Kuppam
-
#Andhra Pradesh
Lokesh Yatra: పాదయాత్రకు యువకెరటం రెడీ
తెలుగుదేశం పార్టీ భవిష్యత్, లోకేష్ జాతకాన్ని మార్చేసే ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర చేస్తారా? బస్సు యాత్ర చేస్తారా? అనే సందిగ్ధం ఉండేది. దానికి తెరదింపుతూ యువ కెరటం ప్రజల ముందుకు దూసుకు రాబోతోంది.
Published Date - 01:59 PM, Fri - 11 November 22 -
#Andhra Pradesh
AP: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం…అందరికీ పెన్షన్లు పెంపు..!!!
ఏపీలో పెన్షన్ దారులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచుతున్నారు ప్రకటించారు. ఈ
Published Date - 02:29 PM, Fri - 23 September 22 -
#Andhra Pradesh
AP: YSR చేయూత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి..!!
ఏపీ సర్కార్ 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త చెప్పింది. శుక్రవారం వారి ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.
Published Date - 07:08 AM, Thu - 22 September 22 -
#Speed News
Elephants Attack: కుప్పంలో ఏనుగుల భీభత్సం.. రైతుపై దాడి
ఏపీలో అటవీ జంతువులు కలకలం రేపుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోకి వస్తూ జనాలను ముపుతిప్పలు పెడుతున్నాయి.
Published Date - 12:18 PM, Mon - 19 September 22 -
#Andhra Pradesh
AP Kuppam Politics: బాబు కంచుకోటలో ‘జగన్‘ దూకుడు!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ తగ్గేదే లే అంటూ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
Published Date - 12:04 PM, Fri - 9 September 22 -
#Andhra Pradesh
Vijayasai Reddy: చంద్రబాబుకు ఎమ్మెల్యేలకంటే..సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువున్నారు..!!
సమయం దొరికనప్పుడల్లా టీడీపీ అధినేతపై సెటైర్లు వేస్తుంటారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పుడు మరోసారి స్పందించారాయన.
Published Date - 03:58 PM, Sun - 28 August 22 -
#Andhra Pradesh
TDP vs YSRCP : బాబుకు మిగిలేది ఆ నలుగురే – మంత్రి జోగి రమేష్
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు.
Published Date - 02:02 PM, Sun - 28 August 22 -
#Andhra Pradesh
Ex CM Chandrababu : సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్… మూడో రోజు కుప్పంలో పర్యటన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.
Published Date - 01:51 PM, Fri - 26 August 22 -
#Andhra Pradesh
Kuppam Chandrababu : కుప్పం వైసీపీ బంద్ పై నెగ్గిన చంద్రబాబు
టీడీపీ చంద్రబాబు కుప్పం పర్యటనలో పైచేయిగా నిలిచారు. ఆయన అనుకున్న ప్రకారం అన్న క్యాంటిన్ ద్వారా ఆహారాన్ని అక్కడి పేదలకు అందించారు. అధికార వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపును ఏ మాత్రం పట్టించుకోకుండా సామాన్యులు సైతం రోడ్ల మీదకు వచ్చారు. చంద్రబాబు వడ్డించిన అన్న క్యాంటిన్ భోజనం కోసం క్యూ కట్టారు.
Published Date - 05:09 PM, Thu - 25 August 22 -
#Andhra Pradesh
Chandrababu Protest: కుప్పంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు, హై టెన్షన్
టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ దాష్టీకాన్ని నిరసిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Published Date - 12:32 PM, Thu - 25 August 22 -
#Andhra Pradesh
Kuppam : కుప్పంపై గురిపెట్టిన జగన్.. భారీగా నిధుల విడుదల
చంద్రబాబు ఇలాకా కుప్పంలో ఎలాగైన వైసీపీ జెండా ఎగరేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది.
Published Date - 10:27 AM, Wed - 10 August 22 -
#Andhra Pradesh
Jagan Cadre Meet: చంద్రబాబు ఇలాఖాపై జగన్ ఆపరేషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పం నుంచి సీఎం జగన్ సరికొత్త రాజకీయ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టబోతున్నారు.
Published Date - 06:45 PM, Wed - 3 August 22 -
#Speed News
CM YS Jagan : రేపటి నుంచి కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష… కుప్పం నుంచే మొదలు..!
పార్టీ, ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్
Published Date - 06:44 PM, Wed - 3 August 22 -
#Andhra Pradesh
Chandrababu : రాజంపేటపై చంద్రబాబు ఫోకస్, ఎంపీ అభ్యర్థి ఆయనే?
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాల కోసం పోటీ పెరుగుతోంది. ఇప్పటికే లోక్ సభ అభ్యర్థిత్వాల విషయంలో ఒక క్లారిటీకొచ్చిన ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు కొన్ని పేర్లను ప్రకటిస్తున్నారు. కేవలం గెలిచే ఎమ్మెల్యేల సంఖ్యపైనే కాదు, ఎంపీల సంఖ్యపై కూడా గురి పెట్టారు.
Published Date - 07:00 AM, Thu - 7 July 22 -
#Speed News
Chandrababu Naidu: వైసీపీ దాడిని ఖండించిన చంద్రబాబు
కుప్పం దాడి ఘటనపై స్థానిక టీడీపీ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన సోదరులు లోకేష్, శరవన్ లకు మెరుగైన వైద్య సాయం అందించాలని స్థానిక నాయకులకు సూచించారు. స్థానిక క్వారీ లలో అక్రమాలను ప్రశ్నించినందుకే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారన్న టీడీపీ నేతలపై దాడుల చేశారని ఆరోపించారు. దాడిలో గాయపడిన బాధితుల ఆరోగ్య స్థితి పై తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్న చంద్రబాబు స్థానిక నేతలను ఆదేశించారు. తన కుప్పం […]
Published Date - 12:11 PM, Tue - 11 January 22