Rayalaseema
-
#Andhra Pradesh
Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరోసారి […]
Date : 22-11-2025 - 4:49 IST -
#Andhra Pradesh
Investments : ఆంధ్రప్రదేశ్కు మరోసారి భారీ పెట్టుబడులు
Investments : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SAEL Industries) రాష్ట్రంలో రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను
Date : 06-11-2025 - 2:57 IST -
#Andhra Pradesh
Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ
Rayalaseema : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ రంగంలో కర్నూలు జిల్లా దేశానికి గర్వకారణంగా మారబోతోందని అన్నారు
Date : 16-10-2025 - 10:29 IST -
#Andhra Pradesh
Heavy Rain : రాయలసీమలో కుండపోత వర్షం – రికార్డు స్థాయిలో వర్షపాతం
Heavy Rain : ప్రత్యేకంగా పైడికాల్వ-కడప రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులపై నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు
Date : 18-09-2025 - 11:13 IST -
#Andhra Pradesh
Amaravati : ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గం కొత్తగా రూపొందించబడుతున్న కారిడార్లో కీలకమైనది. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (సీఆర్డీఏ) మీదుగా సాగేలా ప్లాన్ చేశారు. మొత్తం పొడవు 744.5 కిలోమీటర్లు కాగా, అందులో 448.11 కిలోమీటర్లు ఏపీ పరిధిలోనే ఉన్నాయి.
Date : 29-08-2025 - 11:02 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో ఐటీ బలోపేతానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.
Date : 21-07-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం
Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.
Date : 04-01-2025 - 7:03 IST -
#Andhra Pradesh
Rayalaseema : రాయలసీమకు కరవు బాధ తప్పింది
Rayalaseema Drought : రాయలసీమకు కరవు బాధ తప్పింది
Date : 03-11-2024 - 10:21 IST -
#Andhra Pradesh
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
Rain Alert: అల్పపీడనం నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీద కూడా తీవ్రంగా పడనుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Date : 05-10-2024 - 11:08 IST -
#Andhra Pradesh
AP Results 2024: జగన్ అడ్డాలో ఈ సారి టీడీపీ రాణించేనా ?
రాయలసీమలో సీఎం జగన్ కు తిరుగులేకుండా పోయింది. విశేషం ఏంటంటే ఇదే రాయలసీమ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. కాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాయలసీమ ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ గడ్డపై ఎక్కువ స్థానాల్లో గెలుచుకునే పార్టీ ఏదోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ గుద్దని సొంతం చేసుకునే పార్టీపై భారీగా బెట్టింగ్ జరుగుతుండటం విశేషం.
Date : 04-06-2024 - 7:41 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగొడతామంటూ జగన్ ను హెచ్చరించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని…కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామన్నారు. ఏపీలోఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మధ్య మాటలు పెరిగిపోతున్నాయి. సవాల్ కు ప్రతి సవాల్ , ఛాలెంజ్ కి ఎదురు ఛాలెంజ్ ఇలా మాట కు మాట చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ( […]
Date : 07-03-2024 - 5:18 IST -
#Andhra Pradesh
Lokesh: రేపటి నుంచి లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర..వివరాలు..
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర(shankaravam yatra) చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమ(Rayalaseema)లో పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడానికి గురువారం (ఈ నెల 7) హిందూపురం(Hindupuram) నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మన టీడీపీ(tdp), బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల అమలులో […]
Date : 06-03-2024 - 2:05 IST -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబు నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం రాయలసీమ టీడీపీ శ్రేణులకు అయోమయం కలిగిస్తోంది. నారా లోకేష్ కు ఎన్నికల పగ్గాలు అప్పగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆలోచనలు పడ్డట్టు కనిపిస్తుంది.
Date : 19-12-2023 - 2:22 IST -
#Special
Kurnool City : నాటి కందనవోలు.. నేటి కర్నూల్ గా ఎలా మారింది ?
ఆ తర్వాత 1800లో పాలించిన నిజాం.. బీదర్, బీజాపూర్, అహ్మద్ నగర్ నవాబులు గోల్కొండమీదికి దండెత్తకుండా ఉండేందుకు సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు.
Date : 06-11-2023 - 8:00 IST -
#Andhra Pradesh
Rayalaseema: కరువు కోరల్లో రాయలసీమ.. రైతన్నలు విలవిల!
నైరుతి రుతుపవనాల వైఫల్యం ఖరీఫ్ సీజన్లో వర్షపాతం కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో పంటలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
Date : 02-11-2023 - 1:46 IST