Polling
-
#Telangana
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి.
Date : 27-02-2025 - 11:00 IST -
#India
Amit Shah : నేడు జార్ఖండ్కు అమిత్షా, రాజ్నాథ్ సింగ్
Amit Shah : కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్నాథ్ సింగ్ శనివారం జార్ఖండ్ రాష్ట్రంలో పలు ర్యాలీలలో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించబడే ఈ ర్యాలీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మద్దతు కోరనున్నారు.
Date : 09-11-2024 - 10:15 IST -
#Andhra Pradesh
AP : ఏపిలో 81 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
Ap Lok Sabha Elections: ఏపిలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు నిన్న పోలింగ్ ముగిసింది. అయితే గతంలో చూడని విధంగా ఏపిలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దీంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్ నమోదైంది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా(Chief Election Officer of AP is Mukesh Kumar Meena) స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలోని కొన్ని […]
Date : 14-05-2024 - 5:03 IST -
#Andhra Pradesh
AP Poll : వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు
క్యూలైన్ లో రావాలంటూ అభ్యంతరం చెప్పిన ఓటర్పై ఎమ్మెల్యే దాడికి తెగపడ్డాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అహంకారంతో అతడి దగ్గరకు వెళ్లి చెంపదెబ్బ కొట్టారు
Date : 13-05-2024 - 1:32 IST -
#India
Rahul Gandhi : కేంద్రంలో జూన్4న ఇండియా కూటమి ప్రభుత్వం: రాహుల్ ధీమా
General Elections: సార్వత్రిక ఎన్నికల నాల్గొదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ దశంలో తెలంగాణ(Telangana), ఏపి(AP) సహ 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలిని, ఎన్నికల్లో భారత్ కూటమి గెలస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. నాలుగో దశకు ఓటింగ్ జరుగుతోందని, జూన్ 4న కేంద్రంలో ఇండియా […]
Date : 13-05-2024 - 11:45 IST -
#Telangana
LS Polls : తెలంగాణలో విఎఫ్సి ద్వారా ఓటు వేసిన 1.76 లక్షల మంది ఉద్యోగులు
తెలంగాణలో ఎన్నికల విధుల్లో ఉన్న దాదాపు 1.76 లక్షల మంది ఉద్యోగులు లోక్సభ ఎన్నికల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో (విఎఫ్సి) ఓటు వేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Date : 10-05-2024 - 2:42 IST -
#India
Elections Phase 1: సర్వం సిద్ధం.. నేడు మొదట దశ పోలింగ్, ఎండ దెబ్బ తగలకుండా ఈసీ సూచనలు..!
దేశంలో ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తీవ్ర రాజకీయ కార్యకలాపాలు జరుగుతుండగా, మరోవైపు వేడి వేడిగా ఉంది.
Date : 19-04-2024 - 6:15 IST -
#Telangana
Telangana Election : ఇక అందరి చూపు మూడో తేదీ పైనే
తెలంగాణ (Telangana)లో ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీల హోరా హోరీ పోరాటం అలా ఉంచి, ఈసారి డబ్బు, మద్యం పంపకాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
Date : 30-11-2023 - 11:17 IST -
#Speed News
Telangana Polling Day 2023 : తెలంగాణ పోలింగ్ డే 2023
రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఈవీఎం మెషీన్లను పోలింగ్లో వినియోగించనున్నారు. అదనంగా మరో 14 వేల ఈవీఎంలను రిజర్వ్లో ఉంచారు.
Date : 30-11-2023 - 8:00 IST -
#Telangana
Telangana Assembly Elections: నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు ఛాన్స్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections)కు గురువారం (నవంబర్ 30) పోలింగ్ జరుగుతోంది.
Date : 30-11-2023 - 6:38 IST -
#Telangana
Hyderabad Police: పోలింగ్ కేంద్రాలపై పోలీస్ నిఘా, దొంగవేటు వేస్తే కఠిన చర్యలు!
గతంలో దాదాపు 600 పోలింగ్ కేంద్రాల్లో బోగస్ ఓటింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
Date : 22-11-2023 - 1:29 IST -
#Speed News
TS Polls: ఈసీ కీలక నిర్ణయం, జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు
Date : 19-10-2023 - 2:02 IST -
#Andhra Pradesh
Elections in AP: ఎన్నికలకు జనసేన దూరం, బోగస్ పై టీడీపీ యుద్ధం, పోలింగ్ డే
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పవన్ కాడికిందేశాడు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్...
Date : 13-03-2023 - 9:10 IST -
#India
Modi: గుజరాత్ పోలింగ్ లో క్యూ లైన్ లో నిల్చుని ఓటేసిన ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ ఈ ఉదయం గాంధీనగర్ రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్కు వచ్చిన మోదీ కాన్వాయ్ను కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా, దారి పొడవునా వారికి అభివాదం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు […]
Date : 05-12-2022 - 12:10 IST -
#India
Himachal Pradesh : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ లో 100శాతం పోలింగ్..!!
హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 68స్థానాలకు గానూ పోలింగ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లాహౌల్ స్పితి జిల్లాలో వందశాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ నివాసం ఉంటున్న 52మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చరిత్ర క్రియేట్ చేసింది. ఎన్నికల సంఘం 15,256 అడుగుల ఎత్తుల అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్, కాజా గ్రామ ప్రజలు ఈ బూత్ లో ఓటు వేశారు. అయితే […]
Date : 12-11-2022 - 7:07 IST