Pm Modi
-
#India
Rajnath Singh : ఆపరేషన్ సిందూర్తో భారత సైన్యం చరిత్ర సృష్టించింది: రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు.
Date : 07-05-2025 - 6:01 IST -
#India
Operation Sindoor : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
ఈ చర్యలలో భాగంగా పాక్లో నాలుగు, పీఓకేలో ఐదు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. బవహల్పూర్లో జైషే మహమ్మద్, మురిద్కేలో లష్కరే తొయిబా క్యాంపుల్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
Date : 07-05-2025 - 3:01 IST -
#India
Operation Sindoor : ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన రద్దు
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయం దేశ విదేశాంగ విధానంలో మార్పులకు నాంది పలికింది. ఈనెల మధ్యలో ప్రధాని మోడీ యూరప్ పర్యటనలో భాగంగా క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాలను సందర్శించాల్సి ఉంది. కానీ, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
Date : 07-05-2025 - 1:40 IST -
#Speed News
Operation Sindoor: మోదీ ఉంటే సాధ్యమే.. ఆపరేషన్ సిందూర్ను స్వాగతిస్తున్న భారత్ ప్రజలు!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా జాగ్రత్తల కోసం గృహ మంత్రిత్వ శాఖ మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. దీని కింద 244 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నాగరిక రక్షణ మాక్ డ్రిల్లు నిర్వహించాల్సి ఉంది.
Date : 07-05-2025 - 8:22 IST -
#India
PM Modi Vs Kharge: పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోడీపై ఖర్గే సంచలన ఆరోపణలు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై తీసుకునే చర్యల అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం’’ అని ఖర్గే(PM Modi Vs Kharge) స్పష్టం చేశారు.
Date : 06-05-2025 - 3:43 IST -
#India
Terrorist Attack : ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానిని కలిసి, పెహల్గామ్ ఘటనపై సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.
Date : 06-05-2025 - 12:37 IST -
#India
War Plan : యుద్ధ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష.. పాక్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?
భారత్ దాడికి , పాకిస్తాన్ సైన్యం(War Plan) కూడా ప్రతిస్పందించే అవకాశం ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిదాడులు జరిగే ముప్పు ఉంది.
Date : 06-05-2025 - 8:54 IST -
#India
India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడికి జరుగుతున్న సైనిక ఏర్పాట్లపై సమీక్షించేందుకే మోడీ(India Vs Pakistan) ఈ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 05-05-2025 - 2:08 IST -
#Fact Check
Fact Check: మోడీ చెప్తే.. పాకిస్తాన్ లేకుండా చేస్తానన్న ఇటలీ ప్రధాని
‘‘నా మిత్రుడు ఆమోదిస్తే పాకిస్తాన్ (Fact Check) ప్రపంచ పటంలో కనిపించకుండా చేస్తాను’’ అని
Date : 04-05-2025 - 7:53 IST -
#India
Indian Air Force: ప్రధాని మోడీతో వాయుసేన చీఫ్ భేటీ.. కారణం అదేనా ?
వాయుసేన(Indian Air Force) అధిపతితో ప్రధాని మోడీ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగింది.
Date : 04-05-2025 - 1:19 IST -
#India
Swami Sivananda Saraswati: యోగా గురువు శివానంద సరస్వతి ఇక లేరు.. జీవిత విశేషాలివీ
స్వామి శివానంద సరస్వతి 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారతదేశంలోని బంగ్లాదేశ్లో ఉన్న సిల్హెత్ ప్రాంతంలో(Swami Sivananda Saraswati) జన్మించారు.
Date : 04-05-2025 - 12:53 IST -
#India
PM Modi : ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు: ప్రధాని మోడీ
ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం అని మోడీ పునరుద్ఘాటించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 03-05-2025 - 3:27 IST -
#India
Tejashwi Yadav : కుల గణన కేవలం డేటా కాదు.. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం: తేజస్వీ యాదవ్
కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని.. ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు.
Date : 03-05-2025 - 1:49 IST -
#India
Russia : రాజ్నాథ్ సింగ్ కూడా రష్యా విక్టరీ డే వేడుకలకు హాజరు కాకపోవచ్చు!
ముందుగా ఈ ఈవెంట్కు ప్రధాని మోడీ వెళ్లాల్సి ఉంది. అయితే, ఉగ్రదాడితో మాస్కో పర్యటనను ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈవెంట్కు ప్రధాని మోడీ రావట్లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. మోడీ పర్యటన రద్దుతో రక్షణ మంత్రి రాజ్నాథ్ ఈ విక్టరీ డే వేడుకల్లో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.
Date : 03-05-2025 - 11:59 IST -
#Andhra Pradesh
YS Sharmila: ఏపీలో ప్రధాని మోదీ టూర్.. వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్!
10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారు.
Date : 03-05-2025 - 11:05 IST