Kuppam
-
#Andhra Pradesh
AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు, పోక చెక్క వంటి ఉద్యాన పంటల ద్వారా లభించే పీచు, నార, ఫైబర్కు విలువ జోడించి రైతులకు అదనపు […]
Date : 29-05-2026 - 10:52 IST -
#Andhra Pradesh
CBN In Kuppam: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతుల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణాన్ని పంచుకున్నారు. ఈరోజు కుప్పం పర్యటనకు వెళ్తున్న క్రమంలో, రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా కారు దిగి, వారి వద్ద తాటి ముంజలను కొనుగోలు చేయడమే కాకుండా, అక్కడే నిలబడి ఎంతో ఆప్యాయంగా తింటూ ముచ్చటించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి […]
Date : 20-05-2026 - 5:20 IST -
#Andhra Pradesh
AP CM Chandrababu Naidu: కుప్పంలో గంగమ్మ తల్లికి సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు
సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి తమ నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. ఈ రోజు ఉదయం కుప్పం చేరుకున్న చంద్రబాబు దంపతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు నేరుగా ప్రసన్న తిరుపతి […]
Date : 20-05-2026 - 1:09 IST -
#Andhra Pradesh
కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు
Ap Cm Chandrababu Naidu టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించిన సంగతి తెలిసిందే. 2023లో చంద్రబాబు వీరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తలా కుటుంబ సాధికార సారథి బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన పేరును కుటుంబ సాధికార సారథిగా.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేశారు. ఆయనకు మొత్తం 60 కుటుంబాల బాధ్యతల్ని అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ టీడీపీ కుటుంబ సాధికార సారథుల […]
Date : 12-03-2026 - 11:10 IST -
#Andhra Pradesh
యువతకు గుడ్ న్యూస్.. కుప్పంలో హిందాల్కో నైపుణ్య కేంద్రం ఏర్పాటు
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రం, ఏటా 500 మందికి పైగా యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ అందించి, నేరుగా ప్లేస్మెంట్లతో అనుసంధానించనుంది. 22,500 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో విస్తరించిన ఈ కేంద్రంలో స్మార్ట్ క్లాస్రూమ్లు,
Date : 01-02-2026 - 5:50 IST -
#Andhra Pradesh
కుప్పంలో గిన్నిస్ రికార్డ్ – ‘సూపర్ సైకిల్’తో గ్రామీణ సాధికారతకు సరికొత్త బాట
ఈ ప్రాజెక్ట్ కేవలం రికార్డుల కోసం మాత్రమే కాకుండా, 'భారత్'గా పిలవబడే గ్రామీణ భారతదేశంలోని ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో రూపొందించబడింది. కుప్పం మరియు చిత్తూరు జిల్లాలోని దాదాపు 10,000 పైగా కుటుంబాలకు ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల ద్వారా జీవనోపాధి మెరుగుపడనుంది
Date : 01-02-2026 - 5:44 IST -
#Andhra Pradesh
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు
3 Years of Yuva Galam Padayatra Nara Lokesh నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్తో కేక్ కట్ […]
Date : 27-01-2026 - 11:38 IST -
#Andhra Pradesh
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..
Ap Sports Infrastructure And Construct Indoor Hall ఏపీకి కేంద్రం తీపికబురు వినిపించింది. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టేందుకు రూ.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటి సాయంతో శ్రీకాకుళం జిల్లాలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్, కుప్పంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. అలాగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ […]
Date : 09-01-2026 - 3:11 IST -
#Andhra Pradesh
ACE Unit : కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్
ACE Unit : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతం త్వరలో పాడి ఉత్పత్తుల పరిశ్రమలో కీలక కేంద్రంగా మారనుంది.
Date : 28-11-2025 - 9:29 IST -
#Andhra Pradesh
Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్మోడల్!
కేవలం పారిశ్రామిక రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లోనూ కుప్పం వేగంగా అభివృద్ధి చెందుతోంది. బెంగళూరు, చెన్నై లాంటి రాజధానులకు సమీపంలో ఉండడం కుప్పంకు కలిసివచ్చే అంశం.
Date : 03-09-2025 - 2:35 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబుకు సొంతింటికే దిక్కు లేదు – అంబటి సంచలన వ్యాఖ్యలు
Chandrababu : చంద్రబాబు ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న పనులను గురించి చెబుతుంటే, మరో వైపు వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో చేసిన పనులను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు
Date : 30-08-2025 - 8:49 IST -
#Andhra Pradesh
Kuppam : కుప్పం ప్రజల కల నెరవేర్చిన కృష్ణా జలాలు.. కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి
ఇది కేవలం నీటి రాక మాత్రమే కాదు, చరిత్రలో గుర్తించదగిన ఘట్టం. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Date : 30-08-2025 - 2:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఫలించిన చంద్రబాబు కృషి.. 738 కిమీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ!
215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది.
Date : 29-08-2025 - 5:59 IST -
#Andhra Pradesh
New Scheme : మరో కొత్త ప్రాజెక్ట్కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
New Scheme : ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్గా కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించి, రోగుల ఆరోగ్య డేటాను డిజిటల్ రూపంలో భద్రపరచే విధంగా చేపట్టనున్నారు
Date : 03-07-2025 - 12:38 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు
కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు?అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Date : 03-07-2025 - 12:14 IST