Kuppam
-
#Andhra Pradesh
CM Chandrababu : నేడు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఈ పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా, కుప్పం రూపురేఖలను మార్చేందుకు రూపొందించిన 'స్వర్ణ కుప్పం' పథకానికి సంబంధించిన కార్యక్రమం ఈ పర్యటనలో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.
Published Date - 10:14 AM, Mon - 6 January 25 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari: నందమూరి బాలకృష్ణ నా తమ్ముడు కాదు.. నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు
నన్ను చాలామంది మీ తమ్ముడు ఎలా ఉన్నారని బాలకృష్ణ గురించి అడుగుతుంటారు. ఆయన నా తమ్ముడు కాదు.. అన్న. నాకంటే రెండేళ్లు పెద్ద అని గుర్తుచేస్తుంటా. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టం.
Published Date - 12:18 PM, Fri - 20 December 24 -
#Cinema
Kuppam : చంద్రబాబు ఇలాకాలో పుష్ప 2 థియేటర్స్ సీజ్ ..షాక్ లో ఫ్యాన్స్
రెవెన్యూ అధికారులు థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, లైసెన్స్ రెన్యూవల్ లేకుండా, ఎన్. ఓ. సీ (NOC) సర్టిఫికేట్ లేకుండా థియేటర్లు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు
Published Date - 02:26 PM, Sat - 7 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu: కుప్పంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో ప్రజలతో చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఆర్అండ్బీ అతిథి గృహంలో ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. అతిథి గృహం వద్ద రద్దీ ఉన్నప్పటికీ, ప్రజలు తమ వినతిపత్రాలు మరియు సమస్యలను సిఎంతో పంచుకోవడానికి ఉత్సాహం చూపారు.
Published Date - 12:43 PM, Wed - 26 June 24 -
#Andhra Pradesh
Chandrababu : కుప్పంలో బాబుకు ఘన స్వాగతం
పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు
Published Date - 04:31 PM, Tue - 25 June 24 -
#Andhra Pradesh
Chandrababu: ఈనెల 25, 26 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన
Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు దూకుడు పెంచుతున్నారు. ఒకవైపు పాలనవ్యవహారాలను చక్కదిద్దుతూనే… మరోవైపు పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటించనున్నారు. కుప్పం నుంచి వరుసగా 8 సార్లు గెలుపొందారు. కుప్పం నియోజకవర్గంలోని మండలాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుంది. తనను గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి […]
Published Date - 12:23 AM, Fri - 21 June 24 -
#Andhra Pradesh
AP Results 2024: టీడీపీకి తిరుగులేని ఆ రెండు నియోజకవర్గాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌటింగ్ మొదలైంది. తమదే విజయమని టీడీపీ, వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ రూపంలో ముందంజలో ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ రెండు చోట్ల గెలుపు అనేది సహజంగా కనిపిస్తుంటుంది.
Published Date - 08:37 AM, Tue - 4 June 24 -
#Andhra Pradesh
Bhuvaneswari : చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన భువనేశ్వరి
Nara Bhuvaneswari: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తరఫున కుప్పం(kuppam)లో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు(Nomination papers) చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. నామినేషన్కు ముందు ఈరోజు ఉదయం 10.45 గంటలకు ఆమె వరదరాజస్వామి […]
Published Date - 03:12 PM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
Chandrababu : ఎన్నికల వేళ వరాలు కురిపిస్తున్న బాబు..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం
Published Date - 07:29 PM, Tue - 26 March 24 -
#Speed News
Chandrababu : మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించిన పార్టీ టీడీపీ – చంద్రబాబు
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు
Published Date - 10:30 PM, Mon - 25 March 24 -
#Andhra Pradesh
CM Jagan: కుప్పం నుంచే మెజారిటీ ప్రారంభం కావాలి: సీఎం జగన్
రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నా సామర్థ్యంతో నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు మీ వంతు.
Published Date - 07:44 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Jagan Kuppam : కుప్పం వైసీపీ అభ్యర్ధికి భారీ ఆఫర్ ప్రకటించిన జగన్..
చంద్రబాబు (Chandrababu) అడ్డాలో జగన్ (Jagan)..నిప్పులు చెరిగారు..కుప్పం (Kuppam) ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే లక్ష్యంగా , కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు జగన్ నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా ద్వారా కుప్పంకు […]
Published Date - 07:33 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari: టీడీపీ (tdp)అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్ర(Nijam Gelavali Yatra )కోసం వచ్చిన నారా భువనేశ్వరి ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ కార్యక్రమంలో కుప్పం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ(ysrcp) ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి క్షీణించిందని అన్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని, మహిళలపై అత్యాచారాల్లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని నారా […]
Published Date - 04:06 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Chandrababu : జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది – చంద్రబాబు
ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. వరుస భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ ఫిక్స్ చేసాడు. ఇదిలా ఉంటె గత మూడు రోజులుగా కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాబు..జగన్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఇక శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న క్యాంటీన్కు చేరుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. అంగన్వాడీ శిబిరానికి వెళ్లి అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా […]
Published Date - 08:22 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
Chandrababu: టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం: చంద్రబాబు నాయుడు
Chandrababu: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘ తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగింది. కుప్పం ప్రాంతానికి ఏం చేశారని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. తెదేపా అధికారంలో ఉంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేవాళ్లం. హంద్రీనీవాను పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాం’’ అని […]
Published Date - 05:40 PM, Fri - 29 December 23