HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Meets Prime Minister Modi Launches Yuvagalam Coffee Table Book

Yuvagalam : ‘యువగళం కాఫీ టేబుల్ బుక్’ ఆవిష్కరించిన ప్రధాని.. సంతకం చేసి లోకేశ్‌కు బహూకరణ

‘‘యువగళం కాఫీ టేబుల్ బుక్’’‌ను(Yuvagalam) ప్రధానమంత్రి ఆవిష్కరించి.. ఆ పుస్తకంపై సంతకం చేసి లోకేశ్‌కు గొప్ప జ్ఞాపకంగా అందజేశారు.

  • Author : Pasha Date : 18-05-2025 - 9:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

Yuvagalam : 2024 ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వేలాది మంది ప్రజలతో మమేకం అయ్యారు. వారిక సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. తాను జననేతను అని లోకేశ్ నిరూపించుకున్నారు. యువగళం పాదయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి‌ బాటలు వేసింది. ఆ పాదయాత్రకు సంబంధించిన విశేషాలతో  ‘‘యువగళం కాఫీ టేబుల్ బుక్’’‌ను రూపొందించారు. ఈ బుక్ ఆవిష్కరణ కోసం నారా లోకేశ్ కుటుంబ సమేతంగా న్యూఢిల్లీకి వెళ్లారు. పుస్తకం మొదటి ప్రతిని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏపీ మంత్రి నారా లోకేశ్ అందజేశారు.

Also Read :Worlds First AI Doctor : ప్రపంచ తొలి ఏఐ డాక్టర్‌, ఏఐ క్లినిక్.. పనిచేసేది ఇలా

‘‘యువగళం కాఫీ టేబుల్ బుక్’’‌ను(Yuvagalam) ప్రధానమంత్రి ఆవిష్కరించి.. ఆ పుస్తకంపై సంతకం చేసి లోకేశ్‌కు గొప్ప జ్ఞాపకంగా అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని మోడీ ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేశ్ ఈసందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి సదా రుణపడి ఉంటామని లోకేశ్ చెప్పారు. 2047 వికసిత భారత్ లక్ష్యానికి చేరుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయాలని ప్రధానిని ఆయన కోరారు. ఏపీకి అన్ని రకాల సహాయ సహకారాలను అందించాలన్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం తన కుటుంబానికి మరపురాని భేటీ అని, దీన్ని కలకాలం గుర్తుంచుకుంటామని లోకేశ్ తెలిపారు.

Also Read :EOS 09 Mission : ఈఓఎస్‌-09 ఉపగ్రహ ప్రయోగం ఫెయిల్.. కారణమిదీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • nara lokesh
  • pm modi
  • prime minister modi
  • tdp
  • yuvagalam
  • Yuvagalam Coffee Table Book

Related News

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd