Pm Modi
-
#India
Niti Aayog Meet: నితీష్ డుమ్మా, రాజకీయంగా పలు అనుమానాలు
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీశ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్ రాకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Date : 27-07-2024 - 5:09 IST -
#India
NITI Aayog Meeting: చంద్రబాబుకు 20 నిమిషాలు, నాకు 5 నిమిషాలా?
చంద్రబాబు నాయుడుకు మాట్లాడేందుకు 20 నిమిషాలు ఇచ్చారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. అస్సాం, గోవా, ఛత్తీస్గఢ్ సీఎంలు 10-12 నిమిషాలు మాట్లాడారని, ఐదు నిమిషాల తర్వాత నా మైక్ ఆఫ్ చేశారని ధ్వజమెత్తారు.
Date : 27-07-2024 - 1:50 IST -
#India
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ
నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ్యాయి. దీన్ని నేను అంగీకరించలేను. కాబట్టి మీటింగ్లో అందరి తరుపున నేనే గళం విప్పుతాను అని అన్నారు.
Date : 26-07-2024 - 3:36 IST -
#India
Kargil Diwas: ఎంతో మంది త్యాగాలతో కార్గిల్ యుద్ధాన్ని గెలిచాం: మోదీ
కార్గిల్లో అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం కోసం చేసిన త్యాగాలు అజరామరమని కార్గిల్ విజయ్ దివస్ చెబుతోంది.
Date : 26-07-2024 - 11:41 IST -
#India
25th Kargil Vijay Diwas: కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు ఈరోజు కార్గిల్ వార్ మెమోరియల్కి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత శింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ఈ మార్గం చైనా, పాకిస్థాన్ సరిహద్దులకు దూరంగా మధ్యలో ఉంది. దీని వల్ల ఇక్కడి నుంచి సైన్యం వాహనాల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని శత్రువులు తెలుసుకోవడం కష్టంగా మారుతుంది.
Date : 26-07-2024 - 7:50 IST -
#India
Stalin : ఇలాగే కొనసాగిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారు.. మోడీకి స్టాలిన్ హెచ్చరిక
పాలనపై దృష్టి సారించడం కంటే ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగిస్తే ఒంటరిగా మిగిలిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు
Date : 24-07-2024 - 7:20 IST -
#Business
Budget: బడ్జెట్లో కేటాయించే డబ్బు కేంద్రానికి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా?
మోదీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్ (Budget)ను ప్రవేశపెట్టింది.
Date : 23-07-2024 - 11:30 IST -
#Andhra Pradesh
Chandrababu : ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్కు చంద్రబాబు కృతజ్ఞతలు
ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రంగం, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం
Date : 23-07-2024 - 4:31 IST -
#India
PM Modi : భారతదేశ అభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది వేస్తుంది : ప్రధాని మోడీ
కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ 2024 సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
Date : 23-07-2024 - 3:46 IST -
#Business
Big Announcements In Budget: బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ భారీ ప్రకటనలు.. అవి ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అనేక రంగాలపై వరాల జల్లు (Big Announcements In Budget) కురిపించారు.
Date : 23-07-2024 - 12:02 IST -
#Business
FM Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలకు అర్థం ఇదే..!
ఈరోజు అంటే మంగళవారం జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) 2024-25 పూర్తి బడ్జెట్ను సమర్పిస్తున్నారు. మోదీ ప్రభుత్వం 3.0కి ఇది తొలి బడ్జెట్ కాగా.. నిర్మలా సీతారామన్ 7వ బడ్జెట్ను సమర్పిస్తున్నారు.
Date : 23-07-2024 - 10:03 IST -
#World
Bangladesh Protests: నా వాళ్ళు సేఫ్: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్లో సుమారు 8,500 మంది విద్యార్థులతో సహా 15,000 మంది భారతీయులు ఉన్నారని అంచనా. భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
Date : 22-07-2024 - 9:28 IST -
#Speed News
Kamala Pujari Died: పద్మశ్రీ కమల పూజారి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
కల్మ పూజారి గుండెపోటుతో మరణించింది. 74 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు మరియు 100 కంటే ఎక్కువ రకాల దేశీయ విత్తనాలను పరిరక్షించినందుకు ఆమెకు 2019 లో పద్మశ్రీ అవార్డు లభించింది.
Date : 20-07-2024 - 5:21 IST -
#India
Union Cabinet : రేపు కేంద్ర క్యాబినేట్ సమావేశం
బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కేంద్ర క్యాబినెట్ భేటి కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న (సోమవారం) ప్రారంభం కానున్నాయి.
Date : 17-07-2024 - 8:31 IST -
#India
BJP : బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ..!
లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధాని పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 17-07-2024 - 6:47 IST