Pm Modi
-
#Speed News
Indus Waters Treaty: పాక్కు షాకిచ్చే విధంగా భారత్ మరో కీలక నిర్ణయం!
భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం ను నిలిపివేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 08:25 PM, Fri - 25 April 25 -
#World
Pahalgam Terror Attack: వారం రోజులే టైం.. పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్
భారతదేశంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ (2014-2017), జర్మనీకి మాజీ రాయబారి (2012-2014) అయిన అబ్దుల్ బాసిత్ ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్తో మాట్లాడుతూ..
Published Date - 09:13 PM, Thu - 24 April 25 -
#India
Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ
ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగాద కఠిన శిక్ష విధిస్తామన్నారు.
Published Date - 02:05 PM, Thu - 24 April 25 -
#Speed News
Indus Water Treaty: సింధు జల ఒప్పందం ఏమిటి? నీటి కోసం పాకిస్తాన్కు తిప్పలు తప్పవా!
కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు.
Published Date - 10:00 AM, Thu - 24 April 25 -
#Speed News
CCS Meeting: పాక్కు ఊహించని బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. పలు సంచలన నిర్ణయాలు!
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సమావేశంలో CCS ఈ దాడిని తీవ్రమైన భాషలో ఖండించింది. సరిహద్దు సంబంధాలపై చర్చించింది.
Published Date - 10:05 PM, Wed - 23 April 25 -
#India
India Vs Pak : భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్.. కీలక ప్రకటన ?
ఈనేపథ్యంలో భారత భద్రతా బలగాలు(India Vs Pak) పహల్గాం పరిసర ప్రాంతాల్లోని అడవులను జల్లెడ పడుతున్నాయి.
Published Date - 04:28 PM, Wed - 23 April 25 -
#Andhra Pradesh
Terrorist Attack: ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి.. వారి వివరాలివే!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా మృతిచెందినట్లు కథనాలు వస్తున్నాయి.
Published Date - 09:05 AM, Wed - 23 April 25 -
#Speed News
PM Modi Lands In Delhi: సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. వారితో హైలెవెల్ మీటింగ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన వెంటనే పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారు.
Published Date - 08:52 AM, Wed - 23 April 25 -
#India
JD Vance : భారత్కు చేరుకున్న జేడీ వాన్స్..సాయంత్రం ప్రధానితో భేటీ
భారత సాంప్రదాయ నృత్యప్రదర్శన వారిని ఆకట్టుకుంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ తో ఆయన భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి.
Published Date - 10:39 AM, Mon - 21 April 25 -
#Business
8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం మరో భారీ శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!
7వ వేతన కమిషన్ జనవరి 1, 2016 నుండి అమలులోకి వచ్చింది,. సంప్రదాయం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు వేతన కమిషన్ అమలు చేయబడుతుంది. ఈ లెక్కన జనవరి 1, 2026 నుండి 8వ వేతన కమిషన్ అమలులోకి రావచ్చు.
Published Date - 07:05 PM, Sat - 19 April 25 -
#India
PM Modi : సౌదీలో పర్యటించనున్న ప్రధాని మోడీ
కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధాని మోడీని కలిసినప్పుడు సౌదీ అరేబియాలో పర్యటించాలని ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు.
Published Date - 02:50 PM, Sat - 19 April 25 -
#Andhra Pradesh
Vijayasai Reddy : సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తూ ఈ నెల 15న సిట్ నోటీసులిచ్చింది. 18న విచారణకు రావాలని పేర్కొనగా... తాను 17నే వస్తానంటూ విజయసాయిరెడ్డి తొలుత సమాచారమిచ్చారు. చెప్పినట్లు గురువారమూ హాజరుకాలేదు.
Published Date - 03:33 PM, Fri - 18 April 25 -
#Devotional
Bhagavad Git : భగవద్గీతకు యునెస్కో గుర్తింపు
భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తంచేశారు.
Published Date - 01:09 PM, Fri - 18 April 25 -
#Off Beat
Modi Additional Secretary Salary: కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారుల జీతం, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
అడిషనల్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం పే లెవెల్ 15 కింద జీతం చెల్లించబడుతుంది. ఈ లెవెల్ ప్రకారం వారి బేసిక్ జీతం నెలకు 2,24,100 రూపాయలు.
Published Date - 08:07 PM, Thu - 17 April 25 -
#South
Tamil Nadu Autonomous : తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. స్టాలిన్ డిమాండ్ అందుకేనా ?
స్వయం ప్రతిపత్తి డిమాండ్ను తెరపైకి తెచ్చిన తమిళనాడులోని డీఎంకే(Tamil Nadu Autonomous) సర్కారు ఆ దిశగా కీలక అడుగులు వేసింది.
Published Date - 07:56 PM, Thu - 17 April 25