HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Eluru Couple Fraud An Nri In The Name Of Education Business

Fraud : విద్యాసంస్థలో భారీ లాభాలని ఆశ చూపి.. ఎన్నారైని నిండాముంచిన ఘరానా దంపతులు

తడికలపూడిలో ఉన్న విద్యాసంస్థలో పార్ట్‌నర్ షిప్ ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు దంపతులపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదైనట్లు గుర్తించారు.

  • Author : News Desk Date : 03-09-2023 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Eluru Couple Fraud an NRI in the name of Education Business
Eluru Couple Fraud an NRI in the name of Education Business

విద్యాసంస్థలో భాగస్వామ్యం(Education Business) అని ఆశ చూపించి ఓ ఎన్నారై(NRI) నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి నిండాముంచేసిన కేసులో ఏలూరుకు(Eluru) చెందిన దంపతులు నందిగం రాణి-ధర్మరాజులను హైదరాబాద్(Hyderabad) లో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

తడికలపూడిలో ఉన్న విద్యాసంస్థలో పార్ట్‌నర్ షిప్ ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు దంపతులపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. శ్రీనివాస్ అమెరికాలో ఉన్న తన స్నేహితుడు సుధాకర్ సూచన మేరకు రాణి-ధర్మరాజు దంపతులను కలిసి విడతల వారిగా 7 కోట్ల 27 లక్షల 85వేల 584 రూపాయలు ఇచ్చి విద్యాసంస్థలో భాగస్వామిగా చేరారు.

ఇటీవల తన పెట్టుబడి సొమ్ము మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడగగా చంపుతామని ఆ దంపతులు బెదిరించారని శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వ్యాపారవేత్తల నుండి 35 కోట్ల రూపాయలను వసూలు చేసి.. తిరిగి ఇవ్వాలని అడిగిన వారిని చంపుతామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాణి-ధర్మరాజు లను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని, గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.

 

Also Read : Road Accident: రోడ్డు ప్రమాదానికి గురైన పెళ్లి వ్యాన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Education Business
  • eluru
  • fraud
  • NRI

Related News

    Latest News

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd