Pm Modi
-
#World
PM Modi At G20 Summit: జీ20 సదస్సులో తన మార్క్ చూపించిన ప్రధాని మోదీ
PM Modi At G20 Summit: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన చారిత్రక జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్త అభివృద్ధి మరియు సహకారం కోసం ఆరు వినూత్న కార్యక్రమాలను ప్రతిపాదించారు
Date : 23-11-2025 - 11:38 IST -
#India
Nitish Kumar: 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం!
నవంబర్ 20న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏకు చెందిన ఇతర ప్రముఖ నాయకులు పాల్గొంటారు.
Date : 19-11-2025 - 7:45 IST -
#India
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Date : 19-11-2025 - 5:19 IST -
#Cinema
Aishwaryarai: ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. వీడియో ఇదే!
సత్యసాయి బాబా తరచుగా బోధించే ఐదు ముఖ్య లక్షణాలు (5-Ds) గురించి ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో వివరించారు. అర్థవంతమైన, ప్రయోజనకరమైన, ఆధ్యాత్మికంగా స్థిరపడిన జీవితాన్ని గడపడానికి ఈ ఐదు లక్షణాలు అత్యంత అవసరమని గురువు చెప్పేవారని ఆమె గుర్తుచేశారు.
Date : 19-11-2025 - 4:17 IST -
#Andhra Pradesh
Chandrababu: రాజ్యాంగం వల్లే సామాన్యుడు అత్యున్నత పదవికి: సీఎం చంద్రబాబు
సమాచార రంగంలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మీడియా రంగంలో ఇటీవలే చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
Date : 16-11-2025 - 1:20 IST -
#Business
PM Kisan: శుభవార్త.. ఆరోజు ఖాతాల్లోకి రూ. 2 వేలు!?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని ఫిబ్రవరి 24, 2019 న ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.
Date : 15-11-2025 - 4:25 IST -
#India
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన ఇదే!
బీహార్లో 243 మంది సభ్యులు గల అసెంబ్లీకి మెజారిటీ సంఖ్య 122. ఎన్డీఏ కూటమి ఈ సంఖ్య కంటే చాలా ఎక్కువ సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకుంది.
Date : 14-11-2025 - 7:50 IST -
#India
Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్.. వెలుగులోకి మరో సంచలన విషయం!
దాడికి పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ అనుమానిస్తున్నాయి. ఉమర్ పేలుడు జరగడానికి కేవలం 11 రోజుల ముందు ఈ దాడికి ఉపయోగించిన తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారును కొనుగోలు చేశాడు.
Date : 13-11-2025 - 9:45 IST -
#India
Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 1 నుంచి హీట్ పెంచబోతున్నాయా?
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా సమాచారం ఇస్తూ ఈ 19 రోజుల శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రజల అంచనాలను అందుకుంటాయని అన్నారు.
Date : 08-11-2025 - 9:42 IST -
#Business
Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్రభుత్వం కంటే ముందు కూడా నోట్ల రద్దు!
946 జనవరి 4న (స్వాతంత్య్రానికి ముందు) బ్రిటీష్ ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించింది. రూ. 500, రూ. 1000, రూ. 10,000 నోట్లను అక్రమంగా ప్రకటించారు. పెద్ద మొత్తంలో అక్రమ ధనాన్ని నిల్వ చేసేవారిని అడ్డుకోవడం ఈ నోట్ల రద్దు ముఖ్య ఉద్దేశం అని అప్పటి అధికారులు ప్రకటించారు.
Date : 08-11-2025 - 6:46 IST -
#Sports
Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వశ్చన్ ఏంటంటే?
హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి మహిళల వన్డే ప్రపంచ కప్ను గెలుచుకోవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ కూడా జట్టు ఈ ఆలోచనను, ఉత్సాహాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.
Date : 06-11-2025 - 4:37 IST -
#India
PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మహిళల జట్టు!
భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అల్పాహారం (బ్రేక్ఫాస్ట్) చేయనున్నట్లు సమాచారం. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు.
Date : 04-11-2025 - 10:28 IST -
#India
Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!
ఈ సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక ఉత్సవం, పోలీసు, పారామిలిటరీ బలగాలచే జాతీయ ఐక్యతా దినోత్సవ కవాతు (నేషనల్ యూనిటీ డే పరేడ్) నిర్వహించబడింది.
Date : 31-10-2025 - 10:20 IST -
#India
Ranjana Prakash Desai: 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యంలో కమిషన్!
జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సిఫార్సులు చేసే ముందు దేశ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వివేకం, అభివృద్ధి కోసం వనరుల లభ్యత వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది.
Date : 29-10-2025 - 8:29 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు.
Date : 27-10-2025 - 8:47 IST