Polling
-
#Telangana
Telangana Election : ఇక అందరి చూపు మూడో తేదీ పైనే
తెలంగాణ (Telangana)లో ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీల హోరా హోరీ పోరాటం అలా ఉంచి, ఈసారి డబ్బు, మద్యం పంపకాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
Published Date - 11:17 AM, Thu - 30 November 23 -
##Speed News
Telangana Polling Day 2023 : తెలంగాణ పోలింగ్ డే 2023
రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఈవీఎం మెషీన్లను పోలింగ్లో వినియోగించనున్నారు. అదనంగా మరో 14 వేల ఈవీఎంలను రిజర్వ్లో ఉంచారు.
Published Date - 08:00 AM, Thu - 30 November 23 -
#Telangana
Telangana Assembly Elections: నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు ఛాన్స్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections)కు గురువారం (నవంబర్ 30) పోలింగ్ జరుగుతోంది.
Published Date - 06:38 AM, Thu - 30 November 23 -
#Telangana
Hyderabad Police: పోలింగ్ కేంద్రాలపై పోలీస్ నిఘా, దొంగవేటు వేస్తే కఠిన చర్యలు!
గతంలో దాదాపు 600 పోలింగ్ కేంద్రాల్లో బోగస్ ఓటింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
Published Date - 01:29 PM, Wed - 22 November 23 -
##Speed News
TS Polls: ఈసీ కీలక నిర్ణయం, జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు
Published Date - 02:02 PM, Thu - 19 October 23 -
#Andhra Pradesh
Elections in AP: ఎన్నికలకు జనసేన దూరం, బోగస్ పై టీడీపీ యుద్ధం, పోలింగ్ డే
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పవన్ కాడికిందేశాడు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్...
Published Date - 09:10 AM, Mon - 13 March 23 -
#India
Modi: గుజరాత్ పోలింగ్ లో క్యూ లైన్ లో నిల్చుని ఓటేసిన ప్రధాని మోదీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ ఈ ఉదయం గాంధీనగర్ రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్కు వచ్చిన మోదీ కాన్వాయ్ను కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా, దారి పొడవునా వారికి అభివాదం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు […]
Published Date - 12:10 PM, Mon - 5 December 22 -
#India
Himachal Pradesh : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ లో 100శాతం పోలింగ్..!!
హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 68స్థానాలకు గానూ పోలింగ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లాహౌల్ స్పితి జిల్లాలో వందశాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ నివాసం ఉంటున్న 52మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చరిత్ర క్రియేట్ చేసింది. ఎన్నికల సంఘం 15,256 అడుగుల ఎత్తుల అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్, కాజా గ్రామ ప్రజలు ఈ బూత్ లో ఓటు వేశారు. అయితే […]
Published Date - 07:07 PM, Sat - 12 November 22 -
#India
Polling: నేడు హిమాచల్ ప్రదేశ్ పోలింగ్. ఏర్పాట్లన్నీ పూర్తి, బరిలో 400మంది అభ్యర్థులు..!!
ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. 68 నియోజవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు. 400మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 55.92 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఓటు రూపంలో తేల్చనున్నారు. కాగా గురువారంతో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కు 48గంటల ముందు నుంచే ప్రచారంపై నిషేధం అమల్లోకి వచ్చింది. […]
Published Date - 06:01 AM, Sat - 12 November 22 -
#Telangana
Munugode Poll: మునుగోడు పోలింగ్ కు సర్వంసిద్ధం!
మునుగోడు ఉప ఎన్నిక తుది ఘట్టానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ కు సమయం ఆసన్నమైంది.
Published Date - 05:55 PM, Wed - 2 November 22 -
##Speed News
UP Polls: యూపీలో ప్రారంభమైన 6వ దశ పోలింగ్.. యోగి సహా పోటీలో ఉన్న 675 మంది నేతలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. ఈ దశలో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్కు చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య తో పాటు ఇతర నేతల రాజకీయ భవితవ్యాన్ని ఈ పోలింగ్ నిర్ణయించనుంది.
Published Date - 09:38 AM, Thu - 3 March 22