Rajasthan
-
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్లోని జమ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు ఈ లీకేజీలో కీలకపాత్ర […]
Date : 13-05-2026 - 10:35 IST -
#India
Squirrel Attack: యూనివర్సిటీ మొత్తాన్ని పరుగెత్తించిన ఉడుత..
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న మోహన్లాల్ సుఖాడియా యూనివర్సిటీలో ఓ ఉడుత బీభత్సం సృష్టిస్తోంది. నెల రోజులుగా క్యాంపస్లోని విద్యార్థులు, సిబ్బందిపై వరుసగా దాడులు చేస్తూ 20 మందికి పైగా గాయపరిచింది. దీంతో యూనివర్సిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు క్యాంపస్లో తిరగాలంటేనే జంకుతున్నారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్, ముఖ్యంగా సైకాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాల సమీపంలో ఈ దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 22న ఇద్దరు రీసెర్చ్ స్కాలర్లపై కూడా ఈ ఉడుత దాడి చేయడంతో పరిస్థితి […]
Date : 02-05-2026 - 10:38 IST -
#India
Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం
సుమారు రూ. 80,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ పెట్రో కెమికల్ ప్లాంట్ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. సరిగ్గా దేశాధినేత రాకకు కొన్ని గంటల ముందే మంటలు చెలరేగడం అధికారులను
Date : 20-04-2026 - 4:04 IST -
#India
యూఏఈలో చిక్కుకున్న భారత యాత్రికులు
Indian Tourists మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్లోని దీగ్ జిల్లాకు చెందిన కొందరు జ్యోతిష్యులు ఓ సదస్సు కోసం […]
Date : 02-03-2026 - 1:52 IST -
#India
ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!
ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు.
Date : 27-12-2025 - 7:54 IST -
#India
ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
Rajasthan Dental Colleges : విద్యను వ్యాపారంగా మార్చి, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మార్గాల్లో సీట్లు అమ్ముకుంటున్న విద్యాసంస్థల ఆటకట్టించింది సుప్రీం కోర్టు. రాజస్థాన్లోని 10 డెంటల్ కళాశాలలు చేసిన అడ్మిషన్ల అక్రమాలపై అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. మేనేజ్మెంట్ కోటా పేరుతో మెరిట్ను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 10 కోట్ల చొప్పున.. ఏకంగా రూ. 100 కోట్ల పెనాల్టీ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. నిర్ణీత […]
Date : 20-12-2025 - 1:27 IST -
#India
Tragedy : ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
Tragedy : రాజస్థాన్లోని దౌసా-మనోహర్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
Date : 30-11-2025 - 6:19 IST -
#India
Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!
ఆఫ్రికాలోని థియోపియాలో 12 వేల ఏళ్ల తర్వాత తొలిసారి హేలీ గుబ్బీ అగ్నిపర్వతం తాజాగా బద్దలైంది. దీనివల్ల వచ్చిన బూడిద, పొగలు భారత్తో సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులకు అంతరాయం కలిగించాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశాన్ని దీని బూడిద కమ్మేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి. ఈ బూడిదలో సల్ఫర్ డయాక్సైడ్ అధిక శాతం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ⚠️ Ethiopia: The Hayli Gobi […]
Date : 25-11-2025 - 1:47 IST -
#India
Shocking Facts : జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో కలవరపడటం కనిపించింది. అయితే, చిన్నారి సహాయం కోసం అర్ధించినా.. టీచర్ పట్టించుకోలేదు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ప్రముఖ […]
Date : 21-11-2025 - 2:06 IST -
#Speed News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Date : 02-11-2025 - 9:38 IST -
#India
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గతంలో గుర్తించిన భుకియా, జగ్పురా గనుల తర్వాత […]
Date : 25-10-2025 - 1:27 IST -
#India
Miss Universe India 2025 : మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత ఎవరో తెలుసా?
Miss Universe India 2025 : భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సౌందర్య పోటీల్లో ఒకటైన మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని ఈసారి రాజస్థాన్కి చెందిన మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు.
Date : 19-08-2025 - 9:50 IST -
#Viral
Rajasthan : భార్య కోసం..మేనల్లుడిని బలి ఇచ్చిన వ్యక్తి
Rajasthan : హత్య అనంతరం మృతదేహాన్ని గడ్డి, కలపతో నిండి ఉన్న గదిలో దాచి, కాలేయం తర్వాత తీయాలని భావించాడు. ఈ క్రూర చర్యలన్నింటిని గమనించిన పోలీసులు, సీసీటీవీ ఆధారంగా మనోజ్ను అనుమానించి, విచారించగా
Date : 23-07-2025 - 6:44 IST -
#India
Electricity Dues: కరెంట్ బిల్లు కట్టని 29 మంది ఎమ్మెల్యేలు, మంత్రి.. ఎక్కడంటే?
బాకీదారుల జాబితాలో రాజస్థాన్ ఊర్జా మంత్రి హీరాలాల్ నాగర్ పేరు కూడా ఉంది. ఆయనపై లక్షల రూపాయల బిల్లు బాకీ ఉంది. ఊర్జా మంత్రిని బాకీ బిల్లు గురించి ప్రశ్నించినప్పుడు.. ఆయన సమాధానం ఆశ్చర్యకరంగా, ఉపదేశాత్మకంగా ఉంది.
Date : 18-07-2025 - 1:00 IST -
#India
Rajasthan : అజ్మీర్లో విషాదం..గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి
మధ్యాహ్న సమయంలో బాలిక తరగతిలో పాఠాలు వింటుండగా ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలింది. ఆశ్చర్యంతో గురువులు మరియు సహచర విద్యార్థులు ఆమెకు సహాయం చేసేందుకు పరుగెత్తారు. స్కూల్ సిబ్బంది వెంటనే బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Date : 17-07-2025 - 2:53 IST