ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. యూజర్ల ప్రైవేట్ మెసేజ్లను మెటా యాక్సెస్ చేయగలదని ఆరోపణ వాట్సాప్ సురక్షితం […]
Date : 27-01-2026 - 10:55 IST -
#Telangana
సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ
అధికారిక విదేశీ పర్యటన పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగతంగా వెళ్లారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ‘తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం’ అనే శీర్షికతో ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వివరణ ఇచ్చింది.
Date : 27-01-2026 - 6:00 IST -
#Trending
బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్బై
China Husband Divorces Sick Wife For Losing Hair చైనాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు అనారోగ్యం కారణంగా బట్టతల రావడంతో ఓ భర్త ఆమెకు విడాకులిచ్చాడు. 16 ఏళ్ల వివాహ బంధాన్ని అర్థాంతరంగా తెంచేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో చోటుచేసుకోగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్మవ్యాధి కారణంగా జుట్టు కోల్పోయిన మహిళ బిడ్డ కస్టడీని కూడా దక్కకుండా చేసిన భర్తపై విమర్శలు చైనాలో దారుణం.. […]
Date : 26-01-2026 - 11:11 IST -
#Andhra Pradesh
మహిళల దుస్తులపై వివాదం.. గుడి దగ్గర వైరల్ గా మారిన పోస్టర్
Sivaji : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పినా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దేవాలయాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మహిళలు జడ వేసుకోవాలని సూచిస్తూ ఓ ఆలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ, మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మహిళల వస్త్రధారణపై వివాదం శివాజీ వ్యాఖ్యల వేళ పోస్టర్ […]
Date : 29-12-2025 - 3:06 IST -
#Cinema
అఖండ 2 మూవీ పై ట్రోలర్స్కి వార్నింగ్ ఇచ్చిన బోయపాటి!
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ డిసెంబర్ 12న విడుదలై మంచి స్పందన పొందుతోంది. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాపై లాజిక్ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఈ అంశంపై స్పందించిన బోయపాటి శ్రీను, సినిమా కథ పూర్తిగా లాజిక్కు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని వివరించారు . నందమూరి బాలకృష్ణ […]
Date : 17-12-2025 - 10:13 IST -
#Sports
Smriti Mandhana : స్మృతి మంధాన పెళ్లి జరిగేనా..? పోస్టులు డిలీట్ చేయడానికి కారణం ఏంటి..?
Smriti Mandhana : వివాహ వేడుకను వాయిదా వేసిన ఒక రోజు తర్వాత, స్మృతి మంధానా తన సోషల్ మీడియా ఖాతాల నుండి పెళ్లికి సంబంధించిన పోస్ట్లు అన్నింటినీ తొలగించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది
Date : 25-11-2025 - 10:59 IST -
#Sports
Adam Gilchrist : రోహిత్ శర్మ ఫొటోతో గిల్క్రిస్ట్కు 24 వేల మంది ఫాలోవర్స్!!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్, భారత ఆటగాడు రోహిత్ శర్మతో దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఆయన ఫాలోవర్ల సంఖ్య 24 వేలు పెరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ గతంలో దక్కన్ ఛార్జర్స్ జట్టులో కలిసి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నారు. అడిలైడ్ మ్యాచ్కి ముందు వీరిద్దరూ కాసేపు ముచ్చటించి ఆ తర్వాత సెల్ఫీ తీసుకున్నారు. అడిలైడ్ వన్డేలో రోహిత్ శర్మ 73 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. View this […]
Date : 25-10-2025 - 3:28 IST -
#Andhra Pradesh
Social Media: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై మంత్రులతో కమిటీ!
ఈ కొత్త కమిటీకి ఇప్పటికే ఉన్న చట్టాలు, అంతర్జాతీయ పద్ధతులు, ప్లాట్ఫారమ్ల జవాబుదారీతనాన్ని సమీక్షించే బాధ్యతను అప్పగించారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనడానికి సోషల్ మీడియాపై పర్యవేక్షణ, నియంత్రణ చాలా అవసరం.
Date : 02-10-2025 - 5:15 IST -
#Cinema
Nagarjuna Delhi High court : ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన నాగార్జున
Nagarjuna Delhi Hicourt : టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) సోషల్ మీడియాలో తన పేరు, ఫోటో, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడకూడదని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Date : 25-09-2025 - 2:50 IST -
#Cinema
Anushka: టాలీవుడ్ జేజమ్మ అనుష్క సంచలన నిర్ణయం!
అనుష్క ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఆమె చివరి చిత్రం ఘాటి మంచి విజయం సాధించలేకపోయింది. తదుపరి ప్రాజెక్టుల గురించి పెద్దగా సమాచారం లేదు.
Date : 12-09-2025 - 4:00 IST -
#India
Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి
పాక్షికంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Date : 07-09-2025 - 2:09 IST -
#India
TikTok : భారత్లోకి టిక్టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ
2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, టిక్టాక్ సహా 59 చైనా యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టిక్టాక్ భారత్లో అప్రత్యక్షంగా కూడా పని చేయడం లేదు. కానీ తాజాగా టిక్టాక్ వెబ్సైట్కు యాక్సెస్ సాధ్యమవుతున్నట్టు పలువురు నెటిజన్లు చెబుతుండటం, అలాగే లింక్డిన్లో ఉద్యోగాల ప్రకటనలొచ్చిన నేపథ్యంలో, ఈ ప్లాట్ఫారమ్ మళ్లీ భారత్లోకి ప్రవేశించనున్నదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Date : 31-08-2025 - 2:35 IST