NRI
-
#Andhra Pradesh
Nara Lokesh : డల్లాస్ లో నారా లోకేష్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే !!
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు డల్లాస్ లో ఘన స్వాగతం లభించింది
Date : 07-12-2025 - 12:08 IST -
#Andhra Pradesh
Tirumala : శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు శుభవార్త..రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు
ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో ఉన్న ప్రతినిధి బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ప్రవాసాంధ్రులకు అందుతున్న వీఐపీ బ్రేక్ దర్శన కోటా 50 నుంచి కేవలం 10కి తగ్గించబడిందని, దీంతో విదేశాల నుండి తిరుమలకు వచ్చే తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.
Date : 21-07-2025 - 10:32 IST -
#Speed News
Remittance Tax : అమెరికాలోని భారతీయులకు ట్రంప్ శుభవార్త.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికే పరిమితం!
Remittance Tax : అమెరికాలో నివసిస్తున్న లక్షలాది ప్రవాస భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశాలకు పంపే నగదుపై (రెమిటెన్స్) విధించే పన్నును 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు.
Date : 01-07-2025 - 8:48 IST -
#Andhra Pradesh
Jaya Badiga: హైదరాబాద్లో చదివి.. అమెరికాలో కీలక పదవి, ఎవరీ జయ బాదిగ..?
అమెరికాలో దాదాపు అన్ని రంగాల్లో భారతీయులు ఉన్నారు. వీరిలో గణనీయమైన సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు.
Date : 21-05-2024 - 1:29 IST -
#Andhra Pradesh
Chandrababu: సప్తసముద్రాలు దాటొచ్చి ఓటు వేశారు.. ఎన్ఆర్ఐ టీడీపీ నేతలపై చంద్రబాబు ప్రశంసలు జల్లు
Chandrababu: ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుని దాదాపు నెల రోజులుగా ఎన్డీయే కూటమి గెలుపు కోసం పనిచేయడం అద్వితీయమని, వారి సేవలు మరవలేనివని కొనియాడారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవి, […]
Date : 15-05-2024 - 9:16 IST -
#Telangana
Errabelli Dayakar Rao: భూకబ్జా ఆరోపణలపై స్పందించిన ఎర్రబెల్లి
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.
Date : 26-03-2024 - 5:04 IST -
#Andhra Pradesh
Guntur MP TDP Candidate : గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్..?
గుంటూరు లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థి (Guntur MP TDP Candidate)గా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ (Dr.Pemmasani Chandrasekhar)ను ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుత MP జయదేవ్ పోటీకి సుముఖంగా లేకపోవడంతో NRI చంద్రశేఖర్ వైపు అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ శ్రేణులను కలుస్తున్నారు. త్వరలోనే ఆయన పేరును టీడీపీ అధినేత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. We’re now on WhatsApp. Click to Join. తెనాలి మండలం బుర్రిపాలేనికి […]
Date : 25-02-2024 - 9:29 IST -
#Speed News
Telangana: మాసాయిపేట ప్రభుత్వ బడికి ఎన్ఆర్ఐ కపూల్ రూ.60 లక్షలు అందజేత
Telangana: తను పుట్టి పెరిగిన సమాజానికి సాయం అందించడానికి డాక్టర్ మాధవి రెడ్డి, ఆమె భర్త డాక్టర్ శ్రీకాంత్ మందుమాల ముందుకొచ్చారు. మెదక్ లోని మాసాయిపేట మండలంలోని ఉన్నత పాఠశాలకు తమవంతు సాయం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ పౌరులు ఇద్దరూ జిల్లా పరిషత్ ఆవరణలో అత్యాధునిక సైన్స్ బ్లాక్ మరియు లైబ్రరీ భవనాన్ని నిర్మించారు. డాక్టర్ మాధవి గ్రామానికి చెందిన రైతు దంపతులు అంతిరెడ్డిగారి కేశవ రెడ్డి, రామలక్ష్మి దంపతుల కుమార్తె. వివిధ సంస్థల సహకారంతో వెనుకబడిన వర్గాల కోసం […]
Date : 22-01-2024 - 9:54 IST -
#India
US EAD Cards : అమెరికాలోని ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్.. ‘ఈఏడీ’ కార్డ్స్ జారీకి గ్రీన్ సిగ్నల్
US EAD Cards : అమెరికాలో ఉంటున్న భారతీయులకు గుడ్ న్యూస్. నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీకి చెందిన పౌరులకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డ్లు(EAD) జారీ చేయాలని అమెరికా నిర్ణయించింది.
Date : 14-10-2023 - 3:19 IST -
#Speed News
Fraud : విద్యాసంస్థలో భారీ లాభాలని ఆశ చూపి.. ఎన్నారైని నిండాముంచిన ఘరానా దంపతులు
తడికలపూడిలో ఉన్న విద్యాసంస్థలో పార్ట్నర్ షిప్ ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు దంపతులపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదైనట్లు గుర్తించారు.
Date : 03-09-2023 - 10:35 IST -
#Speed News
America: ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్ చెప్పిన అపెడా.. ఏకంగా అన్ని నెలలకు సరిపడా బియ్యం నిల్వలు?
గత వారం రోజులుగా ఎన్ఆర్ఐలు బియ్యం కోసం నానా కష్టాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. విదేశాలలో ఉన్న భారతీయులకు బియ్యం నిల్వలు తక్కువగా ఉ
Date : 25-07-2023 - 3:30 IST -
#India
Citizenship: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు.. గత మూడేళ్లలో 5 లక్షల మంది..!
గత మూడేళ్లలో 4,74,246 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని (Citizenship) వదులుకుని ఇతర దేశాల పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.
Date : 22-07-2023 - 7:55 IST -
#Technology
UPI for NRI: ఆ పది దేశాల ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.. ఇకపై వారు కూడా యూపీఐ పేమెంట్స్ చెయ్యొచ్చు!
యూపీఐ ఇప్పుడు మరో 10 దేశాలకు వ్యాపించనుంది. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారంగా యూపీఐ సేవలు త్వరలో అంతర్జాతీయంగా కూడా వ్యాపించనున్నాయి.
Date : 12-01-2023 - 9:47 IST -
#Speed News
Hyderabad : ఎన్నారైని మోసం చేసిన అంబర్పేట ఎస్ఐ.. కేసు నమోదు
ఎన్నారైని మోసం చేసిన కేసులో ఓ ఎస్ఐపై కేసు నమోదు అయింది. అంబర్పేట్ ఇన్స్పెక్టర్పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో
Date : 08-01-2023 - 6:42 IST -
#Technology
NRI Aadhaar: ఎన్ఆర్ఐలు కూడా ఆధార్ కార్డును పొందవచ్చా.. దరఖాస్తు ఎలా చేయాలంటే?
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాకుమెంట్ లలో ఒకటిగా మారిపోయింది. ప్రభుత్వం కి అలాగే ప్రైవేట్
Date : 12-11-2022 - 6:20 IST