Rajasthan
-
#Speed News
Rajasthan : ఖాప్ పంచాయతీ పెద్దల విచిత్ర తీర్పు.. వరుడు గడ్డెంతో పెళ్లిచేసుకున్నాడని వధువు ఫ్యాలీని ఏం చేశారో తెలుసా?
రాజస్థాన్లోని చంచోడీ గ్రామానికి చెందిన అమృత్ సుతార్ ఈ ఏడాది ఏప్రిల్ 22న బాలీకి చెందిన పూజానే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే, గ్రామ పెద్దలు మాత్రం వధువు కుటుంబాన్ని వెలివేశారు.
Published Date - 08:03 PM, Sun - 25 June 23 -
#Speed News
Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను ప్రభావం… ఆసుపత్రి జలమయం
దేశంలో బిపార్జోయ్ తుఫాను ప్రభావం కొనసాగుతుంది. గుజరాత్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన బిపార్జోయ్ తుపాను ఇప్పుడు రాజస్థాన్ వైపు మళ్లింది.
Published Date - 07:14 AM, Mon - 19 June 23 -
#Speed News
Cyclone Biparjoy: ‘బిపార్జోయ్’ తుఫాను అప్ డేట్.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే..?
సైక్లోనిక్ తుఫాను 'బిపార్జోయ్' (Cyclone Biparjoy) గుజరాత్లోని కచ్, సౌరాష్ట్రను తాకిన తర్వాత కొంత బలహీనపడింది. గుజరాత్ తీర ప్రాంతాలకు చేరుకున్న కొన్ని గంటల తర్వాత బిపార్జోయ్ తీవ్రత 'చాలా తీవ్రమైన' నుండి 'తీవ్రమైన' వర్గానికి తగ్గింది.
Published Date - 07:09 AM, Sat - 17 June 23 -
#Viral
Rajasthan: పెళ్లి కావాల్సిన యువతని కిడ్నాప్ చేసిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే?
తాజాగా రాజస్థాన్లో ఒక సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కావాల్సిన యువతిని ఒక యువకుడు బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఎత్తుకొని ఏడడుగులు వేసి అగ్ని
Published Date - 07:00 PM, Wed - 7 June 23 -
#Speed News
Earthquake: రాజస్థాన్లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదు
రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో మంగళవారం రాత్రి 11:36 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.
Published Date - 07:19 AM, Wed - 7 June 23 -
#Cinema
Sharwanand: ఘనంగా నటుడు శర్వానంద్ వివాహం.. పెళ్ళిలో సందడి చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్..!
నటుడు శర్వానంద్ (Sharwanand) వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది.
Published Date - 01:37 PM, Sun - 4 June 23 -
#India
Rajasthan: 42 ఏళ్ల వయసులో అదృశ్యం.. 33 ఏళ్ల తర్వాత మళ్లీ అలా.. చివరికి?
సాధారణంగా చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్లు తప్పిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్లు అయితే కాస్త ఆలస్యంగా నైనా ఇంటికి తిరిగి చేరుకుంటూ ఉం
Published Date - 08:00 PM, Fri - 2 June 23 -
#India
Nitin Gadkari : అమెరికా సంపన్నదేశంగా అవతరించడానికి కారణమేంటో తెలుసా? కేంద్ర మంత్రి గడ్కరీ ఏం చెప్పారంటే..
అమెరికా ఎందుకు సంపన్న దేశంగా పిలవబడుతుందో, ఆ స్థాయికి ఎలా చేరిందో గడ్కరీ చెప్పారు.
Published Date - 08:30 PM, Mon - 22 May 23 -
#Speed News
MiG 21 Accident: మిగ్-21 ప్రమాదానికి కారణాలు తేలాల్సిందే…
ఇటీవల రాజస్థాన్లో జరిగిన విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు భారత వైమానిక దళం (IAF) తన మిగ్-21 యుద్ధ విమానాల మొత్తం విమానాలను నిలిపివేసింది
Published Date - 07:55 PM, Sat - 20 May 23 -
#Viral
Tigers Fight: తగ్గేదేలే.. జింక కోసం టైగర్స్ భారీ ఫైటింగ్, చక్కర్లు కొడుతున్న వీడియో!
రెండు పులులు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఇదిగో వెంటనే ఈ వీడియోను చూసేయ్యండి.
Published Date - 02:56 PM, Sat - 20 May 23 -
#India
Cheetahs: ఎందుకిలా జరుగుతుంది? చీతాల మృతిపై సుప్రీంకోర్టు ఆందోళన
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన 3 చిరుతలు మృతి చెందడం (Cheetahs)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. చిరుతల (Cheetahs)ను ఒకే చోట సెటిల్ చేయడం సరికాదని కోర్టు పేర్కొంది.
Published Date - 07:25 AM, Fri - 19 May 23 -
#Speed News
Rajasthan Crime: తండ్రిని గొడ్డలితో దాడి చేసి చంపేసిన దౌర్భాగ్యుడు
పాకెట్ మనీ ఇవ్వలేదన్న కోపంతో కన్న తండ్రినే కడతేర్చాడు ఓ దౌర్భాగ్యుడు. సమీప బంధువుల ఇంట్లో పెళ్లి కావడంతో చేతి ఖర్చుల కోసం తండ్రిని డబ్బులు అడిగాడు.
Published Date - 07:08 AM, Sat - 13 May 23 -
#Speed News
Mig 21 Crash: రాజస్థాన్ లో కూలిపోయిన మిగ్-21 జెట్
రాజస్థాన్లోని హనుమాన్ఘర్లో మిగ్-21 జెట్ కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 జెట్ సోమవారం రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో కూలిపోవడంతో ఇద్దరు గ్రామస్తులు మరణించారు
Published Date - 12:18 PM, Mon - 8 May 23 -
#India
Pakistani drug smuggler: సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ చేతిలో హతమైన పాకిస్థానీ డ్రగ్స్ స్మగ్లర్స్
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే అనుమానంతో ఇద్దరు పాకిస్థానీలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) హతమార్చింది. ఈ మేరకు మంగళవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Published Date - 10:45 AM, Tue - 2 May 23 -
#India
Vande Bharat Express: వందేభారత్ రైలుకు ప్రమాదం.. ఆవుతో పాటు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి
రాజస్థాన్ (Rajasthan)లోని కలిమోరి రైల్వే క్రాసింగు వద్ద, రైలు పట్టాలపై ఉన్న ఆవును వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) ఢీకొట్టింది. ఆ ఆవు గాల్లో ఎగిరి సమీపంలో ఉన్న వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో ఆవుతోపాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతిచెందారు.
Published Date - 08:48 AM, Thu - 20 April 23