Omicron
-
#Health
Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Published Date - 11:35 PM, Mon - 27 December 21 -
#India
ఓమిక్రాన్ ఎఫెక్ట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా?
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదని పలు రాజకీయ వర్గాలు తెలిపాయి.
Published Date - 05:38 PM, Mon - 27 December 21 -
#India
New Year : నైట్ కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాలు ఇవే.. ?
భారతదేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాలు మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించాయి. ఆదివారం మహారాష్ట్ర లో 31 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మరో 19 కేసులు నమోదయ్యాయి.
Published Date - 11:00 AM, Mon - 27 December 21 -
#South
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..డిసెంబర్ 28 రాత్రి నుంచి?
కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 28 రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
Published Date - 06:54 PM, Sun - 26 December 21 -
#Health
Omicron : 10 రాష్ట్రాలకు కోవిడ్ బృందాలు పంపిన కేంద్రం
అత్యధిక ఓమిక్రాన్ కేసులు, తక్కువ వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాలకు “మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్లను” మోహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
Published Date - 04:20 PM, Sat - 25 December 21 -
#Speed News
UP Elections:అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది
ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Published Date - 09:19 AM, Sat - 25 December 21 -
#Speed News
Delhi: ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి
ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 148.33 లక్షల మంది అర్హత ఉన్న జనాభాకు వ్యాక్సిన్ మొదటి డోసు వేసినట్లు ట్వీట్ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి , అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇతర అధికారులకు ధన్యవాదాలు చెబుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒమైక్రాన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినీయలేదు. 👏👏Delhi completes first dose to 100% eligible people – 148.33 […]
Published Date - 05:37 PM, Fri - 24 December 21 -
#India
MP Night Curfew:నైట్ కర్ఫ్యూ ప్రకటించిన ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. రానున్న డిసెంబర్ 31, జనవరి 1 న జరిగే వేడుకల్లో పబ్లిక్ గ్యాదరింగ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.
Published Date - 11:40 PM, Thu - 23 December 21 -
#India
Centre On Omicron: ఓమిక్రాన్ పై మోదీ సమీక్ష
దేశంలో ఇప్పుడు ఓమిక్రాన్ హాట్ టాపిక్ అయ్యింది. సూపర్ స్ప్రెడర్ గా భావిస్తోన్న ఈ వేరియంట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం అవుతోంది. ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
Published Date - 11:34 PM, Thu - 23 December 21 -
#Speed News
Omicron: ఒమిక్రాన్ తో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు తక్కువే
మన దేశంలోనూ కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 236కు, తెలంగాణలో వీటి సంఖ్య 38కు చేరుకుంది. అయితే, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ వైరస్ కారణంగా అనారోగ్య తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు అమెరికా వైద్యులు తాజాగా పేర్కొన్నారు. అంతేకాదు డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు రెండు బ్రిటిష్ తాజా అధ్యయనాలు కూడా తేల్చడం ఊరటనిచ్చేదే. ఒమిక్రాన్ కారణంగా వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా వ్యాప్తి చెందడంతోపాటు.. టీకాలకు […]
Published Date - 11:12 AM, Thu - 23 December 21 -
#Speed News
India: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రద్దు
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బయటకి వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం, ఫీజికల్ డిస్టాన్స్ పాటించడం తప్పనిసరి చేసింది లేకుంటే భారీ ఎత్తున్న జరిమానా విధించనుంది. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. రాన్నున్న పది రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో ఓమిక్రాన్ వ్యాప్తిచెందే అవకాశాలు ఉండగా […]
Published Date - 04:48 PM, Wed - 22 December 21 -
#Speed News
Andhra pradesh: రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళను ఒమిక్రాన్ పాజిటివ్ గా గుర్తుంచారు. పాజిటివ్ వచ్చిన మహిళాకు కాంటాక్ట్ అయిన వారందరికి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Published Date - 12:40 PM, Wed - 22 December 21 -
#India
Omicron Warning: ఓమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
ప్రపంచాన్ని భయపెడుతున్న ఓమిక్రాన్ పై కేంద్రం మరోసారి అలెర్ట్ అయ్యింది. ఇప్పటివరకు 200 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
Published Date - 11:46 PM, Tue - 21 December 21 -
#Speed News
Omicron: హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కి ఓమిక్రాన్
తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం మరో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా మొత్తం 24 కేసులకు చేరింది.
Published Date - 10:29 PM, Tue - 21 December 21 -
#Speed News
Vaccine: తెలంగాణాలో వాక్సిన్ ఎంతశాతం మంది తీసుకున్నారో చూడండి
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Published Date - 10:25 PM, Tue - 21 December 21