Omicron
-
#Health
Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు
తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు అప్రమతంగా ఉండాలని, అధిక చార్జీలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేని వారు కూడా ఆసుపత్రిలో చేరుతున్నారని ఆలా కాకుండా హోం ఐసొలేషన్ లో ఉండాలని కోరారు. […]
Date : 06-01-2022 - 4:33 IST -
#Health
Corona: రికార్డు స్థాయిలో కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 90,928 కరోనా కేసులు నమోదు అయ్యాయి, మంగళవారం 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,206కు చేరింది. కరోనాతో బుధవారం 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 55 శాతం మేరకు కేసులు పెరిగాయి ఆరోగ్య శాఖా తెలిపింది. బుధవారం నాడు నమోదైన మొత్తం కేసులలో 2,630 ఓమిక్రాన్ కేసులుగా […]
Date : 06-01-2022 - 11:08 IST -
#India
Rahul Gandhi : సభలు, ర్యాలీలకు ‘రాహుల్’ నో
కోవిడ్ మూడో వేవ్ తరుముకొస్తోంది. ఆ క్రమంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ర్యాలీలు, బహిరంగ సభలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ నిర్ణయించుకున్నాడు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా కూడా రాహుల్ ఆనాడు రెండో వేవ్ కారణంగా ర్యాలీలు, బహిరంగ సభలకు దూరంగా ఉన్నాడు.
Date : 05-01-2022 - 2:28 IST -
#Health
WHO: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలే!
కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలియజేసింది. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభావం చూపిస్తోందని.. గత వేరియెంట్ లతో పోలిస్తే స్వల్ప లక్షణాలనే కలిగిస్తోంది. దాని ఫలితంగానే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర కరోనా రకాలతో ఊపిరితిత్తుల్లో తీవ్రస్థాయిలో న్యూమోనియా ఏర్పడేది కానీ ఓమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ […]
Date : 05-01-2022 - 2:27 IST -
#Speed News
Alert: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం 37,379 కరోనా కేసులు నమోదు కాగా, మంగళవారం ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,389కు చేరింది. కరోనాతో మంగళవారం 534 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 05-01-2022 - 10:59 IST -
#Health
Corona: మరో కొత్త వేరియంట్..ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి
కరోనా మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మ్యుటేషన్ ఐహెచ్ యూ (బీ.1.640.2) గా గుర్తించారు. ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని మార్సెయ్ అనే నగరంలో 12 కేసులను నిర్ధారించారు. వారంతా కూడా ఆఫ్రికా దేశమైన […]
Date : 04-01-2022 - 12:43 IST -
#Health
Omicron: ఆరోగ్య భీమా పాలసీలోకి ఓమిక్రాన్ చికిత్స – IRDAI
కోవిడ్-19 చికిత్స ఖర్చులను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఓమిక్రాన్ వేరియంట్కు చికిత్స ఖర్చును కూడా కవర్ చేస్తాయని ఐఆర్డీఏఐ తెలిపింది. ఓమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ ఆదేశాలను జారీ చేసింది .
Date : 04-01-2022 - 10:10 IST -
#Cinema
Movie Postponed:RRR సినిమా వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జంటగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అయితే విడుదల తేదీని వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది.
Date : 01-01-2022 - 6:56 IST -
#Speed News
Tamil Nadu: కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం
తమిళనాడులో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1నుండి 10 వరకు ఆంక్షలు విధించింది. శుక్రవారం ఒక తమిళనాడు లోనే 76 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ మీటింగులు, ఈవెంట్లను ఇదివరకే రద్దు చేసిన నేపథ్యంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఇతర కమర్షియల్ స్థలాల్లో 50 శాతం మందికి మించకూడదని ఆదేశించింది. 8వ తరగతి వరకు విద్యార్థుల భౌతిక హాజరును నిరాకరించింది. 8వ తరగతి పై విద్యార్థులకు 50% […]
Date : 01-01-2022 - 5:02 IST -
#Health
Corona: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఒమైక్రాన్ కారణంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజంతా పనిచేసేలా యాంటీజెన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్సీలు తదితర విభిన్న ప్రదేశాల్లో వీటిని నెలకొల్పి వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. లక్షణాలు ఉన్నవారు కిట్ల ద్వారా ఇళ్లలోనే పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొంది. వేగంగా ఫలితాలు పొందే దిశగా.. ప్రైవేటు భాగస్వామ్యంతోనూ టెస్టింగ్ […]
Date : 01-01-2022 - 1:18 IST -
#Health
Corona: ఈ లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోండి
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 20 వేలను దాటేశాయి. డెల్టా వేరియంట్ కు తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల తీవ్రత బీభత్సంగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, అలసట, విరేచనాలతో బాధపడుతుంటే కనుక వారికి కరోనా సోకినట్టు భావించాలని… […]
Date : 01-01-2022 - 12:27 IST -
#Andhra Pradesh
Omicron in AP:ఏపీలో ఒక్క రోజే 10 ఒమిక్రాన్ కేసులు.. ఆందోళనలో ప్రజలు
ఏపీలో ఒమిక్రాన్ కేసుల పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం ఒక్క రోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు
Date : 29-12-2021 - 8:42 IST -
#India
Central Cabinet:కేంద్ర కేబినెట్ సమావేశం. చర్చించే అంశాలివే
ఓమిక్రాన్ నేపధ్యంలో బుధవారం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఓమిక్రాన్ కేసులను ఎలా కట్టడి చేయాలన్న విషయంతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎజెండా అంశాలుగా ఉండొచ్చని సమాచారం.
Date : 28-12-2021 - 11:49 IST -
#Health
Delhi: ఎల్లో అలర్ట్తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ కట్టడికిగానూ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ -1(ఎల్లో అలర్ట్)ను అమలు చేయాలని నిర్ణయించాం. మరిన్ని ఆంక్షలు విధిస్తాం […]
Date : 28-12-2021 - 4:58 IST -
#Health
కోవిడ్ నియంత్రణ కోసం సిప్లా యాంటీ వైరల్ డ్రగ్
తేలికపాటి నుండి మితమైన కోవిడ్ -19 చికిత్సకు యాంటీ-వైరల్ డ్రగ్ అయిన మోల్నుపిరవిర్ను విడుదల చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఇయుఎ) అనుమతిని మంజూరు చేసినట్లు సిప్లా లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది.
Date : 28-12-2021 - 2:23 IST