Pm Modi
-
#India
Big Shock For BJP: ఈ రాష్ట్రాల్లో బీజేపీకి భారీ షాక్.. సగానికి సగం పడిపోయిన సీట్లు..!
Big Shock For BJP: లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎవరికైనా పెద్ద షాక్ ఇచ్చాయంటే అది బీజేపీకే. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (Big Shock For BJP) బంపర్ సీట్లు సాధిస్తుందని ఆశించడమే ఇందుకు కారణం. అయితే జూన్ 4న ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సగం లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల నుండి […]
Published Date - 10:46 AM, Wed - 5 June 24 -
#Andhra Pradesh
TDP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..?
Election Results 2024: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టే దిశగా కొనసాగుతుంది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 160 కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం […]
Published Date - 01:45 PM, Tue - 4 June 24 -
#India
PM Modi : మోడీజీ ఇది ట్రైలర్.. జైరాం రమేష్ విమర్శలు
ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటల పాటు వారణాసి లోక్సభ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకంజలో ఉండిపోయారు.
Published Date - 11:51 AM, Tue - 4 June 24 -
#Speed News
Sumalatha: మూడోసారి మోదీ ప్రధాని అవుతారు : నటి సుమలత
Sumalatha: పలు సర్వేలతో పాటు బీజేపీ నేతలు, నాయకులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి సుమలత మళ్లీ మోడీ అంటూ తేల్చి చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని, మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. […]
Published Date - 09:26 PM, Mon - 3 June 24 -
#India
Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం
మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ ప్రజల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కాశీలో ప్రధాని మోదీ విజయం సాధించాలని, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలు రుద్రాభిషేక యాగం నిర్వహించారు.
Published Date - 06:12 PM, Mon - 3 June 24 -
#India
Nitish Meets Modi: మోడీని కలిసిన నితీష్ కుమార్
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఇరువురు నేతల మధ్య దాదాపు 35 నిమిషాలకు పైగా చర్చలు జరిగాయి.
Published Date - 01:24 PM, Mon - 3 June 24 -
#India
Lok Sabha Result 2024: భారత ఎన్నికల ఫలితాలపై చైనా వ్యూ..
ప్రధాని మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారని, ఈసారి బీజేపీ 400 దాటబోతోందని ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది. భారత్ లోనే కాకుండా పొరుగు దేశం చైనాలో కూడా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారన్న వార్తల ప్రభావం చైనాలోనూ కనిపిస్తోంది. అలాగే ప్రధాని మోదీ విజయాన్ని చైనా సానుకూలంగా తీసుకుంటోంది.
Published Date - 12:37 PM, Mon - 3 June 24 -
#India
PM Modi Meeting: రెమాల్ తుఫాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష
రమాల్ తుఫాను తరువాత ప్రకృతి వైపరీత్యాల మధ్య ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాధిత ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని హామీ ఇచ్చారు. కేంద్రం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధిత ప్రజలను ఆదుకునేందుకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు.
Published Date - 05:15 PM, Sun - 2 June 24 -
#India
Rahul Gandhi : గెలిచేది మేమే.. అవి మోడీ పోల్స్ : రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
Published Date - 03:04 PM, Sun - 2 June 24 -
#Speed News
PM Modi : ‘తెలంగాణ’ దశాబ్ది వేడుకల వేళ తెలుగులో మోడీ ట్వీట్
తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 11:45 AM, Sun - 2 June 24 -
#India
PM Modi : 45 గంటల ధ్యాన ఘట్టాన్ని ముగించిన ప్రధాని మోడీ
గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియగానే కన్యాకుమారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టిన మెడిటేషన్ ఇవాళ మధ్యాహ్నంతో ముగిసింది.
Published Date - 04:01 PM, Sat - 1 June 24 -
#Business
Commercial LPG Price: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
Commercial LPG Price: లోక్సభ ఎన్నికల చివరి దశకు ముందు ఎల్పీజీ (Commercial LPG Price) వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఎల్పిజి సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా మూడోసారి తగ్గించాయి. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్పీజీ సిలిండర్ల ధర మూడు రెట్లు తగ్గింది. ఈ వినియోగదారులు ప్రయోజనాలను పొందబోతున్నారు ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నేటి నుండి దేశంలోని వివిధ నగరాల్లో […]
Published Date - 09:15 AM, Sat - 1 June 24 -
#Telangana
Singireddy: దేశమా వర్ధిల్లు.. ప్రధాని మోడీపై మాజీ మంత్రి సింగిరెడ్డి ఫైర్!
Singireddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రధాని మోడీపై మండిపడ్డారు. 1982లో గాంధీ సినిమా వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ (జననం 1879 మార్చి 14 – మరణం1955 ఏప్రిల్ 18 ) ఒక సంధర్భంలో మహాత్మాగాంధీ గారి గురించి ప్రస్తావిస్తూ ‘‘కొన్నేండ్ల తర్వాత భావితరాలు .. ఈ నేల మీద రక్తమాంసాలు కలిగిన మహాత్మాగాంధీ లాంటి ఒక మనిషి […]
Published Date - 09:26 PM, Fri - 31 May 24 -
#India
PM Modi : కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోడీ ధ్యానం
Kanyakumari: ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) ఆధ్యాత్మిక యాత్ర కొసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోడి ధ్యానం(Meditation) కొసాగుతుంది. మోడీ వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. కన్యాకుమారి(Kanyakumari)లో ప్రధాని మోడీ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. రేపు అంటే శనివారం సాయంత్రం వరకు ప్రధాని మోడీ ధ్యానం కొనసాగనుంది. ఏడో విడత పోలింగ్కు ముందు ప్రధాని మోడీ కన్యాకుమారిలో కూర్చున్నారు. వచ్చే 35 […]
Published Date - 10:55 AM, Fri - 31 May 24 -
#Devotional
Bhagavathy Amman Temple: ప్రధాని మోదీ సందర్శించిన భగవతి అమ్మన్ ఆలయ ప్రత్యేకతలు ఇవే..?
Bhagavathy Amman Temple: తమిళనాడులోని కన్యాకుమారిలోని ప్రసిద్ధ భగవతి అమ్మన్ ఆలయాన్ని (Bhagavathy Amman Temple) ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం సందర్శించి పూజలు చేశారు. ప్రధాని మోదీ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని కన్యాకుమారి పర్యటనలో ఉన్నారు. జూన్ 1 వరకు అక్కడే ఉండి ధ్యానం చేయనున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే వారు ధ్యానం చేస్తారు. అయితే మోదీ సందర్శించిన భగవతి అమ్మన్ ఆలయానికి సంబంధించిన 10 ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. ఇది […]
Published Date - 06:15 AM, Fri - 31 May 24