Rajasthan
-
#India
Jaipur : LPG ట్యాంకర్ పేలుడు..ఘటన వివరాలు..
. జైపూర్లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ పేలుడులో 34 మంది ప్రయాణికులతో నిండి ఉన్న స్లీపర్ బస్ కూడా పూర్తిగా కాలిపోయింది.
Date : 20-12-2024 - 4:39 IST -
#India
Soldiers : మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు సైనికులు మృతి
ఈ ఘటనలో అశుతోష్ మిశ్రా, జితేంద్ర అనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Date : 18-12-2024 - 5:56 IST -
#Cinema
Rajkapoor Songs : రాజ్కపూర్ శత జయంతి.. 30 గంటల్లో 450 పాటలు.. ‘గోల్డెన్ బుక్’ రికార్డ్
రాజ్కపూర్(Rajkapoor Songs) పాట 'జీనా యహాన్ మర్నా యహాన్' అనే పాటను ఆయన పాడి శ్రోతలను అలరించారు.
Date : 16-12-2024 - 12:31 IST -
#India
Viral News : అంత్యక్రియల్లో నివ్వెర పోయే ఘటన.. డాక్టర్ల నిర్వాకంతో..!
Viral News : రాజస్థాన్లోని ఝుంజును జిల్లాలో ఒక వ్యక్తి అంత్యక్రియల కోసం చితిపై పడుకోబెట్టారు. అయితే.. ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నట్లు కనిపించడంతో ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్తో సహా నలుగురు వైద్యులను సస్పెండ్ చేశారు.
Date : 22-11-2024 - 11:59 IST -
#Cinema
Samantha : రాజస్థాన్ ఫోర్ట్ లో సమంత దీపావళి సెలబ్రేషన్స్..!
Samantha సమంత దీపావళి సెలబ్రేషన్స్ ను రాజస్థాన్ లొని బర్వార సిస్ సెన్సెస్ ఫోర్ట్ లో జరుపుకున్నారు. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సమంత పండుగ సెలబ్రేట్
Date : 01-11-2024 - 1:01 IST -
#Devotional
Cows : గోవులను అలా సంబోధించొద్దు.. బీజేపీ సర్కారు సంచలన ఆదేశాలు
గోవులను(Cows) సంబోధించే క్రమంలో ఇలాంటి పదాలు వాడకుండా జాగ్రత్తపడాలని నిర్దేశించింది.
Date : 28-10-2024 - 8:50 IST -
#India
BJP : యూపీ ఉపఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
BJP : మజ్వాన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఏకైక మహిళా అభ్యర్థి సుచిష్మితా మౌర్య ఉన్నారు. రాజస్థాన్లోని చోరాసి (ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ కరిలాల్ ననోమాను పోటీలోకి తీసుకుంది.
Date : 24-10-2024 - 1:04 IST -
#Viral
Viral Video : యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ‘బాబా బాలక్ నాథ్’..?
Viral Video : కారు లో వెళ్తుండగా.. ఆమెకు మత్తు మందు కలిపినా ప్రసాదం ఇచ్చాడు..ఆ తర్వాత స్పృహ మూడు సార్లు అత్యాచారం చేసాడు
Date : 20-10-2024 - 10:03 IST -
#India
Droupadi Murmu : ఆధ్యాత్మికత అంటే మతపరమైనది కాదు
Droupadi Murmu : రాష్ట్రపతి తన ప్రసంగంలో 'ఓం శాంతి' అని పఠించడం ద్వారా ప్రారంభించారు , ఆధ్యాత్మికత అంటే లోపల ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం , ఆలోచనలు , చర్యలలో స్వచ్ఛంగా ఉండటాన్ని సూచిస్తుంది. "ఆధ్యాత్మికత అంటే మతపరమైనది కాదు, కానీ దానిలోని శక్తిని అర్థం చేసుకోవడం , ప్రవర్తన , చర్యలో స్వచ్ఛతను తీసుకురావడం. ఆలోచనలు , చర్యలో స్వచ్ఛత ఉండాలి. ఒక వ్యక్తి తీసుకురావడం ద్వారా మంచి వ్యక్తిగా మారవచ్చు. సానుకూల విధానం, "ఆమె చెప్పారు.
Date : 04-10-2024 - 4:29 IST -
#India
Bomb Threat : రైల్వే స్టేషన్లకు ‘ఉగ్ర’ వార్నింగ్.. బాంబుదాడులు చేస్తామంటూ జైషే మహ్మద్ లేఖ
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్ ఏరియా కమాండర్ మహ్మద్ సలీం అన్సారీ(Bomb Threat) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు గుర్తించారు.
Date : 02-10-2024 - 1:28 IST -
#India
Panther Attack : వామ్మో పులి.. 11 రోజుల్లో ఏడుగురిని చంపేసింది
పోలీసులు, అటవీశాఖ అధికారులు బోన్లు(Panther Attack) ఏర్పాటు చేసినా.. పులి దాడులు ఆగకపోవడం గమనార్హం.
Date : 30-09-2024 - 3:26 IST -
#Devotional
Tirupati Laddu Controversy: తిరుపతి లడ్డూ వివాదంతో అలర్ట్ అయిన ఇతర రాష్ట్రాలు
Tirupati Laddu Controversy: తిరుపతి వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం 'స్వచ్ఛమైన ఆహారం, కల్తీపై దాడి' ప్రచారాన్ని నిర్వహించనుంది. దేవాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 54 ఆలయాలు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతతో పాటు పరిశుభ్రతను కూడా పరిశీలిస్తారు
Date : 21-09-2024 - 5:47 IST -
#Speed News
CBSE Notice To Schools: 27 పాఠశాలలకు షాక్ ఇచ్చిన సీబీఎస్ఈ.. నోటీసులు జారీ..!
సీబీఎస్ఈ బోర్డు మొత్తం 27 స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. డమ్మీ అడ్మిషన్, ఇతర చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ పాఠశాలలను CBSE గుర్తించింది. దీని కారణంగా పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతంలోని పాఠశాలలు ఉన్నాయి.
Date : 14-09-2024 - 8:37 IST -
#Speed News
Train Derailment: తప్పిన మరో రైలు ప్రమాదం.. ట్రాక్పై 70 కిలోల సిమెంట్ దిమ్మె..!
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ను పరిశీలించగా ఓ విస్మయకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్పై నుంచి సిమెంట్ దిమ్మె ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
Date : 10-09-2024 - 10:05 IST -
#Speed News
Rajasthan: రీల్స్ పిచ్చి, చెరువులో మునిగి 7 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్లో గత కొద్దీ రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ పరిస్థితిలో ప్రవహించే నది నీటిని చూసేందుకు పిల్లలు వచ్చారు, అయితే కొందరు పిల్లలు రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయారు.
Date : 11-08-2024 - 5:09 IST