Pm Modi
-
#India
BJP vs Congress: రాహుల్ `టీ షర్ట్` పై కాంగ్రెస్, బీజేపీ ట్వీట్టర్ వార్
`భారత్ జోడో` యాత్రపై విమర్శల జోరు పెరిగింది. రాహుల్ వేసుకుంటోన్న ఖరీదైన బూట్లు, టీ షర్ట్ ల వైపు జోడో యాత్రను బీజేపీ మళ్లించింది.
Published Date - 05:36 PM, Sat - 10 September 22 -
#India
PM On Netaji: నేతాజీ పథంలో భారత్ నడిచి ఉంటే.. మరింత అభివృద్ధి చెంది ఉండేది: మోడీ
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
Published Date - 11:40 PM, Thu - 8 September 22 -
#India
Modi vs who? : 2024 ప్రధాని అభ్యర్థి మోడీ వర్సెస్ ?
దేశంలో మోడీకి వ్యతిరేకంగా నిలబడే కూటమి కష్టాలను చూస్తే కిచిడీ పాలిటిక్స్ అనకుండా ఉండలేం. దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ అంటూ కేసీఆర్ పాలసీని ప్రకటించారు.
Published Date - 03:57 PM, Wed - 7 September 22 -
#India
PM New Scheme: మోడీ కొత్త పథకం ‘స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు.
Published Date - 11:45 AM, Tue - 6 September 22 -
#Telangana
Harish Rao : `రేషన్ పై బొమ్మ` ఇష్యూలో నిర్మలకు హరీశ్ కౌంటర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య `ఫ్లెక్సీ` రచ్చ రేగింది. రేషన్ షాపు వద్ద `మోడీ ఫ్లెక్సీ` పెట్టలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతామన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Published Date - 04:31 PM, Fri - 2 September 22 -
#India
INS Vikrant : ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం…శత్రు నౌకలను చిత్తు చేసే విక్రాంత్ గురించి ఎవరికీ తెలియని విశేషాలు..!!
భారతదేశపు మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక INS విక్రాంత్ దాదాపు ఒక సంవత్సరం సముద్ర ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ యుద్ద నౌకను రూ. 20,000 కోట్లతో 45,000 టన్నుల యుద్ధనౌకను నిర్మించారు. ఈ మేడ్ ఇన్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ప్రధాన ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం. ఐఎన్ఎస్ విక్రాంత్ టాప్ 10 విశేషాలు ఇవే.. 1. కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నౌకాదళంలోకి విమాన వాహక […]
Published Date - 01:14 PM, Fri - 2 September 22 -
#India
Sharad Pawar : విపక్షాల ఐక్యతకు `శరద్ పవార్` ఫార్ములా
`ఉమ్మడి కనీస ప్రణాళిక` ఆధారంగా ఎన్నికలకు ముందుగా విపక్షాలు ఐక్యంగా ముందుకు నడిచే అవకాశం ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అంచనా వేస్తున్నారు.
Published Date - 02:30 PM, Thu - 1 September 22 -
#India
USA Vs Russia : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా-భారత్ తో రష్యా యుద్ధ క్రీడ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై దాడి చేయడంతో అమెరికా దాని మిత్రదేశాలు ఆ దేశాన్ని ఒంటరిని చేయడానికి ప్రయత్నించాయి. అందుకు ప్రతిగా చైనా, భారతదేశంతో కలిసి రష్యా ప్రధాన సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది.
Published Date - 12:40 PM, Thu - 1 September 22 -
#India
Mamata Benarjee : ఆఖరిపోరాటం-2024, మమత రాజకీయ విరమణ?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దింపడానికి 2024లో చివరి పోరాటం చేస్తానని బెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
Published Date - 04:30 PM, Tue - 30 August 22 -
#Telangana
CM KCR: మోడీ బూట్లు మోసే సన్యాసులు కావాలా: పెద్దపల్లి సభలో కేసీఆర్
ఆత్మ గౌరవం కోసం 60ఏళ్లు గోసపడి తెచ్చుకున్న తెలంగాణను తాకట్టు పెట్టాలని మోడీ బూట్లు మోసే వాళ్లు చూస్తున్నారని
Published Date - 04:54 PM, Mon - 29 August 22 -
#Off Beat
PM MODI : ఆ తండాను మెచ్చిన ప్రధాని మోదీ…మన్ కీ బాత్ లో ప్రశంసలు..!!
ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణ గురించి ప్రస్తావించారు.
Published Date - 10:51 AM, Mon - 29 August 22 -
#Speed News
Modi Congrats Indian Team: టీమిండియాకు మోదీ అభినందనలు
ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారీ విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
Published Date - 09:56 AM, Mon - 29 August 22 -
#India
Owaisi Asks Modi: ప్రధాని సాబ్.. చైనా ఏంచేస్తోందో మీకు తెలుసా!
డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాపై విషం చిమ్ముతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ ఆర్మీ, భారత్ స్థావారాలపై రహస్య ఆపరేషన్
Published Date - 03:53 PM, Sat - 27 August 22 -
#Speed News
KCR fires on Modi: ప్రధాని పదవి సరిపోదా.. ఇంకేం కావాలి ? మోదీపై కేసీఆర్ ఫైర్
గత కొంత కాలంగా ప్రధాని మోదీపై విమర్శలతో మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రత స్థాయిని మరింత పెంచారు.
Published Date - 07:41 PM, Thu - 25 August 22 -
#Andhra Pradesh
YS Jagan : `జగన్, కేసీఆర్` కుంభకోణాలపై బీజేపీ కన్నెర్ర
తెలుగు రాష్ట్రాల్లో స్కామ్ లను బీజేపీ బయటకు తీస్తోంది. భారీ భూ కుంభకోణం ఏపీలో జరిగిందని లేపాక్షి భూముల వ్యవహారాన్ని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. సుమారు రూ. 10వేల కోట్ల విలువైను భూములను కేవలం రూ. 500కోట్లకు ప్రైవేటు సంస్థకు ఎలా అప్పగిస్తారని నిలదీశారు.
Published Date - 08:00 PM, Wed - 24 August 22