Pm Modi
-
#Andhra Pradesh
PM Modi: సీఎం చంద్రబాబుపై ప్రధాని మోడీ ప్రశంసలు..!
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఏపీ ప్రజలతో కలిసి పాల్గొంటానని మోడీ ప్రకటించారు. భారత యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని, రాబోయే 50 రోజుల్లో ఏపీలో యోగా కార్యక్రమాలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.
Published Date - 06:13 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో మోడీజీ కి అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
మోడీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది.
Published Date - 05:33 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Minister Lokesh : భారత్ వద్ద మోడీ అనే మిసైల్ ఉంది..భారత్ గడ్డపై గడ్డి కూడా పీకలేరు: లోకేశ్
నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్ట్లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు.
Published Date - 04:46 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
PM Modi : రాజధాని అమరావతికి చేరుకున్న ప్రధాని మోడీ
వేదికపై వచ్చినప్పుడు ప్రధాన మోడీకి ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధర్మవరం శాలువా కప్పి, అనంతరం ప్రత్యేక జ్ఞాపికను ఆయనకు బహుకరించారు. అమరావతి కి ప్రధాని మోడీ ఎంత అండగా ఉన్నారో చూపించే ఫోటోలను ఆయనకు ఇచ్చారు. సభా వేదికపై చంద్రబాబు, మోడీ పలు అంశాలపై సీరియస్ గా చర్చిస్తూ కనిపించారు.
Published Date - 04:34 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
PM Modi : గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ గన్నవరం నుండి వెలగపూడి బయలుదేరారు . అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నాయి. అక్కడినుండి వీరంతా అమరావతి పునర్నిర్మాణ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
Published Date - 03:28 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati : అమరావతికి మణిహారంగా మారనున్న క్షిపణీ పరీక్ష కేంద్రం
ప్రారంభ దశలో రూ.1500 కోట్లతో పనులు ప్రారంభం కానుండగా, తదుపరి దశల్లో మొత్తం రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి ప్రవహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 03:12 PM, Fri - 2 May 25 -
#South
Vizhinjam Seaport: 8800 కోట్ల రూపాయలతో నిర్మితమైన విజింజం ఓడరేవు.. దీని ప్రత్యేకత ఇదే!
జింజం ఓడరేవు సుమారు 8800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. దీని ట్రాన్స్షిప్మెంట్ హబ్ సామర్థ్యం రాబోయే కాలంలో మూడు రెట్లు పెరుగుతుంది. ఈ ఓడరేవు పెద్ద కార్గో ఓడలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది.
Published Date - 02:15 PM, Fri - 2 May 25 -
#India
PM Modi : ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు: ప్రధాని మోడీ
ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది అని మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ను చమత్కరించారు. ఈ సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Published Date - 01:56 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Iron Sculptures : అమరావతి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఐరన్’ శిల్పాలు
దీంతో పాటు అమరావతి అక్షరాలు కూడా స్పెషల్ అట్రాక్షన్గా అందరీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిని ఐరన్ స్క్రాప్తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.
Published Date - 01:29 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravathi : పునర్జన్మ పొందుతున్న అమరావతి: శిథిలాల మధ్య నుండి వెలసిన కలల సౌధం
వివాదాలు, విరామాలు, న్యాయపోరాటాల మధ్య వెలిసిన అమరావతి పునర్జీవించబోతోంది. ప్రపంచ ప్రామాణికాలకు సరిపోయే రాజధానిగా నిర్మించబడ్డ అమరావతి, ఒక సమయంలో ‘ తీరని కల’గా నిలిచిపోయింది.
Published Date - 12:21 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati : ఏపీలో మహోన్నత ఘట్టం..పెద్దఎత్తున రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్న ప్రజలు
ప్రధాని మోడీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.
Published Date - 11:54 AM, Fri - 2 May 25 -
#Speed News
Amit Shah: “ఇది మోదీ ప్రభుత్వం”.. ఉగ్రవాదులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్!
కార్యక్రమం ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి అర్పించడానికి రెండు నిమిషాల మౌనం పాటించారు.
Published Date - 08:06 PM, Thu - 1 May 25 -
#Cinema
WAVES 2025 : ‘వేవ్స్’ 2025ను ప్రారంభించిన ప్రధాని మోడీ
గత 100 సంవత్సరాలలో, భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని మోడీ అన్నారు. WAVES సమ్మిట్ సృజనాత్మకత కేంద్రంగా అభివర్ణించారు. వేవ్స్ సమ్మిట్ 2025 (కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్) తో 100 కి పైగా దేశాల నుంచి కళాకారులు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఒకే గొడుగు కిందకు వచ్చారని ప్రధాని మోడీ అన్నారు
Published Date - 01:00 PM, Thu - 1 May 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : జగన్ కు ఆహ్వానం అందింది..మరి వస్తారా..?
Amaravati Relaunch : ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఈ సభకు అందరినీ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Jagan)కి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం
Published Date - 10:44 AM, Thu - 1 May 25 -
#India
Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?
బ్రిటీషర్ల పాలనా కాలంలోనే మన దేశంలో కులగణన(Caste Census) నిర్వహించారు.
Published Date - 10:15 AM, Thu - 1 May 25