Pm Modi
-
#India
PM Modi : గగన్యాన్కు శుభాంశు శుక్లా అనుభవాలు చాలా అవసరం: ప్రధాని మోడీ
2040 నాటికి భారత్ తన అంతరిక్ష మిషన్లను విస్తృతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మరో 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. గగన్యాన్ మిషన్కు శుభాంశు శుక్లా చేసిన అంతరిక్ష ప్రయాణం ఒక కీలకమైన మొదటి అడుగుగా నిలుస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
Published Date - 11:49 AM, Tue - 19 August 25 -
#Andhra Pradesh
Minister Lokesh: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ అభినందనలు
ఈ భేటీలో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే అది దేశ రాజకీయాలకు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప గౌరవం అని నేతలు అభిప్రాయపడ్డారు.
Published Date - 10:12 PM, Mon - 18 August 25 -
#Speed News
CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి.. ఆయన నేపథ్యం ఇదే!
సీపీ రాధాకృష్ణన్ గవర్నర్గా అనేక రాష్ట్రాలకు సేవలందించారు. ఆయన ఝార్ఖండ్ పదవ గవర్నర్గా ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు పనిచేశారు.
Published Date - 08:23 PM, Sun - 17 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను వారి దృష్టికి తీసుకురానున్నారు.
Published Date - 03:29 PM, Sun - 17 August 25 -
#South
US Tariffs: భారతదేశంలో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే రాష్ట్రం ఇదే!
తమిళనాడు నుంచి అమెరికా మార్కెట్కు అత్యధిక ఎగుమతులు జరుగుతాయి కాబట్టి ఈ టారిఫ్లు రాష్ట్రంపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
Published Date - 07:44 PM, Sat - 16 August 25 -
#India
Vice President Candidate : ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ఎన్డీఏ సిద్ధం..ఆదివారం ఖరారు చేయనున్న మోడీ, అమిత్ షా.. !
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 17) న నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశముంది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అవసరమైన చర్చలు పూర్తిచేశారని తెలుస్తోంది.
Published Date - 03:32 PM, Sat - 16 August 25 -
#India
Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!
ఇటీవల యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన శుభాన్షు, అక్కడ 18 రోజుల పాటు గడిపారు. ఈ ప్రయాణంలో ఆయన 60 కంటే అధిక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొని విశేష కృషి చేశారు. ఈ మిషన్లో చీఫ్ పైలట్గా వ్యవహరించిన శుభాన్షు, జులై 15న భూమికి క్షేమంగా తిరిగివచ్చారు.
Published Date - 12:14 PM, Sat - 16 August 25 -
#India
Atal Bihari Vajpayee Death Anniversary : వాజ్పేయీ వర్ధంతి .. ప్రధాని, రాష్ట్రపతి ఘన నివాళి
అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనను స్మరించుకుంటున్నాను. భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకితభావం మరియు సేవా స్ఫూర్తి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని పేర్కొన్నారు.
Published Date - 09:56 AM, Sat - 16 August 25 -
#Speed News
Nagaland Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత!
గణేశన్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ, గణేశన్ను ఒక నిష్ఠాపరమైన జాతీయవాదిగా, బీజేపీ పార్టీకి ఒక స్తంభంగా అభివర్ణించారు.
Published Date - 09:03 PM, Fri - 15 August 25 -
#Business
GST Reform: సూపర్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
అదే విధంగా ఫెడరేషన్ ఆఫ్ సదర్ బజార్ ట్రేడ్స్ అసోసియేషన్ (FESTA) చైర్మన్ పరమ్జీత్ సింగ్ పమ్మా, అధ్యక్షుడు రాకేష్ యాదవ్ కూడా ఈ ప్రకటనను హర్షించారు.
Published Date - 08:29 PM, Fri - 15 August 25 -
#India
PM Modi : సామాన్యులకు దీపావళి కానుక.. తగ్గనున్న జీఎస్టీ రేట్లు: ప్రధాని మోడీ
ముఖ్యంగా సామాన్య ప్రజలకు రిలీఫ్ ఇవ్వడమే లక్ష్యంగా, నిత్యవసర వస్తువులపై వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ)లో భారీ కోతను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ దీపావళి మీకో ప్రత్యేకమైనది కానుంది. మీరు ఒక్కటి కాదు, రెండు దీపావళులు జరుపుకుంటారు. ఎందుకంటే సామాన్యులపై ఉన్న పన్ను భారం తగ్గించేందుకు మేం గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా సాధారణ గృహాల్లో వాడే వస్తువులపై జీఎస్టీ తగ్గించబోతున్నాం అని పేర్కొన్నారు.
Published Date - 11:48 AM, Fri - 15 August 25 -
#India
PM Modi : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారీ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ పథకం దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాకుండా, తొలి ఉద్యోగంలో అడుగుపెట్టే యువతకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందించనుంది. ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం ఏకంగా రూ.15,000 ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
Published Date - 10:21 AM, Fri - 15 August 25 -
#India
79th Independence Day : ఎర్రకోట పైనుంచి పాకిస్థాన్ కు ప్రధాని మోదీ హెచ్చరిక
79th Independence Day : ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజు అని, ఇది దేశం సమైక్య భావనతో ఉప్పొంగే సమయమని అన్నారు
Published Date - 08:50 AM, Fri - 15 August 25 -
#Speed News
PAK PM Shahbaz Sharif: భారత్పై పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ దీనిని "చారిత్రాత్మక విజయం"గా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీశాయి.
Published Date - 05:25 PM, Thu - 14 August 25 -
#India
Independence Day 2025: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన ఎర్రకోట!
ఎర్రకోట వద్దే కాకుండా నగరంలోని కీలక ప్రదేశాలైన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో కూడా భద్రతను గణనీయంగా పెంచారు.
Published Date - 04:29 PM, Thu - 14 August 25