Pm Modi
-
#Speed News
Tariff: 25 శాతం టారిఫ్.. భారత ప్రభుత్వం తొలి స్పందన ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్లో భారత్పై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు.
Published Date - 10:08 PM, Wed - 30 July 25 -
#India
Trump Tariffs India : ట్రంప్ అన్నంత పని చేసాడుగా..ఇండియాపై టారిఫ్ల మోత
Trump Tariffs India : భారత్ మిత్రదేశం అయినప్పటికీ అక్కడ సుంకాలు ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఉన్నాయని విమర్శించారు. దీంతో అమెరికా నుంచి భారత్కు వస్తువుల ఎగుమతులు తగ్గిపోయాయని చెప్పారు
Published Date - 07:08 PM, Wed - 30 July 25 -
#India
Internal Security System: దేశ రాజధాని అంతర్గత భద్రతా వ్యవస్థ బలోపేతం దిశగా చర్యలు!
ఫింగర్ ప్రింట్ బ్యూరో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కె9 స్క్వాడ్ (డాగ్ స్క్వాడ్), ఫోరెన్సిక్ యూనిట్లకు సంబంధించి ఆధునిక సాంకేతికత, ప్రత్యేక నైపుణ్యం ఆధారంగా శాంతి, భద్రత మరియు చట్ట నిర్వహణను బలోపేతం చేస్తాయని తెలిపారు.
Published Date - 07:07 PM, Wed - 30 July 25 -
#Business
Cryptocurrency: దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. ఇది భద్రత కోసం క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది. ఇది వికేంద్రీకృత వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.
Published Date - 07:04 PM, Mon - 28 July 25 -
#India
Chidambaram : పార్లమెంటును షేక్ చేస్తున్న ‘ఆపరేషన్ సిందూర్’..చిదంబరంపై బీజేపీ ఫైర్
. దేశీయ ఉగ్రవాదుల ప్రమేయంపై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేంద్రానికి చురకలు పెడుతున్నాయి. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ..పహల్గాం దాడి తర్వాత ఎన్ఐఏ తీసుకున్న చర్యలు ఇప్పటికీ తెలియవు. దాడికి పాల్పడినవారిని ప్రభుత్వం గుర్తించిందా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నదానిపై కేంద్రం మౌనం పాటిస్తోంది.
Published Date - 11:24 AM, Mon - 28 July 25 -
#India
PM Modi: రాజేంద్ర చోళ ప్రథమ గౌరవార్థం స్మారక నాణెం విడుదల చేసిన ప్రధాని.. ఎవరీ చక్రవర్తి?!
ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం చోళ సామ్రాజ్యంపై రెండు భాగాలలో సినిమాలు తీశారు. పొన్నియిన్ సెల్వన్ పేరుతో పార్ట్ 1, పార్ట్ 2గా విడుదలైన ఈ సినిమాలు చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి.
Published Date - 08:29 PM, Sun - 27 July 25 -
#Andhra Pradesh
AP BJP Chief Madhav: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంచలన వ్యాఖ్యలు!
బీజేపీ జాతీయ పార్టీ అజెండాతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక అజెండాతో ముందుకు వెళ్తామని మాధవ్ తెలిపారు. ప్రస్తుతం కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, ప్రభుత్వాన్ని టీడీపీ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 03:57 PM, Sun - 27 July 25 -
#India
Global Leader Survey : ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోడీ
ఈ సర్వే జూలై 4 నుంచి 10 మధ్యలో నిర్వహించబడింది. ఈ విషయాన్ని బీజేపీ ఐటీ సెల్ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో (హైదరాబాద్లో ట్విట్టర్గా ప్రసిద్ధం) వెల్లడించారు. ప్రధాని మోడీకి భారతీయులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు విశ్వాసం కలిగించుకుంటున్నారు.
Published Date - 11:27 AM, Sat - 26 July 25 -
#World
PM Modi : మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోడీ ..ద్వైపాక్షిక సంబంధాలకు నూతన గమ్యం
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు స్వయంగా వచ్చి మోడీకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు విదేశాంగ, రక్షణ, ఆర్థిక మరియు హోంశాఖ మంత్రులు కూడా ఉన్నారు. ఇది ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ మొదటిసారిగా మాల్దీవులకు వెళ్లిన పర్యటన కావడం విశేషం.
Published Date - 12:13 PM, Fri - 25 July 25 -
#India
Rahul Gandhi : ట్రంప్ కాల్పుల విరమణ చేయించారని కేంద్రం చెబుతుందా..?
Rahul Gandhi : భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే కారణమని పలుమార్లు ప్రకటించడం దేశీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది.
Published Date - 05:16 PM, Wed - 23 July 25 -
#India
Tourist Visas: ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు వీసాలు జారీ చేయనున్న భారత్!
గత కొన్ని సంవత్సరాలలో చైనా భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలకు వీసాలు ఇవ్వడం ప్రారంభించింది. కానీ సాధారణ ప్రయాణంపై నిషేధాలు కొనసాగాయి.
Published Date - 04:45 PM, Wed - 23 July 25 -
#India
Rajya Sabha: జాతీయ సైబర్ భద్రత బలోపేతంపై రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన!
నేటి డిజిటల్ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, వ్యక్తిగత జీవితాలు డిజిటల్ వేదికలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల నుండి ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమాచారం వరకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి.
Published Date - 06:52 PM, Mon - 21 July 25 -
#India
PM Modi: నాలుగు రోజులపాటు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పటినుంచి అంటే?
రెండు పక్షాల కోటా కింద బ్రిటన్ ఆటోమొబైల్స్పై టారిఫ్ 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించబడుతుంది. ఇది టాటా-జెఎల్ఆర్ వంటి కంపెనీలకు గణనీయమైన లాభాన్ని చేకూర్చుతుంది.
Published Date - 02:50 PM, Mon - 21 July 25 -
#India
PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ
PM Modi : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి స్పందనగా చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) విజయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు
Published Date - 01:16 PM, Mon - 21 July 25 -
#India
Parliament : వర్షాకాల సమావేశాలు ప్రారంభం..ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రను ప్రస్తావిస్తూ, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచిందన్నారు. ఇది ఎంతోమందికి ప్రేరణగా మారుతుందని తెలిపారు. అంతరిక్ష యాత్ర ద్వారా యువతకు నూతన శక్తి, కొత్త ఆశలేర్పడతాయన్నారు.
Published Date - 11:53 AM, Mon - 21 July 25