Pm Modi
-
#India
PM Modi : భారతీయులంతా తలుచుకుంటే వికసిత భారత్ సాధ్యమే : ప్రధాని మోడీ
ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 15-08-2024 - 8:48 IST -
#India
78th Independence Day : కాసేపట్లో ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్న ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Date : 15-08-2024 - 7:15 IST -
#India
28 Islands – India : దారికొచ్చిన మాల్దీవ్స్.. భారత్కు 28 దీవులు అప్పగింత.. ఎలా ?
మాల్దీవులు దారికొచ్చింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత్కు చేరువయ్యేందుకు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 13-08-2024 - 1:14 IST -
#India
Delhi : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు..150 మంది మహిళా సర్పంచ్లు..!
150 మంది మహిళా సర్పంచ్లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది..
Date : 12-08-2024 - 4:55 IST -
#Special
Raksha Bandhan 2024: 30వ సారి ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్న పాకిస్థానీ మహిళ
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్కి ముందు నా చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు.
Date : 12-08-2024 - 10:46 IST -
#India
Natwar Singh Dies: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నట్వర్ సింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ X లో నివాళులు అర్పించారు. నట్వర్ సింగ్ విదేశాంగ విధానానికి అపారమైన కృషి చేసారని కొనియాడారు. నట్వర్ సింగ్ శనివారం రాత్రి మరణించారు. గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Date : 11-08-2024 - 10:11 IST -
#India
PM Modi: ప్రధాని చేతుల మీదుగా 109 రకాల విత్తనాలు
ప్రధాని చేతుల మీదుగా ఈ రోజు 109 రకాల విత్తనాలు విడుదల చేశారు. 109 రకాల విత్తనాలు 61 పంటలకు ఉంటాయి, ఇందులో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉంటాయి. భారతదేశం కూడా బ్లాక్ రైస్ మరియు మిల్లెట్ వంటి సూపర్ ఫుడ్స్ను అభివృద్ధి
Date : 11-08-2024 - 9:33 IST -
#India
PM Modi: ప్రధాని మోదీకి హత్య బెదిరింపులు, ఇద్దరు యువకులు అరెస్టు
రాజస్థాన్కు చెందిన ఇద్దరు యువకులు ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాష్ట్ర పోలీసులతో కలిసి ఐబీ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా యువకులిద్దరూ చంపేస్తామని బెదిరించారు.
Date : 10-08-2024 - 4:18 IST -
#India
PM Modi Wayanad Visit: ప్రధాని మోదీ వాయనాడ్ పర్యటన, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం కేరళ చేరుకున్నారు. వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని సందర్శిస్తున్నారు. బాధితులను కూడా కలవనున్నారు. ప్రస్తుతం బాధితులు నివసిస్తున్న సహాయ శిబిరాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
Date : 10-08-2024 - 2:21 IST -
#Business
PMAY-Urban 2.0: ఇల్లు లేనివారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ..!
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ మొదటి దశలో 1.18 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు ఆమోదం లభించింది. వీటిలో 85.5 లక్షల ఇళ్లను నిర్మించారు.
Date : 10-08-2024 - 10:07 IST -
#India
Independence Day 2024: నా డీపీ మారింది, మీరు కూడా మార్చండి: దేశప్రజలకు మోడీ విజ్ఞప్తి
77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ పతాకాన్ని తమ డిపిలో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ ఖాతాలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ ఖాతాలో త్రివర్ణ పతాకాన్ని పెట్టాల్సిందిగా మోడీ కోరారు.
Date : 09-08-2024 - 1:45 IST -
#Sports
Paris Olympics: నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసలు
నీరజ్ చోప్రాను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక X హ్యాండిల్లో పోస్ట్ చేశారు. "నీరజ్ చోప్రా తన గొప్పతనాన్ని చూపించాడు. ఒలింపిక్స్లో మరోసారి విజయం సాధించడం పట్ల భారత్ చాలా సంతోషంగా ఉంది. రజత పతకం సాధించిన నీరజ్కి అభినందనలు తెలిపారు.
Date : 09-08-2024 - 8:51 IST -
#India
Bangladesh LIVE: హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండి, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహ్మద్ యూనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Date : 09-08-2024 - 6:30 IST -
#India
Wayanad : 10న వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఆగస్టు 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారీ వర్షాల గురించి కేంద్రం కేరళకు ముందస్తు హెచ్చరికలు చేసిందని చెప్పారు.
Date : 08-08-2024 - 1:52 IST -
#India
Thackeray to Centre: బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం ఇచ్చిందే ఇందిరాగాంధీ: ఠాక్రే
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం ఇచ్చారని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితి అంతగా బాగాలేదని, అక్కడ హిందువులపై నిరంతరం అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.
Date : 07-08-2024 - 7:00 IST