Pm Modi
-
#India
PM Modi : సాంకేతికత వల్ల ప్రజల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు : ప్రధాని మోడీ
ఇది సాంకేతికత శక్తిని ప్రదర్శించేదిగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. సాంకేతికతను యథార్థంగా వినియోగించుకుంటూ, యువశక్తిని ప్రేరణగా తీసుకుంటూ భారత దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది.
Date : 12-06-2025 - 12:18 IST -
#India
“భారత ఏకతను ప్రపంచానికి తెలియజేసిన శక్తివంతమైన సందేశం”: విపక్ష నేతల భాగస్వామిపై ప్రధాని మోదీ
సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాబద్ధంగా
Date : 11-06-2025 - 12:44 IST -
#India
Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా
మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు.
Date : 09-06-2025 - 5:15 IST -
#India
BJP National President: బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షులు ఎవరు? రేసులో ముగ్గురు దిగ్గజాలు!
కొత్త బీజేపీ అధ్యక్షుడు 2026 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2029 సాధారణ ఎన్నికల కోసం వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అందువల్ల, ఈ ఎన్నిక కేవలం సంస్థాగత మార్పు మాత్రమే కాదు.. పార్టీ భవిష్యత్ దిశ, ప్రాధాన్యతలను కూడా నిర్ణయిస్తుంది.
Date : 07-06-2025 - 9:39 IST -
#India
G7 Summit : కెనడా ఆతిథ్యమిస్తున్న 51వ జీ7 సదస్సుకు భారత్కు ఆహ్వానం: ప్రధాని మోడీ
మార్క్ కార్నేతో ఫోన్లో మాట్లాడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవంతంగా ప్రధాని పదవిని చేపట్టిన కార్నేకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 06-06-2025 - 7:46 IST -
#India
Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో భారతదేశం చేపట్టిన యుద్ధంలో కచ్ ప్రాంతానికి చెందిన తల్లులు, సోదరీమణులు అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో వారు నన్ను కలిసి, ఈ ‘సింధూర’ మొక్కను మన జవాన్ల శౌర్యానికి గుర్తుగా బహూకరించారు.
Date : 05-06-2025 - 2:08 IST -
#India
PM Modi : పేదల సంక్షేమానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వం: ప్రధాని మోడీ
ఎన్డీఏ తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించడానికి దోహదపడుతున్నాయి. సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించే విధంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని ఆయన వివరించారు.
Date : 05-06-2025 - 12:20 IST -
#India
Narendra Modi : జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
Date : 05-06-2025 - 11:35 IST -
#India
Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..ఎక్కడో తెలుసా..?
ప్రధానమంత్రి మోడీ ఈ వంతెనను ‘నయా కాశ్మీర్’ నిర్మాణంలో కీలక ఘట్టంగా పేర్కొన్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు, పొడవు 1,315 మీటర్లుగా ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా భావించబడుతూ, భూకంపాలు మరియు బలమైన గాలులను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించారు.
Date : 04-06-2025 - 6:58 IST -
#Speed News
Caste Census: కేంద్రం కీలక నిర్ణయం.. 2027 మార్చి 1 నుంచి జనగణన?!
1872లో దేశంలో మొదటిసారిగా జనగణన ప్రారంభమైంది. దీని ఉద్దేశం సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అయితే ప్రారంభంలో జాతికి సంబంధించిన ప్రశ్నలు జనగణనలో ఉండేవి.
Date : 04-06-2025 - 6:41 IST -
#Business
8th Pay Commission: 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. భారీగా పెరగనున్న జీతాలు?
2.08 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తించిన తర్వాత ఎనిమిదవ వేతన సంఘంలో లెవెల్-2లో 1900 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం రూ. 52,555 వరకు పెరగవచ్చు. అలాగే లెవెల్-4లో 2400 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం రూ. 75,762కి పెరగవచ్చు.
Date : 04-06-2025 - 11:02 IST -
#India
PM Modi : రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ఎలా రూపుదిద్దుకుంది, దాని ప్రయోజనాలు, ప్రభావాలు వంటి అంశాలపై ప్రధాని మోడీ స్వయంగా మంత్రివర్గ సభ్యులకు వివరించనున్నారని అంటున్నారు. ఈ సమావేశం న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరగనుంది.
Date : 03-06-2025 - 11:49 IST -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
రాష్ట్ర అవతరణ తరువాత నేడు వృద్ధి, అభివృద్ధి ప్రతి రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం విస్తృత స్థాయిలో మద్దతు అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కేంద్రం నిస్వార్థంగా పనిచేస్తోంది " అని ప్రధాని మోడీ వెల్లడించారు.
Date : 02-06-2025 - 10:05 IST -
#Sports
Cricketer Wife: బీజేపీలో ప్రముఖ నాయకురాలిగా ఎదుగుతున్న స్టార్ క్రికెటర్ భార్య.. ఆమె ఎవరో తెలుసా?
భారతీయ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య భారతీయ జనతా పార్టీ నాయకురాలు. ఆమె పేరు రివాబా జడేజా. వీరిద్దరూ 2016 సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Date : 02-06-2025 - 6:45 IST -
#India
PM Modi : ‘ఆపరేషన్ సిందూర్’లో నారీశక్తి వికాసం: ప్రధాని మోడీ
'ఆపరేషన్ సిందూర్'ను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులపై జరిగిన ప్రతీకార దాడుల్లో భారత మహిళా అధికారిణుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తాపించారు. మహిళా బలగాలు ఉగ్రవాదుల చాపిన పన్నాగాలను ధ్వంసం చేశాయని, దేశానికి గర్వకారణంగా నిలిచాయని పేర్కొన్నారు.
Date : 31-05-2025 - 3:49 IST