Pm Modi
-
#India
PM Modi : ప్రధాని మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ..ఇంతకీ ఎవరీమె..?
గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ.. అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. తాజాగా మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.
Published Date - 02:19 PM, Mon - 31 March 25 -
#Telangana
Mann Ki Baat : ప్రధాని ‘మన్ కీ బాత్’లో.. ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ.. దాని విశేషాలివీ
ఈ సంఘానికి టీమ్ లీడర్గా కుమ్ర భాగుబాయి(Mann Ki Baat) వ్యవహరిస్తున్నారు.
Published Date - 01:13 PM, Sun - 30 March 25 -
#Andhra Pradesh
Ghibli Trends : జిబ్లీ ట్రెండ్స్లోకి మోడీ, చంద్రబాబు, లోకేశ్.. ఏమిటిది ?
మూడు జిబ్లీ కార్టూన్లను లోకేశ్(Ghibli Trends) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Published Date - 12:55 PM, Sat - 29 March 25 -
#Telangana
CM Revanth Reddy: అత్యంత శక్తిమంతుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
ద ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది.
Published Date - 12:14 AM, Sat - 29 March 25 -
#India
Myanmar, Bangkok : భూకంప పరిస్థితులపై మోడీ ఆరా..అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధం
సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Published Date - 03:17 PM, Fri - 28 March 25 -
#India
PM Modi : కశ్మీర్లోయలో వందేభారత్..వచ్చే నెలలో ప్రారంభం ?
అతేకాక..కట్రాలో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. వాటితోపాటు జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ను సందర్శించనున్నారని సమాచారం.
Published Date - 01:10 PM, Thu - 27 March 25 -
#India
Bangladesh : మహమ్మద్ యూనస్కు ప్రధాని మోడీ లేఖ
శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుతో పాటు ఇరువురి ప్రయోజనాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకొని మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. ఈరోజు మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. ఈరోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనం. అని మోడీ లేఖలో రాసుకొచ్చారు.
Published Date - 11:36 AM, Thu - 27 March 25 -
#India
Saugat e Modi : ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా.. ‘సౌగత్-ఎ-మోడీ’ కిట్లు
బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు "సౌగత్-ఎ-మోడీ"(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు.
Published Date - 08:44 AM, Wed - 26 March 25 -
#Speed News
PM Modi: శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఏప్రిల్ 5న శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార్ దిసనాయకే శుక్రవారం (మార్చి 21) పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రకటించారు.
Published Date - 12:13 PM, Sat - 22 March 25 -
#India
PM Modi : ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు.. ఖర్చు వివరాలు వెల్లడి
వసతి, వేదిక ఛార్జీలు, భద్రత, రవాణా, ఇతరత్రా ఖర్చులు అనే ఐదు పద్దుల కింద ఖర్చులు జరిగాయని, మొత్తం రూ.104 కోట్లు ఖర్చయిందని, ఇది మొత్తం ఖర్చులో సగం కంటే తక్కువని పేర్కొంది. ఆ తర్వాత ఇతరత్రా ఖర్చులు (రూ.75.7 కోట్లు), రవాణా (రూ.71.1 కోట్లు) ఉన్నాయని వివరించింది.
Published Date - 01:30 PM, Fri - 21 March 25 -
#India
Bangladesh : ప్రధాని మోడీ, యూనస్ మధ్య భేటీ కోసం బంగ్లాదేశ్ యత్నాలు !
ఏప్రిల్ 2-4 మధ్యలో ఈ సదస్సు థాయ్లాండ్లో జరగనుంది. మరోవైపు మహమ్మద్ యూనస్ మార్చి 28న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కానున్నారు.
Published Date - 03:02 PM, Thu - 20 March 25 -
#Business
BHIM-UPI: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపులతో బంపర్ ఆఫర్లు!
బుధవారం రోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి చిన్న లావాదేవీల యూపీఐ (BHIM-UPI) లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం 'ప్రోత్సాహక పథకాన్ని' ఆమోదించింది. రూ. 1500 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకం చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Published Date - 10:40 AM, Thu - 20 March 25 -
#India
UPI transactions : యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
తక్కువ విలువతో కూడిన యూపీఐ లావాదేవీలకు (వ్యక్తి నుంచి వ్యాపారికి) ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Published Date - 05:28 PM, Wed - 19 March 25 -
#India
Sunitha Williams : మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం: ప్రధాని
మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. అయినా మీ పట్టుదల ఏంటో అందరికీ చూపించారు. క్లిష్టమైన, అనిశ్చిత పరిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. లక్షల మందిలో స్ఫూర్తి నింపారు అని ప్రధాని మోడీ తెలిపారు.
Published Date - 12:35 PM, Wed - 19 March 25 -
#Business
DA Hike: కోటి మంది ఉద్యోగుల జీతం పెంచనున్న కేంద్ర ప్రభుత్వం!
ప్రభుత్వం కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) పెంచగలదని నమ్ముతున్నారు.
Published Date - 10:51 PM, Tue - 18 March 25