HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Polavaram-project News

Polavaram Project

  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యం

    CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి అనివార్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

    Date : 09-08-2025 - 4:12 IST
  • Srisailam Dam

    #Andhra Pradesh

    Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. పోలవరం వద్ద కూడా

    Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది.

    Date : 29-07-2025 - 9:59 IST
  • AP proposals to the Center on 'Polavaram-Banakacherla'

    #Speed News

    Banakacherla : బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దు.. కేంద్రానికి తెలంగాణ లేఖ

    ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమతుల జారీ ప్రక్రియను ప్రారంభించరాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను అధికారికంగా కోరింది.

    Date : 25-07-2025 - 11:04 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. పూర్తి షెడ్యూల్ ఇలా..!

    CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు జరగనున్నాయి.

    Date : 14-07-2025 - 12:27 IST
  • Cm Chandrababu Naidu

    #Andhra Pradesh

    CM Chandrababu : రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.. ఆర్థిక ఉగ్రవాదులు వస్తున్నారు.

    CM Chandrababu : టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారించడంతో రాజకీయంగానూ దుష్ప్రచారానికి గురయ్యామని గుర్తు చేశారు.

    Date : 29-06-2025 - 2:05 IST
  • MLC Kavitha Fire

    #Telangana

    Kavitha : ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి: ఎమ్మెల్సీ కవిత

    రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మనలను మోసం చేసింది.

    Date : 20-06-2025 - 3:25 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    Chandrababu : నీటి వనరుల వినియోగంపై వివాదాలు అవసరమా? : సీఎం చంద్రబాబు

    కానీ పోలవరం ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులే. మనం మనం కలహపడితే చివరికి నష్టపోవేది ప్రజలే. తెలంగాణపై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదు. ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి అని తెలిపారు.

    Date : 19-06-2025 - 6:18 IST
  • Andhra Pradesh

    #Andhra Pradesh

    AP News : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి.. ‘పేదల సేవలో’ నుంచి ‘తల్లికి వందనం’ వరకు..!

    AP News : రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

    Date : 12-06-2025 - 11:36 IST
  • Polavaram work as per schedule: Minister Nimmala Ramanaidu

    #Andhra Pradesh

    Polavaram Project : షెడ్యూల్‌ ప్రకారం పోలవరం పనులు: మంత్రి నిమ్మల రామానాయుడు

    పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 2027 సంవత్సరం చివరి నాటికి పోలవరం పూర్తి చేసే విధంగా ప్రణాళిక రచించాం.

    Date : 10-06-2025 - 1:51 IST
  • Polavaram project..Telangana objects to AP's proposals

    #Telangana

    Polavaram Project : పోలవరం ప్రాజెక్టు..ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరం

    ఏప్రిల్‌ 8న జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) సమావేశంలో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎత్తిపోతల పనులు నిలిపేశామని చెప్పినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలోనే డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోందని వెల్లడించారు.

    Date : 24-05-2025 - 5:51 IST
  • Polavaram Reviewed By Narendra Modi

    #Andhra Pradesh

    Polavaram Project : పోలవరం కోసం రంగంలోకి మోదీ… 4 రాష్ట్రాల సీఎంలతో చర్చలు!

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 28వ తేదీన తొలిసారిగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ సాయి, ఒడిశా సీఎం మోహన్‌ మాజీ వర్చువల్‌గా హాజరుకానున్నారు.

    Date : 17-05-2025 - 2:09 IST
  • Maharashtra officials visit Polavaram project

    #Andhra Pradesh

    Polavaram : పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మహారాష్ట్ర అధికారులు

    డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను స్థానిక జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పంప్ హౌస్, ఫోర్ బేలను పరిశీలించారు.

    Date : 19-04-2025 - 9:39 IST
  • Government photo exhibition on Amaravati construction and Polavaram project

    #Andhra Pradesh

    CM Chandrababu : అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫొటో ఎగ్జిబిషన్‌

    ఈ మేరకు ఫొటో ఎగ్జిబిషన్‌లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు.

    Date : 16-04-2025 - 1:25 IST
  • Polavaram Update

    #Andhra Pradesh

    Polavaram Project : ఈ ఏడాది చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి – చంద్రబాబు

    Polavaram Project : ముఖ్యంగా కాఫర్ డ్యాం(Coffer Dam)లు సకాలంలో నిర్మించకపోవడంతో రూ. 440 కోట్ల విలువైన డయాఫ్రమ్ వాల్ (Diaphragm wall) కొట్టుకుపోయిందని తెలిపారు.

    Date : 27-03-2025 - 5:18 IST
  • We will complete the project by December 2027: CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : 2027 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు

    ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్‌ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు.

    Date : 27-03-2025 - 3:34 IST
  • 1 2 →

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

  • జనవరి నెలలో శుభ ఘడియలు ఇవే!

  • వెంకటేష్ అయ్యర్‌కు భారీ షాక్.. రూ. 16.75 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆల్‌రౌండర్!

  • చలికాలంలో కారు హీటర్, ఏసీ.. సరైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd