Rajasthan
-
#Viral
Viral Video: రాజస్థాన్ ఎడారుల్లో ఇసుక వేడితో పాపడ్ కాల్చిన BSF సైనికులు
రాజస్థాన్లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి, కరెంటు కోతలతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక సరిహద్దు భద్రతా దళాల పరిస్థితి వర్ణనాతీతం
Published Date - 03:37 PM, Wed - 22 May 24 -
#India
Heatwave Alert: ఢిల్లీలో భానుడి ప్రతాపం..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పేర్కొన్న రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ
Published Date - 03:04 PM, Wed - 22 May 24 -
#Health
Corona Sub Variants: దేశంలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలైంది..కొత్తగా 324 కేసులు
సింగపూర్ తర్వాత ఇప్పుడు భారతదేశంలో కొత్త కరోనా వైరస్ వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. KP.1 మరియు KP.2 కరోనా వైరస్ వేరియంట్లు దేశంలోకి ప్రవేశించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 300కు పైగా కేసులు నమోదయ్యాయి.
Published Date - 02:20 PM, Wed - 22 May 24 -
#India
PM Modi: అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ దేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Published Date - 07:46 PM, Fri - 12 April 24 -
#India
Congress 6th List: కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఆరో జాబితా విడుదల
2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్థాన్కు నలుగురు, తమిళనాడుకు ఒకరిని ప్రకటించారు.
Published Date - 05:54 PM, Mon - 25 March 24 -
#Andhra Pradesh
BJP: ఏపీలో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిల నియామకం
BJP: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు(Assembly-Lok Sabha elections)ఒకే విడతలో జరగనున్నాయి. పోలింగ్ కు తగినంత సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ(bjp) తాజాగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జి(Election Incharge)లను ప్రకటించింది. We’re now on WhatsApp. Click to Join. ఏపీ ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh), ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ […]
Published Date - 04:37 PM, Thu - 21 March 24 -
#India
Supreme Court : గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీకి సుప్రీంకోర్టు భారీ షాక్
Supreme Court: గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ(Gautam Adani Group Company)కి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) భారీ షాకిచ్చింది. లేట్ పేమెంట్ సర్చార్జ్ (ఎల్పీఎస్) డిమాండ్తో అదానీ పవర్ దరఖాస్తును పరిశీలించడానికి న్యాయస్థానం సోమవారం నిరాకరించింది. అలాగే అదానీ కంపెనీకి రూ.50వేల జరిమానా(50 thousand fine) కూడా వేసింది. స్పష్టత కోసం దరఖాస్తు చేసినందుకు గాను ఈ జరిమానా విధించింది. We’re now on WhatsApp. Click to Join. జస్టిస్ అనిరుద్ధ […]
Published Date - 02:49 PM, Mon - 18 March 24 -
#India
Train Accident : గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్ప్రెస్.. పట్టాలు తప్పిన 4 బోగీలు
Train Accident : రాజస్థాన్లోని అజ్మీర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
Published Date - 10:40 AM, Mon - 18 March 24 -
#India
Rahul Gandhi: అధికారంలోకి వస్తే.. రైతుల కనీస మద్దతు ధరకు ప్రత్యేక చట్టాన్ని తెస్తాంః రాహుల్
Rahul Gandhi: భారత్జోడో న్యాయ్ యాత్ర(Bharatjodo Nyay Yatra)లో భాగంగా రాజస్థాన్(Rajasthan) బన్స్వారా(Banswara)లోని నిర్వహించిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ..కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగ కల్పన కోసం యువతకు అప్రెంటీస్షిప్లు కల్పిస్తామని రాహుల్ వాగ్దానం చేశారు. సంవత్సర అప్రెంటీస్షిప్ సమయంలో ఒక్కొక్కరికి రూ.లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు రాహుల్. ఉద్యోగ […]
Published Date - 04:57 PM, Thu - 7 March 24 -
#Covid
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మే నెల తర్వాత అక్కడ అత్యధిక సంఖ్యలో ఆ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్(Rajasthan),ఉత్తరప్రదేశ్(Uttar Pradesh),బీహార్ (Bihar)రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీలో కొత్తగా 459 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. We’re now […]
Published Date - 12:43 PM, Thu - 7 March 24 -
#India
Trainee SIs Arrested : 15 మంది ట్రెయినీ ఎస్సైలు అరెస్ట్
Trainee SIs Arrested : పోలీసు నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయి.
Published Date - 08:29 AM, Tue - 5 March 24 -
#India
Rajasthan: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కట్
ఇద్దరు పిల్లలే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు అనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నది కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది
Published Date - 06:36 PM, Thu - 29 February 24 -
#India
Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి.
Published Date - 07:53 AM, Wed - 21 February 24 -
#India
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా
Published Date - 05:40 PM, Tue - 20 February 24 -
#India
Sonia Gandhi: తొలిసారిగా రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ దాఖలు
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె జైపుర్లో నామినేషన్ దాఖలు చేశారు. సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఉన్నారు. సోనియా గాంధీతో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల కాంగ్రెస్(congress) విడుదల చేసింది. అందులో రాజస్థాన్ నుంచి మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిహార్, […]
Published Date - 01:28 PM, Wed - 14 February 24