National News
-
#World
Trump Tariffs: సుంకాలపై ట్రంప్ కీలక ప్రకటన.. చైనాపై 125 శాతం టారిఫ్!
చైనాపై గతంలో 104 శాతం టారిఫ్ ఉండగా, 75 దేశాలపై నిషేధం విధించిన రోజునే ట్రంప్ చైనాపై టారిఫ్ను 125 శాతానికి పెంచారు. చైనా చర్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.
Published Date - 09:11 AM, Thu - 10 April 25 -
#Speed News
Cabinet Meeting: మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలివే!
లైన్ సామర్థ్యం పెరగడం వల్ల గతిశీలతలో మెరుగుదల ఉంటుందని, భారతీయ రైల్వేలకు సామర్థ్యం, సేవా విశ్వసనీయతను అందిస్తుందని తెలిపింది.
Published Date - 06:00 PM, Wed - 9 April 25 -
#Speed News
BREAKING: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!
ప్రభుత్వం ప్రకారం.. ఈ చట్టం ముస్లిం మహిళలకు ప్రయోజనం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారిస్తుంది.
Published Date - 11:57 PM, Sat - 5 April 25 -
#India
PM Modi: వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ అభిప్రాయం ఇదే.. ఏమన్నారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025, ముస్లిం వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024 ఆమోదం పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Published Date - 10:50 AM, Fri - 4 April 25 -
#India
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ.. బిల్లు ఆమోదం కావాలంటే ఎన్ని ఓట్లు అవసరమంటే?
వక్ఫ్ సవరణ బిల్లు 2024 రాత్రి 2 గంటలకు లోక్సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి.
Published Date - 10:50 AM, Thu - 3 April 25 -
#Trending
Central Taxes: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రాలకు పన్ను వాటా తగ్గింపు?
ఈ ప్రతిపాదనను మార్చిలోగా మోదీ కేబినెట్ ఆమోదించవచ్చు. ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్కు పంపుతారు. కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల రాష్ట్రాలు దాదాపు రూ.35,000 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చు.
Published Date - 08:35 PM, Thu - 27 February 25 -
#Speed News
Terrorists Fire: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. 5 రౌండ్ల కాల్పులు!
జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ప్రమాదవశాత్తు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్మీ వాహనం తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Published Date - 03:04 PM, Wed - 26 February 25 -
#Speed News
8th Pay Commission Impact: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. జీతం 100% పెరగనుందా?
ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లలో పెను మార్పులు రావచ్చు. దీని కింద ఉద్యోగులందరి జీతాల నిర్మాణం సమీక్షించబడుతుంది.
Published Date - 04:26 PM, Tue - 25 February 25 -
#Trending
Delhi CM Salary: సీఎం రేఖా గుప్తా జీతం ఎంత? ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో తెలుసా?
సీఎం రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రభుత్వ నివాసం పొందనున్నారు. సీఎం విలాసవంతమైన నివాసంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి.
Published Date - 06:02 PM, Fri - 21 February 25 -
#Speed News
Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
గత వారం సోనియా గాంధీ బయట కనిపించారు. ఫిబ్రవరి 13న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె రాజ్యసభలో కనిపించారు.
Published Date - 07:13 AM, Fri - 21 February 25 -
#Speed News
Cabinet Meeting: మహిళలకు శుభవార్త చెప్పనున్న ఢిల్లీ ప్రభుత్వం!
ఢిల్లీలోని మహిళలకు 2100 రూపాయలు ఇస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి మహిళలకు రూ.2500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని ప్రకటించింది.
Published Date - 02:01 PM, Thu - 20 February 25 -
#Speed News
Delhi Chief Minister: వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా!
రేఖా గుప్తా 2009 నుంచి ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మార్చి 2010 నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా.
Published Date - 08:25 PM, Wed - 19 February 25 -
#Speed News
Kumbh Mela: మరో రికార్డు సృష్టించిన కుంభమేళా.. ఏ విషయంలో అంటే?
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ మార్గం గుండా ఇప్పటివరకు 66 లక్షలకు పైగా వాహనాలు వెళ్లినట్లు సమాచారం. ఈ మార్గంలో నిర్మించిన టోల్ ప్లాజాల నుంచి రూ.50 కోట్లకు పైగా టోల్ ట్యాక్స్ వసూలు చేశారు.
Published Date - 07:19 PM, Sun - 16 February 25 -
#Speed News
Trump Praises PM Modi: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
చర్చల గురించి డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించగా ప్రధాని మోదీ కఠినమైన సంధానకర్త అని అన్నారు. అతను నాకంటే మంచి సంభాషణకర్త. అతనికి, నాకు మధ్య పోలిక లేదని బదులిచ్చారు.
Published Date - 11:40 AM, Fri - 14 February 25 -
#Speed News
President Rule: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామాతో రాష్ట్రపతి పాలన!
రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్ర శాసనసభల రెండు సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అయితే మణిపూర్ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగం కల్పించిన గడువు బుధవారంతో ముగిసింది.
Published Date - 08:02 PM, Thu - 13 February 25