Rajasthan
-
#Devotional
Cows : గోవులను అలా సంబోధించొద్దు.. బీజేపీ సర్కారు సంచలన ఆదేశాలు
గోవులను(Cows) సంబోధించే క్రమంలో ఇలాంటి పదాలు వాడకుండా జాగ్రత్తపడాలని నిర్దేశించింది.
Published Date - 08:50 AM, Mon - 28 October 24 -
#India
BJP : యూపీ ఉపఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
BJP : మజ్వాన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఏకైక మహిళా అభ్యర్థి సుచిష్మితా మౌర్య ఉన్నారు. రాజస్థాన్లోని చోరాసి (ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ కరిలాల్ ననోమాను పోటీలోకి తీసుకుంది.
Published Date - 01:04 PM, Thu - 24 October 24 -
#Viral
Viral Video : యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ‘బాబా బాలక్ నాథ్’..?
Viral Video : కారు లో వెళ్తుండగా.. ఆమెకు మత్తు మందు కలిపినా ప్రసాదం ఇచ్చాడు..ఆ తర్వాత స్పృహ మూడు సార్లు అత్యాచారం చేసాడు
Published Date - 10:03 PM, Sun - 20 October 24 -
#India
Droupadi Murmu : ఆధ్యాత్మికత అంటే మతపరమైనది కాదు
Droupadi Murmu : రాష్ట్రపతి తన ప్రసంగంలో 'ఓం శాంతి' అని పఠించడం ద్వారా ప్రారంభించారు , ఆధ్యాత్మికత అంటే లోపల ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం , ఆలోచనలు , చర్యలలో స్వచ్ఛంగా ఉండటాన్ని సూచిస్తుంది. "ఆధ్యాత్మికత అంటే మతపరమైనది కాదు, కానీ దానిలోని శక్తిని అర్థం చేసుకోవడం , ప్రవర్తన , చర్యలో స్వచ్ఛతను తీసుకురావడం. ఆలోచనలు , చర్యలో స్వచ్ఛత ఉండాలి. ఒక వ్యక్తి తీసుకురావడం ద్వారా మంచి వ్యక్తిగా మారవచ్చు. సానుకూల విధానం, "ఆమె చెప్పారు.
Published Date - 04:29 PM, Fri - 4 October 24 -
#India
Bomb Threat : రైల్వే స్టేషన్లకు ‘ఉగ్ర’ వార్నింగ్.. బాంబుదాడులు చేస్తామంటూ జైషే మహ్మద్ లేఖ
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్ ఏరియా కమాండర్ మహ్మద్ సలీం అన్సారీ(Bomb Threat) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు గుర్తించారు.
Published Date - 01:28 PM, Wed - 2 October 24 -
#India
Panther Attack : వామ్మో పులి.. 11 రోజుల్లో ఏడుగురిని చంపేసింది
పోలీసులు, అటవీశాఖ అధికారులు బోన్లు(Panther Attack) ఏర్పాటు చేసినా.. పులి దాడులు ఆగకపోవడం గమనార్హం.
Published Date - 03:26 PM, Mon - 30 September 24 -
#Devotional
Tirupati Laddu Controversy: తిరుపతి లడ్డూ వివాదంతో అలర్ట్ అయిన ఇతర రాష్ట్రాలు
Tirupati Laddu Controversy: తిరుపతి వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం 'స్వచ్ఛమైన ఆహారం, కల్తీపై దాడి' ప్రచారాన్ని నిర్వహించనుంది. దేవాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 54 ఆలయాలు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతతో పాటు పరిశుభ్రతను కూడా పరిశీలిస్తారు
Published Date - 05:47 PM, Sat - 21 September 24 -
#Speed News
CBSE Notice To Schools: 27 పాఠశాలలకు షాక్ ఇచ్చిన సీబీఎస్ఈ.. నోటీసులు జారీ..!
సీబీఎస్ఈ బోర్డు మొత్తం 27 స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. డమ్మీ అడ్మిషన్, ఇతర చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ పాఠశాలలను CBSE గుర్తించింది. దీని కారణంగా పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతంలోని పాఠశాలలు ఉన్నాయి.
Published Date - 08:37 AM, Sat - 14 September 24 -
#Speed News
Train Derailment: తప్పిన మరో రైలు ప్రమాదం.. ట్రాక్పై 70 కిలోల సిమెంట్ దిమ్మె..!
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ను పరిశీలించగా ఓ విస్మయకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్పై నుంచి సిమెంట్ దిమ్మె ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 10:05 AM, Tue - 10 September 24 -
#Speed News
Rajasthan: రీల్స్ పిచ్చి, చెరువులో మునిగి 7 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్లో గత కొద్దీ రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ పరిస్థితిలో ప్రవహించే నది నీటిని చూసేందుకు పిల్లలు వచ్చారు, అయితే కొందరు పిల్లలు రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 05:09 PM, Sun - 11 August 24 -
#India
PM Modi: ప్రధాని మోదీకి హత్య బెదిరింపులు, ఇద్దరు యువకులు అరెస్టు
రాజస్థాన్కు చెందిన ఇద్దరు యువకులు ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాష్ట్ర పోలీసులతో కలిసి ఐబీ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా యువకులిద్దరూ చంపేస్తామని బెదిరించారు.
Published Date - 04:18 PM, Sat - 10 August 24 -
#Trending
Dog Meat : హమ్మయ్య..బెంగుళూర్ వాసులు ఊపిరి పీల్చుకోవచ్చు
ఫుడ్ సేఫ్టీ అధికారులు..ఆ మటన్ ను ల్యాబ్ కు తరలించారు. దీనికి సంబదించిన రిపోర్ట్ వచ్చింది
Published Date - 05:52 PM, Mon - 29 July 24 -
#India
BJP New Chiefs: బీహార్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షులు మార్పు
భారతీయ జనతా పార్టీ బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. దీంతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జ్ల పేర్లను కూడా ప్రకటించారు.
Published Date - 08:56 AM, Fri - 26 July 24 -
#India
Doda Attack: జైపూర్ చేరుకున్న సైనికుల మృతదేహాలు
ధోడా కాల్పుల్లో మరణించిన ఇద్దరు సైనికులు అజయ్ సింగ్ , బిజేంద్ర భౌతికకాయాలను బుధవారం ప్రత్యేక విమానంలో జైపూర్ కి తీసుకొచ్చారు
Published Date - 04:54 PM, Wed - 17 July 24 -
#India
Delhi Temperature: ఢిల్లీలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఉడుకుతున్న జనం..!
Delhi Temperature: ఉక్కపోత కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆకాశం నుంచి అగ్నిగోళాల వర్షం కురుస్తుండడంతో పగటిపూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత (Delhi Temperature) తన పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ప్రతిరోజూ కొత్త ఉష్ణోగ్రతలు ఆశ్చర్యపరుస్తున్నాయి. రాజస్థాన్, హర్యానాలలో గరిష్ట ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంది. భారత వాతావరణ విభాగం (IMD) హీట్వేవ్పై […]
Published Date - 07:34 AM, Wed - 29 May 24