Raja Singh
-
#Speed News
Raja Singh Case: రాజాసింగ్ పీడీ యాక్ట్ కేసు విచారణ నేడు!
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసు విచారణ గురువారం జరగనుంది. రాజా సింగ్ ఆగస్టు 25 నుంచి జైలులో ఉన్నాడు.
Published Date - 06:45 AM, Thu - 29 September 22 -
#Telangana
Raja Singh: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో మార్మోగిన రాజసింగ్ పేరు..!!
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ ముగింపు సభలో రాజాసింగ్ పేరు మార్మోగింది. బీజేపీ నేతలు వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రాజాసింగ్,..రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు.
Published Date - 09:07 AM, Fri - 23 September 22 -
#Speed News
Pakistan:రాజాసింగ్ పై చర్యలకు పాక్ డిమాండ్
తెలంగాణ బీజేపీ రాజాసింగ్ వ్యాఖ్యలు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాలకు సైతం పాకాయి. అయితే ఆయన వ్యాఖలను కొందరు సమర్థిస్తే, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Published Date - 03:46 PM, Thu - 25 August 22 -
#Telangana
CM KCR:హైదరాబాద్లో ఉద్రిక్తతలపై సీయం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు?
గత రెండు రోజులుగా మత ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఇవాళ ఏం చెప్పబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Published Date - 12:54 PM, Thu - 25 August 22 -
#Speed News
Owaisi: రాజాసింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి బీజేపీ ఎంపీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
Published Date - 10:59 PM, Tue - 23 August 22 -
#Speed News
BJP MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలో నిరసనలు
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్...
Published Date - 10:22 AM, Tue - 23 August 22 -
#Telangana
Politics of Religion: మునుగోడు ఎన్నికల వేళ మత ఇష్యూ
మునుగోడు ఎన్నికల వేళ మత ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. కమెడియన్ మునవర్ ఫరూఖీ కార్యక్రమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Published Date - 03:05 PM, Fri - 12 August 22 -
#Speed News
Raja Singh: జోగులాంబ ఆలయంలో దర్గానా ? తొలగించాల్సిందే .. ఏఎస్ఐకి రాజాసింగ్ లేఖ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రఖ్యాత జోగులాంబ ఆలయం ప్రాంగణంలో అక్రమంగా దర్గా నిర్మించారని ఆరోపించారు.
Published Date - 09:45 PM, Mon - 23 May 22 -
#Speed News
Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించని స్పీకర్..!
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో, సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయం ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావులు ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో తమను సభలోకి సమావేశాలకు అనుమతించాలని అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని విజ్ఞప్తి చేస్తూ.. కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని స్పీకర్కు సమర్పించారు. అయితే సస్పెండ్ అయిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలోకి అనుమతించలేదు. ఈ క్రమంలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్స్ను ఎత్తివేసేది లేదని […]
Published Date - 01:50 PM, Tue - 15 March 22 -
#Telangana
TRS vs BJP: టీఆర్ఎస్ వ్యూహం అదుర్స్.. గొంతు ఎత్తక ముందే గెంటేశారు..!
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజే అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయం దెబ్బకి ప్రతిపక్ష బీజేపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. ముగ్గురు స్పస్పెండ్ అయ్యారు. సభలో బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అయితే పార్టీ కీలక ఎమ్మెల్యేలను […]
Published Date - 04:26 PM, Mon - 7 March 22 -
#Speed News
Raja Singh: రాజాసింగ్ నోటి దూల.. నోటీసులు జారీ చేసిన ఈసీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు, ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమీషన్ కోరింది. యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయని వారిని గుర్తిస్తామని, జేసీపీ, బుల్డోజర్లతో వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తామని, యూపీలో ఉండాలంటే యోగి ఆదిత్యనాధ్కు ఓటు వేయాలని, లేకుంటే యూపీ నుంచి వెళ్ళిపోవాలని, యూపీ ఓటర్లకు రాజసింగ్ వార్నింగ్ ఇస్తూ విడుదల చేసిన […]
Published Date - 10:21 AM, Thu - 17 February 22 -
#Speed News
UP Elections: రాజాసింగ్ ఓ కమెడియన్.. కేటీఆర్ షాకింగ్ సెటైర్..!
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సెగ తెలంగాణలో కూడా రాజుకుంది. ఈ క్రమంలో తెలంగాణ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. యూపీ ఎన్నికల నేపధ్యంలో అక్కడి ఓటర్లను ఉద్దేశిస్తూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటువేయని వారిని గుర్తించి, వాది ఇళ్ళను జేసీబీ, బుల్డోజర్లతో కూల్చేస్తామని రాజాసింగ్, యూపీ ఓటర్లకు డైరెక్ట్గా వార్నించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ టీఆర్ఎస్ మంత్రి […]
Published Date - 01:13 PM, Wed - 16 February 22 -
#Speed News
Guntur: దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరును తొలగించాలి- బీజేపీ
గుంటూరులోని జిన్నా టవర్ పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీరాజు డిమాండ్ చేశారు. దేశ విభజనకు కారకుడైన మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం బాధాకరం అని అన్నారు. వెంటనే జిన్నా టవర్ కు స్వతంత్ర సమరయోధుల పేరును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు సోమువీరాజు వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. టవర్ కు మాజీ రాష్ట్రపతి అభ్ధుల కలాం పేరు […]
Published Date - 01:51 PM, Sat - 1 January 22