Pm Modi
-
#Business
PM Modi: ఈ ఏడాది మార్కెట్లోకి భారత్లో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్: మోదీ
'ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్'లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో సెమీకండక్టర్ల తయారీలో భారత్కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
Date : 24-08-2025 - 7:40 IST -
#Business
GST 2.0: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
2019 నుండి డెవలపర్లు నిర్మాణ సామాగ్రిపై ITC క్లెయిమ్ చేయడానికి అనుమతి లేదు. అంటే నిర్మాణ సామాగ్రిపై GST (18-28 శాతం) నేరుగా ఫ్లాట్ ధరలో కలుపబడుతుంది. ఉదాహరణకు 1,000 చదరపు అడుగుల ఫ్లాట్ ధర రూ. 25 లక్షలు అయితే, ITC లేకపోవడం వల్ల రూ. 5 లక్షల అదనపు పన్ను పడవచ్చు.
Date : 23-08-2025 - 3:21 IST -
#India
North Eastern States: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి ఇప్పటిదాకా రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను వెచ్చించిందని ఆయన వివరించారు.
Date : 22-08-2025 - 10:40 IST -
#India
New Bill : అవినీతిపరులకు చెక్..ప్రధాని మోడీ మద్దతుతో కొత్త బిల్లు..విపక్షాల నిరసనపై ఘాటు స్పందన
ఈ బిల్లుపై కాంగ్రెస్, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని మోడీ ఆరోపించారు. వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ పార్టీల నేతలు ఎవరో జైల్లో ఉన్నారు లేదా బెయిల్పై బయట ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు.
Date : 22-08-2025 - 3:58 IST -
#India
Trump: ట్రంప్ కావాలనే భారత్ను టార్గెట్ చేశారా? నిపుణుల అభిప్రాయం ఇదే!
భారతదేశం ట్రంప్ 2.0 కొత్త వ్యూహానికి బాధిత దేశమైంది. ఇందులో మిత్రులను అవమానించడం, ప్రత్యర్థులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం వంటివి ఉన్నాయి.
Date : 19-08-2025 - 5:21 IST -
#India
PM Modi : గగన్యాన్కు శుభాంశు శుక్లా అనుభవాలు చాలా అవసరం: ప్రధాని మోడీ
2040 నాటికి భారత్ తన అంతరిక్ష మిషన్లను విస్తృతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మరో 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. గగన్యాన్ మిషన్కు శుభాంశు శుక్లా చేసిన అంతరిక్ష ప్రయాణం ఒక కీలకమైన మొదటి అడుగుగా నిలుస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
Date : 19-08-2025 - 11:49 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ అభినందనలు
ఈ భేటీలో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే అది దేశ రాజకీయాలకు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప గౌరవం అని నేతలు అభిప్రాయపడ్డారు.
Date : 18-08-2025 - 10:12 IST -
#Speed News
CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి.. ఆయన నేపథ్యం ఇదే!
సీపీ రాధాకృష్ణన్ గవర్నర్గా అనేక రాష్ట్రాలకు సేవలందించారు. ఆయన ఝార్ఖండ్ పదవ గవర్నర్గా ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు పనిచేశారు.
Date : 17-08-2025 - 8:23 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను వారి దృష్టికి తీసుకురానున్నారు.
Date : 17-08-2025 - 3:29 IST -
#South
US Tariffs: భారతదేశంలో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే రాష్ట్రం ఇదే!
తమిళనాడు నుంచి అమెరికా మార్కెట్కు అత్యధిక ఎగుమతులు జరుగుతాయి కాబట్టి ఈ టారిఫ్లు రాష్ట్రంపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 7:44 IST -
#India
Vice President Candidate : ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ఎన్డీఏ సిద్ధం..ఆదివారం ఖరారు చేయనున్న మోడీ, అమిత్ షా.. !
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 17) న నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశముంది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అవసరమైన చర్చలు పూర్తిచేశారని తెలుస్తోంది.
Date : 16-08-2025 - 3:32 IST -
#India
Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!
ఇటీవల యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన శుభాన్షు, అక్కడ 18 రోజుల పాటు గడిపారు. ఈ ప్రయాణంలో ఆయన 60 కంటే అధిక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొని విశేష కృషి చేశారు. ఈ మిషన్లో చీఫ్ పైలట్గా వ్యవహరించిన శుభాన్షు, జులై 15న భూమికి క్షేమంగా తిరిగివచ్చారు.
Date : 16-08-2025 - 12:14 IST -
#India
Atal Bihari Vajpayee Death Anniversary : వాజ్పేయీ వర్ధంతి .. ప్రధాని, రాష్ట్రపతి ఘన నివాళి
అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనను స్మరించుకుంటున్నాను. భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకితభావం మరియు సేవా స్ఫూర్తి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 9:56 IST -
#Speed News
Nagaland Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత!
గణేశన్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ, గణేశన్ను ఒక నిష్ఠాపరమైన జాతీయవాదిగా, బీజేపీ పార్టీకి ఒక స్తంభంగా అభివర్ణించారు.
Date : 15-08-2025 - 9:03 IST -
#Business
GST Reform: సూపర్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
అదే విధంగా ఫెడరేషన్ ఆఫ్ సదర్ బజార్ ట్రేడ్స్ అసోసియేషన్ (FESTA) చైర్మన్ పరమ్జీత్ సింగ్ పమ్మా, అధ్యక్షుడు రాకేష్ యాదవ్ కూడా ఈ ప్రకటనను హర్షించారు.
Date : 15-08-2025 - 8:29 IST